APpolitics: వైఎస్ఆర్సీపీ బాటలో కూటమి..!

APpolitics : ఆంధ్ర ప్రదేశ్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలు, ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం తర్వాత బలహీనపడిందని కూటమి నేతలు, కార్యకర్తలు ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీకి చెందిన వారు పగటి కలలు కంటున్నట్టు ఈ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. రాష్ట్రంలో మార్చి 27వ తేదీన (గురువారం) జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ…

Read More

Peoplespulse: డొక్కా సీతమ్మ పథకం అమలు తీరుపై పీపుల్స్ పల్స్ అధ్యయనం..!

DokkaSeethammascheme: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంపై పీపుల్స్ పల్స్ అధ్యయన సమగ్ర నివేదిక.. ఇంటర్‌ విద్యార్థులకు: జీవితంలో ఎవరి కెరీర్‌ కైనా ఇంటర్మీడియటే టర్నింగ్‌ పాయింట్‌. ఇంటర్‌ లోనే విద్యార్థులు తమ జీవితానికి పునాదులు వేసుకుంటారు. ఇంటర్‌ నుంచి బాగా చదువుకుంటేనే మంచి ఉద్యోగం వస్తుంది. ఉన్నత ఉద్యోగం వస్తే కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని విద్యార్థులకు ప్రతి ఒక్కరూ చెప్తుంటారు. కానీ, పేద విద్యార్థులు చదువుకోవాలంటే, ముందుగా వారి కడుపు నిండాలి. అదికూడా సరైన పోషకాహారం…

Read More

Annacanteen: అన్న క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక..!

Peoples pulse: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘‘అన్న క్యాంటీన్ పథకం’’ పై పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నివేదిక విడుదల చేసింది. కేవలం 5 రూపాయిలకే భోజనం అందిస్తున్న ఈ ‘‘అన్న క్యాంటీన్స్’’ పనితీరుపై పీపుల్స్ పల్స్ బృందం రాష్ట్ర వ్యాప్తంగా పలు అన్న క్యాంటీన్లను సందర్శించి, సమీక్షించి అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనట్లు నివేదికలో పేర్కొంది. టీడీపీ 2019లో అధికారం కోల్పోవడంతో అన్న క్యాంటీన్లను వైఎస్సార్సీపీ…

Read More

RammohanNaidu: ‘ కింజరాపు ‘ ఓ వెలుగు కిరణం.

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): తెలుగు రాజకీయ చరిత్రకు కింజరాపు ఎర్రన్నాయుడు చేసిన గొప్ప కాంట్రిబూషన్…. తనయుడు రాంమోహన్ నాయుడును, వారసుడిగా తన పరోక్షంలో అందించడం. తండ్రి సద్గుణాలన్నీ పుణికి పుచ్చుకున్న రాంమోహన్ నాయుడు రాజకీయంగా తనను తాను రూపుదిద్దుకుంటున్న తీరు, పొందిన పరిణతి, అలవర్చుకున్న సంస్కృతి, చిన్న వయసులోనే సాధించిన, సాధిస్తున్న ఘన విజయాలు చూడలేకపోవడం ఎర్రన్న (ఆత్మీయులు ఆయన్నలా పిలుచుకునేది) దురదృష్టం! కానీ, రామ్మోహన్ వంటి ప్రయోజకుడైన కొడుకును కని, పెంచి, పెద్ద…

Read More

Chandrababu: ఏ నమూనాతో బాబు ఏలుతారో..?

 Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ కొత్త పరిపాలనను చవి చూడబోతోంది? అది, సుదీర్ఘ రాజకీయ అనుభవం గ‌డించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి తాజా ఆలోచనా సరళిని, ఆచరణని బట్టి ఉంటుంది. విభజన తర్వాతి అవశేషాంధ్రప్రదేశ్కు రెండో సీఎం అయిన తాజామాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకు ముందు ఓ ‘వ్యాఖ్య’ చేశారు. ఆయనన్నట్టే… దేశాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఫలితాలను (164/175) ఏపీప్రజలిచ్చారు, కానీ, జగన్ ఆశించినట్టు అది ఆయనకు అనుకూలంగా కాదు. ఫలితంగా…

Read More

APpolitics: ఏపీ రాజకీయం..‘‘ఎవరనుకున్నారు…ఇట్లయితదని..?’’

APpolitics:   దివంగత నేత రాజీవ్ గాంధీ నేతృత్వంలో 1984లో జరిగిన దేశ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 400 సీట్లు వచ్చినప్పుడు… ‘‘నాలుగొందల సీట్లు వచ్చాయని, ఆయన గాలి పీల్చద్దంటే పీల్చకుండా ఉండాలా?’’ అని ప్రజాకవి కాళోజీ అనేక సభల్లో ప్రసంగిస్తున్నప్పుడు ఈ ప్రశ్నను సంధించేవారు. ప్రజాకవి కాళోజీ అన్న ఈ మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సరిగ్గా సరిపోతాయి. వ్యవస్థలను నాశనం చేసి, ప్రజల ఆకాంక్షల్ని లెక్కచేయకుండా ఏకపక్ష పాలన చేసినందుకే జగన్ ను వద్దనుకుని…

Read More

APEXITPOLL: ఏపీలో ఎన్డీయే కూటమిదే హ‌వా.. newsminute24 ఎగ్జిట్ పోల్ అంచ‌నా..!

APEXITPOLL2024 :  ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ-కూటమి విజ‌యం సాధించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు newsminute24 సంస్థ ఎగ్జిట్ పోల్ వెల్ల‌డించింది.ఆసంస్థ‌ ఎగ్జిట్ పోల్ ప్ర‌కారం అధికార వైసీపీని ఓడించి ఎన్డీయే కూటమి గెలవనుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఏపీలో టీడీపీ సొంతంగానే 105 నుంచి 115 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అధికారం నిలబెట్టుకోవాలని తీవ్రంగా యత్నిస్తున్న వైఎస్సార్సీపీ 48 నుంచి 58 స్థానాలకు ప‌రిమిత‌మ‌య్యే అవ‌కాశాలు…

Read More
exit polls, eelection

APEXITPOLLS: ఏపీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వపు కూటమిదే హవా..పీపుల్స్ ప‌ల్స్ అంచ‌నా..!

APEXITPOLLS2024:    తెలుగుదేశం నేతృత్వంలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎత్తనుంది. పాలక వైఎస్సార్సీపీని ఓడించి కూటమి గెలవనుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఏపీలో టీడీపీ సొంతంగానే 95 నుంచి 110 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు పీపుల్స్‌ పల్స్‌ రీసర్చి సంస్థ జరిపిన పోస్ట్‌పోల్‌ సర్వేలో వెల్లడయింది. అధికారం నిలబెట్టుకోవాలని తీవ్రంగా యత్నిస్తున్న వైఎస్సార్సీపీ 45 నుంచి 60 స్థానాల…

Read More
tdp,janasena,bjp,

APpolitics : ఏపీలో కూటమిది గాలా?…. తుఫానా..?

APpolitics: ‘వీచింది గాలా? వచ్చింది తుఫానా?’ తనను కలిసిన ఆంధ్రప్రదేశ్‌ నాయకులతో ప్రధానమంత్రి, బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ ఆరా తీసిన తీరు ఇది! ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి అనుకూలంగా గాలి వీచిందని… అది తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని వారు ఆయనకు చెప్పినట్టు తెలిసింది. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ‘‘గాలా..? తుఫానా..?’’ అని అడిగారంటే, ఆయనకు విశ్వసనీయ వ్యక్తులు, సంస్థల నుంచి ముందే అందిన సమాచారాన్ని సరిపోల్చుకోవడానికేనని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో రాజకీయ గాలీ…

Read More

APpolitics: ‘వై నాట్‌ 175’ ఎవరి నినాదమయ్యేనో!

APpolitics:   వై నాట్‌ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి? ఉన్నట్టుండి ఓ నినాదం శిబిరం మారిస్తే ఎలా ఉంటుంది? రాత్రికి రాత్రి నాయకులు శిబిరాలు మారుస్తున్న రాజకీయ వాతావరణంలో ఉన్నాం! నాయకుల సంగతలా ఉంచి…. నిన్నటి దాకా ఒక శిబిరంలో ఘాటుగా చలామణి అయిన ఓ నినాదం ప్రత్యర్థి శిబిరానికి మారి, అక్కడ చర్చనీయాంశమౌతున్న పరిస్థితి! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ‘వై నాట్‌ 175’ నినాదం ఎత్తుకున్నాకా ప్రతి విషయంలో ‘వై నాట్‌’ కోణంలోనే విశ్లేషణలు…

Read More
Optimized by Optimole