jagityala: ఫ్రెండ్స్ అవమానించారని బీటెక్ విద్యార్థినీ ఆత్మహత్య..!

జగిత్యాల: స్నేహితుల తీరుతో మానసికంగా క్షోభకు గురైన ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌కు చెందిన కాటిపెల్లి నిత్య (21) హైదరాబాద్‌ కూకట్‌పల్లి (KPHB)లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉండి బీటెక్ మూడవ సంవత్సరం చదువుతోంది. ఇటీవల చదువులో వెనుకబడినదంటూ స్నేహితులు వైష్ణవి, సంజన ఆమెను అనుచితంగా అవమానించినట్టు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన నిత్య ఈ నెల 2న స్వగ్రామానికి వెళ్లి గడ్డి మందు సేవించింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే…

Read More

schemes: మొక్కు”బడి” పథకాలతో మొదటికే మోసం..!

విశ్వ జంపాల: భారత రాజ్యాంగం ప్రకారం కుల, మత, వర్గ, లింగ, ప్రాంత వ్యత్యాసాలు చూపకుండా, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక బేధాలు పాటించకుండా, రాజు, పేద తేడా లేకుండా అందరికి ఒకే రకమైన, నాణ్యమైన విద్యా-వైద్యాన్ని అందించాల్సిన భాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజల కష్టార్జితం. ప్రజలు తమ ప్రతినిధిగా ప్రభుత్వాన్ని ఓట్ల ద్వారా ఎన్నుకుంటున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. “నేటి బాలలే…

Read More

Telangana: కవిత లేఖ విచిత్రం – బీసీలపై మాట్లాడే అర్హత కవితకు లేదు: టిపీసీసీ చీఫ్

హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గేకు లేఖ రాయండపై టిపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. బీసీల గురించి ఆమె లేఖ రాయడం నవ్వి పొదురు గాక నాకేమి సిగ్గు మాదిరి ఉందన్న ఆయన..ఆమె జాగృతి తరపున రాశారా? లేక బీఆర్‌ఎస్ తరపునా? స్పష్టత లేకపోవడం విచిత్రంగా ఉందన్నారు.”పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీల కోసం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల…

Read More

Telangana: కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుల సంవిధాన్ శంఖారావం..!

IncTelangana:  దేశంలోని బడుగు బలహీన, మైనార్టీ వర్గాలకు రక్షణ కవచంగా ఉన్న పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ నిత్యం కృషి చేస్తోంది. దేశ రాజకీయాల్లో మార్పులు సంభవించినా, ఏవైనా ఆటుపోట్లు ఎదురైనా బలహీన వర్గాలకు అండగా నిలిచేలా డా.బీఆర్.అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. అనంతరం దానికి కొనసాగింపుగా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా దేశంలో రాజ్యాంగం మరింత పటిష్టంగా అమలయ్యేలా నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవడంతో భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. విశ్వ వ్యాప్తంగా ఆదరణ…

Read More

Hyderabad: రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు సివిల్ సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయి: హైకోర్టు

హైదరాబాద్‌: రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు సివిల్ వివాదాలను పరిష్కరించే సెటిల్మెంట్ కేంద్రాలుగా మారడాన్ని తెలంగాణ హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. “సివిల్ కేసుల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పినా పోలీసులకు అర్థం కావడంలేదా?” అంటూ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నాగోల్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడకు చెందిన ఓ వ్యక్తి, ఒక భూ వివాదాన్ని రూ.55 లక్షల డీల్‌ ద్వారా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌తో సెటిల్ చేసుకోవాలని పోలీసుల ఒత్తిడికి గురి చేశారు. బాధితుడిని జూన్ 19న…

Read More

Telangana: Illicit Assets Worth Crores Seized in Just Six Months: ACB

Hyderabad: The Telangana Anti-Corruption Bureau (ACB) has intensified its operations across the state. From January to June 2025, the ACB registered a total of 126 corruption cases. During this period, 125 government officials were arrested and remanded to judicial custody. The bureau identified disproportionate assets worth ₹27.66 crore during its investigations. A total of 80…

Read More

BJPTELANGANA: సీతయ్యకి బిజేపి చీఫ్ పదవి ఎలా ఇస్తారు..?

BJPTELANGANA: కొన్ని నియమాలకు కట్టుబడేవారు, కొన్ని సిద్ధాంతాలను తాము కచ్చితంగా లోబడి ఉన్నామంటూ బయటకి కనిపించేవారు రాజకీయాల్లో ఇమడలేరు. ఒక వేళ ఉన్నా నాయకుడిగా మారాలి తప్ప మరొకరి పంచన ఉండటం కష్టం. ‘దేశసంపదను కాంగ్రెస్ ముస్లింలకు దోచిపెడుతోంది’ అని ఆరోపించిన అదే కమలదళం పార్టీ 2018 ఎన్నికల్లో నాగాలాండ్ రాష్ట్రంలో ముసలివాళ్లకు ఉచిత జెరూసలేం ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రచారం చేసింది. ‘ముస్లిం వ్యాపారులు తమ షాపు బోర్డుల మీద తమ పేరు రాయాలి’ అని…

Read More
Rajendra ,etala, etala rajendra

BJPTELANGANA: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఈటల రాజేందర్..?

BJPTELANGANA: తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడెవరు అన్న ఉత్కంఠకు కొద్ది గంటల్లో తెరపడనుంది. ఈ పదవికి ప్రధానంగా నలుగురి పేర్లు తెరపైకి వచ్చాయి. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రామచందర్ రావు. అయితే పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈటల రాజేందర్ బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బలమైన బీసీ నేతగా ఈటల.. తెలంగాణలో ఈటల రాజేందర్‌కు బలమైన బీసీ నేతగా…

Read More

వరంగల్‌: వివాహేతర సంబంధం పేరుతో మహిళను హింసించిన వైనం..

వరంగల్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న నెపంతో ఓ మహిళను ఆమె భర్త కుటుంబసభ్యులు హింసించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామానికి చెందిన గంగా అనే మహిళకు ములుగు మండలం బోలోనిపల్లికి చెందిన రాజుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. తాజాగా రాజు తన బంధువైన ఓ వివాహితతో సంబంధం పెట్టుకొని, పది రోజుల క్రితం ఆమెతో కలిసి ఊరు వదిలి…

Read More

Telangana: రైతులకు భరోసా కల్పిస్తున్న వ్యవ‘సాయం’..

Telangana: దేశానికి వెన్నెముక అయిన అన్నదాతకు మనం అండగా ఉంటూ, వారందరూ సుఖంగా ఉండేలా చర్యలు తీసుకుంటే మన సమాజం, దేశం సుభిక్షంగా అభివృద్ధి పథంలో పయనిస్తుంది. రైతులకు తోడుగా ఉంటూ మనం చేయిచేయి కలుపుతూ, వారికి సహాయ సహకారాలు అందిస్తే వ్యవసాయం పండుగలా మారుతుంది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో భాగంగా రికార్డు స్థాయిలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడంతో రాష్ట్రంలో అన్నదాతలు ఆనందంగా ఉండడమే కాకుండా వ్యవసాయం దండుగ కాదు, ఒక…

Read More
Optimized by Optimole