హనుమాన్ జయంతి విశిష్టత!

హనుమజ్జయంతి ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందని శాస్రం చెబుతోంది. చైత్ర మాసంలో రామ నవమి తరువాత వచ్చే పౌర్ణమి నాడు కొన్ని చోట్ల హనుమాన్ జయంతి జరుపుతుంటారు. హనుమాన్ లంకకి వెళ్లి ఒంటరిగా సీతమ్మ జాడ తెలుసుకుని తిరిగొచ్చిన సుందర కథనంలో ఆయన ధైర్య, వీర్య, సాహసాల నుంచీ ప్రేరణ పొందవచ్చు. అలాగే, శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన కర్మఫల త్యాగం కూడా మారుతిలో ప్రత్యక్షంగా దర్శించవచ్చు. ఆయన ఏదీ చేయకుండా ఉండలేదు. అలాగని…

Read More

సూర్యమండల స్త్రోత్రం!

సర్వ పాపాల్ని హరించి పుణ్యఫలం ప్రసాదించే  సూర్యమండల స్త్రోత్రం. నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే | సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః || యన్మండలం దీప్తికరం విశాలం | రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ | దారిద్ర్య దుఃఖక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || యన్మండలం దేవగణైః సుపూజితం | విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ | తం దేవదేవం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం | త్రైలోక్య…

Read More

భీష్ముడి రాజనీతి కథ !

  భీష్ముడు ధర్మరాజుకు రాజనీతి సూత్రాల గురించి వివరిస్తూ భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన నీతికథ ! పూర్వం ఓ ధనిక వర్తకుడు ఉండేవాడు. అతడికి ముగ్గురు పిల్లలు. ఆ ముగ్గురు పిల్లలూ ముచ్చటగా ఓ కాకిని పెంచుతూ ముద్దు చేయసాగారు. ప్రతిరోజూ వారు తినగా మిగిలిన ఎంగిలి ఆహారాన్ని విదిలిస్తే తిని ఆ కాకి గుండ్రంగా తయారైంది. రోజూ మృష్టాన్నం దొరకడంతో దాని అతిశయానికి గర్వానికి అంతులేకుండా పోయింది. అసలు తనలాంటి పక్షి ఈ భూమ్మీదే లేదన్నంతగా…

Read More

ఉగాది పచ్చడి- సంవత్సరాల విశిష్టత!

ఉగాది సంవత్సరాల నామాలు – వివరణ ఉగాది నూతన సంవత్సరం భారతదేశంలో తెలుగు మాట్లాడే ప్రజల కొత్త సంవత్సర వేడుక. ప్రతి యుగానికి 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ప్రతి ఉగాదికి జ్యోతిష శాస్త్ర ప్రభావాల ఆధారంగా పంచాంగంలో ఒక ప్రత్యేక పేరు ఉంది. ఈ ఉగాది నామ సంవత్సరం ఆ యొక్క సంవత్సరపు ప్రత్యేకతని తెలుపుతుంది. ఇలా 60 సంవత్సరాల పేర్లు ఉన్నవి. ఆ ఉగాది పేర్లు మీకోసం దిగువన ఇవ్వబడ్డాయి. అయితే ఈ 2021…

Read More

ఉగాది పండగ విశిష్టత..!!

ఉగాదిని యుగాది అని కూడా అంటారు. ఉత్తరాయణం, దక్షిణాయం కలిస్తే ఒక సంవత్సరం గా భావిస్తాం. ‘ఉ’ అంటే నక్షత్రమని , ‘గ’ అంటే గమనమని.. దీన్ని ఈరోజు నుంచి లెక్కిస్తారని శాస్రం చెబుతున్నది. మొదటి సంవత్సరం, ఋతువు, మాసం, తిథి అయిన పాడ్యమిని మొదటి రోజుగా ఉగాదిని జరుపుకుంటాం. పురాణ కథ: సూదర్శనుడు అనే రాజు శక్తి సాయంతో యుద్ధం గెలిచాక తన భార్య, అత్తింటివారితో కలిసి అమ్మవారికి పూజలు చేశాడని చెబుతారు. ఆసమయంలో అమ్మవారు…

Read More

లలితా సహస్రనామాల అర్థం!

స్తోత్రం : చతుర్భుజే చంద్ర కలావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతః అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ,సురారులమ్మకడుపారడిపుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్. ధ్యానమ్ : *అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపామ్ *అణిమాదిభిరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే భవానిమ్ *ధ్యాయేత్ పద్మాసనస్థాo వికసితవదనాం పద్మపత్రాయతాక్ష్మీం * హేమాభాం పీతవస్త్రాం…

Read More

రాశి ప్రకారం జాతకాలు!

రాశి ప్రకారం దేవునికి  తాంబూలం ఏ విధంగా సమర్పించాలి. 1. మేషం – తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలుండవు. 2. వృషభం – తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును స్తుతిస్తే.. కష్టాలుండవు. సుఖసంతోషాలు చేకూరుతాయి. 3. మిథునం – తమలపాకులో అరటిపండును ఉంచి బుధవారం ఇష్టదేవతా పూజ చేస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. 4. కర్కాటకం- తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం పూట కాళిమాతను ప్రార్థిస్తే కష్టాలు తీరిపోతాయి….

Read More

‘పంచ’ దంపతులు..!!

ఈప్రపంచంలో కోట్లాది కోట్ల దంపతులున్నా వాళ్ళ మనస్వత్వాలు మాత్రం భిన్నమైనవి. వాళ్ళంతా ఐదు విధాలుగానే ఉంటారని శాస్త్రం చెబుతున్న మాట! ప్రపంచంలో ఉన్న ఆ ఐదు జంటలు ఎవరంటే? 1. మొదటిది లక్ష్మీనారాయణులు విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి, అక్కడే లక్ష్మి ఉంటుంది, అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై..ఆలోచన కూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో..ఆ జంట లక్ష్మీనారాయణుల జంట. 2.రెండవది గౌరీశంకరులు అర్థనారీశ్వరరూపం తలనుంచి కాలిబొటన వ్రేలివరకు…

Read More

భగవంతుడిని ఆరాధించేందుకు భక్తి మార్గాలు..

భాగవతంలోని ప్రహ్లాద చరిత్రలోని శ్లోకం: శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం భగవంతుని పూజించడానికి భక్తి మార్గాలు.. శ్రవణ భక్తి: సత్పుతురుషుల వాక్యాలు, సంద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి వీలవుతుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీనివలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు. కీర్తనా భక్తి: భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. భగవంతుని సాఅక్షాత్కరింప…

Read More

ధర్మరాజుకు భీష్ముడు చెప్పిన కథ!

ధర్మరాజుకు స్త్రీల గురించి వివరిస్తూ భీష్ముడు చెప్పిన కథ… పూర్వము దేవశర్మ అనే ముని ఉండే వాడు. అతడి భార్య చాలా సౌందర్యవతి. దేవశర్మ ఒక యజ్ఞ కార్య నిమిత్తం పోతూ తన శిష్యుడైన విపులుడితో “విపులా ! నా భార్య అతిలోకసుందరి. ఆమె కొరకు దేవేంద్రుడు పొంచి ఉన్నాడు. నేను ఇంద్రుడి ఉపాయము తిప్పి కొడుతూ నా భార్యను రక్షిస్తున్నాను. నేను ఇప్పుడు యాగము చేయడానికి వెళుతున్నాను. కనుక నీవు నా భార్యకు రక్షణగా ఉండాలి”…

Read More
Optimized by Optimole