సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన నాదెండ్ల మనోహర్..!

శ్రీకాకుళం పాతపట్నంలో జనసేన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాజకీయవ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్..సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. సొంత నియోజకవర్గంలో బస్సు షెల్టర్ ఏర్పాటు చేయలేని ముఖ్యమంత్రి.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మూడున్నర ఏళ్లలో ఒక్క పులివెందులలోనే 46 మంది రైతులు కౌలు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ బలమైన నాయకుడు అయితే.. సొంత నియోజకవర్గ రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని ప్రశ్నించారు….

Read More

జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకొని జనసేన కీలక నిర్ణయం..

జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకొని జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘ కౌలు రైతు భరోసా ‘ కార్యక్రమ ఉద్దేశ్యాన్ని.. అన్ని గ్రామాల ప్రజలకు  తెలిపే విధంగా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు  రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుల కొణిదెల నాగబాబు ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యా చేసుకున్న 3 వేల రైతు కుటుంబాలకు పవన్ ఆర్థిక సహాయం అందజేసి భరోసా కల్పించారు….

Read More

కృష్ణా కమ్మలను…కడప రెడ్లను మాజీ ఎంపీ కంగారు పెడుతున్నారా?

Nancharaiah merugumala(senior journalist) ……………………………………………….. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ గారు పేరు చెప్పగానే… కృష్ణా జిల్లా కమ్మ కుటుంబ మూలాలున్న మీడియా వ్యాపారి చెరుకూరి రామోజీరావు గారు రంగారెడ్డి జిల్లా అనాజ్‌ పూర్‌ గ్రామంలో సరిగ్గా 16 ఏళ్ల క్రితం కంగారు పడిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షం వైఎస్సార్సీపీ ఎందుకో మరి ఉండవల్లి గారి సూటిపోటి తాజా మాటలకు జవాబు చెప్పాలని భావించింది. అంటే, కృష్ణా జిల్లా కమ్మలే కాదు, కడప…

Read More

విశాఖపట్నం నోవాటెల్‌ లో పవన్‌ కల్యాణ్.. హైదరాబాద్‌ కారులో షర్మిల!

Nancharaiah merugumala: ======================= ఇద్దరూ బందీలేగాని వారి ప్రతిఘటన తీరులోనే కొట్టొచ్చే తేడా! కిందటి నెల అక్టోబర్‌ మూడో వారంలో విశాఖపట్నంలో పార్టీ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు జనసేన పార్టీ నేత కొణిదెల పవన్‌ కల్యాణ్‌. ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షం, ప్రభుత్వం పకడ్బందీ పథకంతో పవర్‌ స్టార్‌ను ఫైవ్‌ స్టార్‌ హోటెల్‌ నోవాటెల్‌ స్వీట్‌ (గది) నుంచి బయటకు రాకుండా రెండ్రోజులు బందీగా ఉంచగలిగాయి. పైకి దూకుడుగా ఉద్యమిస్తారనే పేరున్న జనసేన కార్యకర్తలు గాని, ఏపీ ప్రభుత్వంపై…

Read More

తూర్పు, మున్నూరు కాపులను ఉద్ధరించే స్థితిలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయం ఉందా?

Nancharaiah merugumala: ______________________ తూర్పు, మున్నూరు కాపులకు.. కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయం దారి చూపగలదా? ………………………………………………………………………… ఆంధ్రప్రదేశ్‌ లో బీసీ హోదా ఉన్న తూర్పు కాపులకు శనివారం అమరావతిలో ‘దిశానిర్దేశం’ చేశారు జనసేన పార్టీ నేత, కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయానికి చెందిన కొణిదెల పవన్‌ కల్యాణ్‌. కా–బ–తె–ఒం కులాలు తమను వెనుకబడిన తరగతుల్లో చేర్చాలని ఎంతో కాలంగా ప్రభుత్వాలను కోరుతున్నాయి. తమ లక్ష్య సాధనకు ఇప్పటికే బీసీ–డీ గ్రూపులో ఉన్న ఉత్తరాంధ్ర…

Read More

వైఎస్ ‘ఆత్మ’ కొత్తపాచిక పారేనా..?

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఇన్నాళ్లు వ్యూహాత్మకంగా మౌనం వహించిన వైఎస్ ఆత్మ డాక్టర్ కేవిపీ ఉన్నట్టుండి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.తన ముఖ్య అనుచరడు గిడుగు రుద్రరాజును  ఏపీసీసీ పీఠంపై కూర్చొబెట్టారు.ఏపీ లో రాజకీయ చాణిక్యుడిగా  పేరొందిన కేవీపీ యాక్టివ్ అవడంతో   .. రానున్న రోజుల్లో ఆంధ్రరాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. కాగా నూతన పరిణామాలతో ..పాత కాంగ్రెస్ నాయకులు..రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరులు..మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా కింద పునరేకీకృతమయ్యే  సూచనలు కనిపిస్తున్నాయి.వైఎస్ఆర్ …

Read More

జర్నలిస్ట్ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఎవరిదో?

తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రముఖ తెలుగు చానెల్స్ కి చెందిన సీనియర్ మహిళా రిపోర్టర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్సీ సీటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఎన్టీవీకి చెందిన సీనియర్ రిపోర్టర్ రెహానా ఈ పోటీలో ముందు వరసలో ఉన్నట్టు తెలుస్తోంది. టీవీ 9 సీనియర్ రిపోర్టర్ హసీనా కూడా తన మార్గంలో, వైఎస్సార్ సీపీ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు..ఉన్నతాధికారుల ఆశీస్సులతో తన ప్రయత్నాలు తాను కొనసాగిస్తోంది. గవర్నర్…

Read More

మెన్-ఓ- పాజ్, మగవాళ్లను గుర్తించండి అంటున్న మిర్చి…!!

ఓ ప్రియమైన పురుషులారా, పాజ్ తీసుకోండి, మిర్చి మిమ్మల్ని మెన్-ఓ-పాజ్ చేయమని ప్రోత్సహిస్తుంది!. మేమంతా హృదయ రహితులు కాదు, మగవాళ్ళు అందరూ నీచంగా ఉండరు, పురుషులు అందరూ లింగ-అహంకారంలో ఎక్కువ కాదు, పురుషులు అందరూ ఆధిపత్యం వహించరు, పురుషులు అందరూ స్టీరియోటైపికల్ కాదు, పురుషులు మూగవారు కాదు, పురుషులు అన్ని కస్ పదాలు కాదు, పురుషులు అందరూ పనికిరానివారు కాదు, పురుషులు పురుషులు మాత్రమే కాదు. పురుషులు కూడా దయగలవారు పురుషులు కూడా సెన్సిటివ్‌గా ఉంటారు పురుషులు…

Read More

‘పురుషుల దినోత్సవం’ .. ‘మిర్చి’ వినూత్న కార్యక్రమం.. అనూహ్య స్పందన.. !!

మనిషి 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టినా… సమాజంలో ఇప్పటికీ లింగభేదం ఒక సమస్యగానే కొనసాగుతోంది. ఎక్కువశాతం మంది అనుకున్నట్టుగా ఇది స్త్రీలకు మాత్రమే పరిమితం కాదు, పురుషులు పట్ల కూడా సమాజంలో వివక్ష, ప్రతికూల అభిప్రాయాలు ఉన్నాయంటే కాలం మారిందే తప్ప మనుషుల ఆలోచన సరళి మారలేదన్నది నిజం. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే … నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. ఇదేంటి, పురుషుల దినోత్సవం అనేది కూడా ఒకటుందా అని ఆశ్చర్యపోతున్నారా? ఎస్… మీలాంటి వాళ్లకోసమే తరతరాలుగా…

Read More

Morning Walk: మీకు ఉదయం నడిచే అలవాటు ఉందా .? అయితే ఇది మీకోసమే

sambashiva Rao : =========== ప్రతి రోజు ఉదయం నిద్రలేవగానే నడిస్తే మంచిదని వైద్యులు చెబుతారు. అయితే వైద్యులు చెప్పినప్పుడు మాత్రమే పాటించే వారు కొందరైతే.. మరి కొందరు తేదీలు చూసుకొని రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అనుకుంటారు. దాంతో బద్ధకం వారిని ఆలోచన నుంచి దూరం చేస్తుంది. ఇంకొందరైతే మార్నింగ్ వాక్ ఎదో కొన్ని రోజులు చేసి మానుకుంటారు. అయితే మార్నింగ్ వాక్ ద్వారా వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం మీరుకూడా నడక మొదలు…

Read More
Optimized by Optimole