నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘కంటివెలుగు’ శిబిరం..
నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో కంటివెలుగు -2 వైద్య శిబిర కార్యక్రమాన్ని ఎస్పీ అపూర్వరావు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. 18 సంవత్సరాల పై బడిన ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకోవాలని కోరారు. ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కొండల్ రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోలీస్ అధికారులు,సిబ్బంది, వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న…