తిరుచందూర్ “సుబ్రహ్మణ్యస్వామి “..!

సుబ్రహ్మణ్యస్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి నుండి 100 కిలో మీటర్ల దూరంలో, తిరునల్వేలికి తూర్పుగా 62 కిలో మీటర్ల. దూరంలో, తిరుచెందూర్లోని సముద్రపు అంచునే శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. స్థలపురాణం: తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను హింసించి, బాధిస్తూ ఉండేవాడు. ఆ బాధలు భరించలేక దేవతలందరూ వెళ్లి పరమేశ్వరుని ప్రార్థించగా, తారకాసురుని సంహరించే బాధ్యత కుమారస్వామికి అప్పగించాడు. అప్పుడు కుమారస్వామి గొప్పతపస్సు చేయగా అతని తల్లి పార్వతీదేవి…

Read More

మాఘ పూర్ణిమ ప్రత్యేకత!

హిందువులు పౌర్ణమి తిథిని చాలా పవిత్రంగా భావిస్తారు. పౌర్ణమి తిథి ప్రతి నెల శుక్లపక్షంలోని చివరి తేదీ.. కొత్త నెల ఆ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 27న వచ్చింది. ఈరోజున దాతృత్వం , గంగా స్నానం చేయడం మిక్కిలి ఉత్తమం. ఈరోజున చంద్రుడు తన పూర్తి కళలతో ఉదయిస్తాడని చెబుతుంటారు. శుభసమయం.. ఫిబ్రవరి 26 శుక్రవారం మధ్యాహ్నం 3.49 నుంచి పౌర్ణమి ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 1.46…

Read More

శివుని యొక్క జ్ఞానావతారమే దక్షిణామూర్తి!

దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు. దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనం గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు. సకల శాస్త్రాల సారాన్ని తెలిసి , అర్హులైన మహర్షులకు ఉపదేశం చేసినవాడే శ్రీ దక్షిణామూర్తి. సద్గురువు…

Read More

‘నరసింహస్వామి’మండల దీక్ష !

కలియుగంలో ఎన్నో ఆపదలనుండి ప్రమాధాల నుండి శత్రువుల నుండి రక్షించే స్వామి నరసింహ స్వామి కోరిన కోరికలు త్వరగా అనుగ్రహించే స్వామి నరసింహ స్వామి భక్తుల యొక్క శత్రువులను తన పంజాతో తరిమికొట్టే స్వామి నరసింహ స్వామి.. ఈ స్వామి కి పెట్టే తొలి నమస్కారం “ప్రహ్లాదవరదా నమో నమః ” అని పెట్టాలి. ఈ మండల దీక్ష ఎవరు దేనికోసం చేయాలి 1. వివాహం కోసం , వివాహం అయి కూడా సఖ్యత లేక విడిపోయిన…

Read More

విష్ణు సహస్రనామ స్త్రోత్రము!

ఆత్మజ్ఞానం పొందడానికి “గేయం గీతా నామసహస్రం” అన్నారు జగద్గురు ఆదిశంకరులు తన భజగోవిందంలో. భగవద్గీతలోని 700ల శ్లోకాలు, విష్ణు సహస్రనామ స్తోత్రంలో వెయ్యి నామాల అంతరార్ధాన్ని సంపూర్ణంగా గ్రహించి, తదనుగుణంగా సాధనచేస్తే, ఇక ఆధ్యాత్మికంగా తెలుసుకోవలసింది ఏమి వుండదు. త్వరలోనే గురుసాక్షాత్కారం లభించి ఆత్మానుభూతి సిద్ధిస్తుంది. ఎందులో ఎటువంటి సంశయం లేదు. విష్ణు సహస్రనామ స్తోత్రము, మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానంతరం, పరమాత్మలో విలీనాన్ని ఆసిస్తూ, అంపశయ్యపై దేహత్యాగ సమయం కోసం నిరీక్షిస్తున్న భీష్ముడు, దీన్ని యుధిష్ఠిరునకు (ధర్మరాజుకు)…

Read More

నక్షత్రానికి గణపతి స్వరూప ఆరాధన!

1. అశ్విని — ద్వి ముఖ గణపతి ‌ 2. భరణి — సిద్ద గణపతి. 3. కృత్తిక – ఉఛ్ఛిష్ఠ గణపతి . 4. రోహిణి – విఘ్న గణపతి ‌ 5. మృగశిర – క్షిప్ర గణపతి. 6. ఆరుద్ర – హేరంబ గణపతి . 7. పునర్వసు – లక్ష్మి గణపతి. 8. పుష్యమి – మహ గణపతి. 9. ఆశ్లేష – విజయ గణపతి. 10. మఖ – నృత్య గణపతి….

Read More
Optimized by Optimole