SitaramYechury: సీతారాం ఏచూరి కన్నుమూత..!

National:  సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. గత నెల 19 నుంచి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆయన బాధపడుతున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఏచూరి మరణ వార్తతో కమ్యూనిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది

Read More
Optimized by Optimole