పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాడి విషయమై కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక విడుదల చేశారు. దీదీ పై ఎలాంటి దాడి జరగలేదని, ప్రమాదవశాత్తు జరిగిందని నివేదికలో పేర్కొంది. దాడి సమయంలో దీదీ వెంట సెక్యూరిటీ సిబ్బంది ఉందని, అందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు. కాగా ఈనెల 10న నందిగ్రామ్ లో ఎన్నికల ప్రచారంలో దీదీ కాలికి గాయం అయినా విషయం తెలిసిందే.. ఈ విషయం లో బీజేపీ ,తృణమూల్ మాటల యుద్ధం చెలరేగడంతో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వా న్ని నివేదిక కోరింది.
You May Also Like
Posted in
Latest
Tirupati: మంత్రి కొండా సురేఖ చొరవ.. సిఫార్సు లేఖలకు టీటీడి అనుమతి..!
Posted by
admin
Posted in
Featured
Education: చిన్నారిపై చదువు బండ..!
Posted by
admin
Posted in
Latest
Telangana: అభాండాలు…. అసత్యాలే ప్రతిపక్షాల నైజం..!
Posted by
admin
More From Author
Posted in
Latest
Tirupati: మంత్రి కొండా సురేఖ చొరవ.. సిఫార్సు లేఖలకు టీటీడి అనుమతి..!
Posted by
admin