సిఐడి మాజీ చీఫ్ అక్రమ వసూళ్లపై విచారణ జరిపించాలి: ఎంపీ రఘురామ

సిఐడి మాజీ చీఫ్ బలవంతపు అక్రమ వసూళ్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ జరిపించి… దోషులను శిక్షిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగంలో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించిన తులసి, డాక్టర్ ఆనంద్, నాగరాజులు ఎవరని ఆయన ప్రశ్నించారు. వ్యాపార సంస్థలపై సిఐడి అధికారులు కేసులు నమోదు చేయగానే.. ఆ సంస్థల యాజమాన్యాలను ఎందుకు కలిశారని నిలదీశారు. అగ్రిగోల్డ్, అభయ గోల్డ్, ఇతర ఆర్థిక నేరాల…

Read More
Optimized by Optimole