Hyderabad: హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైన ప్రతిష్టాత్మక ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ (ఐఏఎస్)..

Hyderabad: దేశవ్యాప్తంగా ప్రసిద్ధ కళలకు, కళాకారులకు కేంద్రంగా నిలుస్తున్న హైదరాబాద్ నగరంలో జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ (ఐఏఎస్) ఘనంగా ప్రారంభమైంది.ఇండియా ఆర్ట్ ఫెస్టి వల్- హైదరాబాద్ రెండవ ఎడిషన్ను అత్తాపూర్ కింగ్స్ క్రౌన్ కన్వెన్షన్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో చిత్రలిపి కళాకారులు లక్ష్మణ్ ఏలే, జగదీష్ చింతల, దేవందర్ రెడ్డి, రచయిత ప్రయాగ్ శుక్లా, అంజు పొదార్ లు హాజరయ్యారు. ఈ ఏడాది ఫెస్ట్ వల్లో దేశవ్యాప్తంగా ఉన్న 25…

Read More

Telangana: దేశీయ విత్తనాలను అభివృద్ధి పరుచుకోవాలి: మోహన్ గురుస్వామి

Telangana:  భూతాప ప్రమాద ఘంటికలు మోగుతున్న ఈ తరుణంలో దేశీయ విత్తనాల అభివృద్ధి పరుచుకోవడమే పరిష్కారమని ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు మోహన్ గురుస్వామి అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సీజీఆర్ & భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లిలో నిర్వహిస్తున్న విత్తన పండుగ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. భూతాపం రోజురోజుకు పెరుగుతున్న ఈ క్రమంలో ఒక డిగ్రీ సెంటీగ్రేట్ ఉష్ణోగ్రత పెరిగినట్లయితే 15…

Read More

Telangana:తెలంగాణ ఎమ్మెల్యేల ప‌నితీరుపై పీపుల్స్ ప‌ల్స్, సౌత్ ఫ‌స్ట్ షాకింగ్ రిపోర్టు..!

Telangana: తెలంగాణలో 15 నెలల ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ వెబ్సైట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సర్వేలో బీఆర్ఎస్కు చెందిన సిద్దిపేట శాసనభ్యులు, మాజీ మంత్రి టి.హరీశ్రావు మొదటి స్థానంలో ఉండగా, బీఆర్ఎస్కు చెందిన సంగారెడ్డి శాసనభ్యులు చింతా ప్రభాకర్ చివరి స్థానంలో నిలిచినట్లు తేలింది. పీపుల్స్ పల్స్ సంస్థ-సౌత్ ఫస్ట్ వెబ్సైట్ 28 మార్చి నుండి 3 ఏప్రిల్ వరకు 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించింది….

Read More

Telangana: హరిత విప్లవమే మనందరికీ రక్ష: ప్రొ.పురుషోత్తమ్ రెడ్డి

Agriculture: స్థానిక విత్తనం కేంద్రంగా.. రైతే లక్ష్యంగా వ్యవసాయంలో వచ్చే సమూల మార్పులతోనే నిజమైన హరిత విప్లవం సాధ్యమని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొ. పురుషోత్తమ్ రెడ్డి తెలిపారు. హరిత విప్లవమే మనందరికీ రక్షని..విత్తనాన్ని సంకరం చేసి-వ్యవసాయాన్ని రసాయనమయం చేసిన ప్రక్రియ‘హరిత విప్లవం’ కాదని ఆయన అన్నారు. శుక్రవారం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్(సీజీఆర్) భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తొలి వార్షిక ‘విత్తనాల పండుగ’ను కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లిలో పురుషోత్తం…

Read More

Morsing: ఈ కళాకారిణి కథ ఎందరికో ఆదర్శం..

Morsingartist: మోర్సింగ్(Morsing).. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఓ సంగీతం వాయిద్యం ఇది. వాయిద్యాల్లో అతి చిన్నగా కనిపించేది కూడా ఇదే. శబ్దం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఝుమ్మని వినిపిస్తుంది. ఇదీ అని చెప్తే గుర్తుపట్టడం కొంచెం కష్టమే కానీ, వాయిద్యకారులు దాన్ని వాయిస్తుంటే మాత్రం మీరు గుర్తుపడతారు. భారతదేశంలో ప్రసిద్ధి పొందిన ఈ వాయిద్యం గురించి మాట్లాడుకోవాలంటే చాలామంది ఉన్నారు. అయితే ప్రత్యేకంగా భాగ్యలక్ష్మి మురళీకృష్ణ గురించి చెప్పుకోవాలి. దేశంలోని అతి తక్కువమంది మహిళా…

Read More

TELANGANA: సన్నబియ్యం పంపిణీతో పేదలకు పండుగ..

INCTELANGANA :  -బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు ============================= తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే పలు విప్లవాత్మక చర్యలతో చరిత్ర సృష్టిస్తోంది. ఆ పరంపరలో భాగంగా ఉగాది, రంజాన్ శుభ సందర్భంగా రాష్ట్రంలోని రేషన్ షాపులలో సన్నబియ్యం అందించే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఇప్పటికే మహిళా సాధికారత కోసం తెలంగాణ ఆడబడుచులకు పలు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు సన్నబియ్యం పంపిణీతో నిరుపేదలను ఆపన్న హస్తం అందిస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నా కాంగ్రెస్…

Read More

APpolitics: వైఎస్ఆర్సీపీ బాటలో కూటమి..!

APpolitics : ఆంధ్ర ప్రదేశ్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలు, ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం తర్వాత బలహీనపడిందని కూటమి నేతలు, కార్యకర్తలు ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీకి చెందిన వారు పగటి కలలు కంటున్నట్టు ఈ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. రాష్ట్రంలో మార్చి 27వ తేదీన (గురువారం) జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ…

Read More

SONA: ఆ సీన్ చూసి అమ్మ నాతో మాట్లాడలేదు..!

ActressSona: (నటి సోనా 2001 నుంచి సినిమాల్లో ఉన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు. తెలుగులో ‘ఆయుధం’, ‘విలన్’, ‘ఆంధ్రావాలా’, ‘వీడే’ తదితర సినిమాల్లో నటించారు. తమిళంలో ‘మిరుగం’(తెలుగులో ‘మృగం’) సినిమాలో వేశ్య పాత్ర ఆమెకు విశేషమైన పేరు తెచ్చింది. గ్లామర్ పాత్రలు, సాంగ్స్‌కి పేరుపొందిన ఆమె నిర్మాతగా మారి ‘కనిమొళి’ అనే చిత్రాన్ని నిర్మించారు. గాయకుడు, నిర్మాత ఎస్పీ చరణ్‌పై ఆమె చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో…

Read More
Optimized by Optimole