ఎమ్మెల్సీకవిత: మామునూరు విమానాశ్రయానికి రాణి రుద్రమ పేరు పెట్టాలి

Hyderabad: మామునూరు విమానాశ్రయానికి కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి పేరు  పెట్టాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ నిర్ణయం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. రుద్రమదేవి లాంటి వీరనారిని గౌరవించాలంటే విమానాశ్రయానికి ఆమె పేరును తప్పక పెట్టాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత, ‘‘తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మడం లేదు. అందుకే రాహుల్ గాంధీని వరంగల్‌కు తీసుకువచ్చి రైతు డిక్లరేషన్‌ను ప్రకటించారు. అందులో…

Read More

Telangana: నోరు జారితే చెంచా కౌశిక్ ఇరిచేస్తా: కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయి

హైదరాబాద్‌: బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఫిషరీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.చెంచా కౌశిక్ కథలు ఎక్కువయ్యాయని.. నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.ఆదివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కౌశిక్ రెడ్డికి ఇదే చివరి హెచ్చరికకని..సీఎం రేవంత్ పై మరోసారి నోరు పారేసుకుంటే చెంచా మాదిరి ఇరిచేస్తానని..ఇది స్వీట్ వార్నింగ్ కాదు డెడ్లి వార్నింగ్ అంటూ రెచ్చిపోయారు. బిఆర్ఎస్ పార్టీలో ఎన్నో చెంచాలు ఉన్నప్పటికీ…..

Read More

Telangana: కేటీఆర్ పై గజ్జెల కాంతం సంచలన వ్యాఖ్యలు…!

హైదరాబాద్, గాంధీ భవన్: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం, బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ..”కేటీఆర్ బీజేపీలో విలీనానికి ప్రయత్నించాడు, కేసులు మాఫీ చేస్తే చాలని బ్రతిమిలాడాడు” అన్న వాస్తవాలను గుర్తు చేశారు.”సీఎం రమేష్‌ ఇంటికెళ్లి తన చెల్లిని విడిపించండి, కేసులు లేకుండా చూడండి, బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తాం అని కేటీఆర్ చెప్పాడని సీఎం రమేష్ స్వయంగా…

Read More

Telangana: తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం: కవిత

హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ తెలంగాణలో చురుకైన నాయకత్వాన్ని తీర్చిదిద్దుతుందని, తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నామని ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం నాడు హైదరాబాద్ లో “లీడర్” పేరిట నిర్వహించిన రాజకీయ శిక్షణ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… కాలానుగుణంగా తెలంగాణ జాగృతి తన పంథాను మార్చుకుందని, ఎప్పుడు కూడా…

Read More

Mandala Murders Review: A Supernatural Thriller That Barely Scratches the Surface

Mandala Murders Review: By [Senior Film Critic’s anrwriting] Adapted from Mahendra Jakhar’s novel The Butcher of Benares, and helmed by Mardaani director Gopi Puthran, Mandala Murders promises a heady mix of ritualistic killings, generational trauma, and a science-versus-superstition narrative. Spanning timelines and steeped in black magic, the series blends a supernatural premise with a conventional…

Read More

“RARE Bond: Rahul–Revanth Camaraderie Silences Speculation, Boosts Congress Morale”

Telangana: A new wave of political discussion is sweeping through Telangana’s power corridors, centering around the growing bonhomie between Congress leader Rahul Gandhi and Telangana Chief Minister Revanth Reddy. For months, rival parties such as the BJP and BRS have been fueling speculation of a rift between the two leaders. From alleging lack of coordination…

Read More

National: బీహార్‌ ఎన్నికల దిక్సూచి ఎటువైపు…?

Bihar election2025: దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బీహార్‌ రాజకీయాలది ఎప్పుడూ ప్రత్యేకతే! రెండు వేల యేళ్లకు పైగా చరిత్ర కలిగిన నాటి పాటలీపుత్ర, నేటి పాట్నా రాజధానిగా గల బీహార్… సంకీర్ణ ప్రభుత్వాలకు ‌పుట్టినిల్లు. 1990లో కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనం తర్వాత రాష్ట్రంలో 35 సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీలదే హవా! జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ రాష్ట్రంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌, నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ,…

Read More

Telangana: తెలంగాణ బీజేపీలో ఎంపీల వర్గపోరు..?

BJPTELANGANA: (రిపోర్ట్: సీనియర్ జర్నలిస్ట్ మురళీకృష్ణ✍) తెలంగాణ బీజేపీలో వర్గ రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. కేంద్ర మంత్రులు ఓ వర్గంగా,మిగతా ఎంపీలు మరో వర్గంగా విడిపోయారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. తాజాగా ఢిల్లీలో బీజేపీ ఎంపీ కే. విశ్వేశ్వర రెడ్డి తన కొత్త నివాసంలో ఏర్పాటు చేసిన విందు భేటీ ఇందుకు తాజా ఉదాహరణగా నిలిచింది. ఈ విందులో బీజేపీకి చెందిన ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్, ధర్మపురి అర్వింద్, గోడం నాగేశ్ హాజరవగా,…

Read More

tollywood: నేనెప్పుడూ డబ్బు, రికార్డుల కోసం సినిమాలు చేయలేదు: పవన్ కళ్యాణ్

HHVM: డబ్బు, రికార్డుల కోసం ఎప్పుడూ సినిమాలు చేయలేదు. రికార్డుల కోసం ప్రయత్నమూ చేయలేదు. సగటు మనిషిగా బతుకుదామన్న ఆలోచన తప్ప నాకు ఎలాంటి కోరికలు లేవని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. బీమ్లా నాయక్ చిత్రం విడుదల సమయంలో గత ప్రభుత్వం రూ. 100 ఉన్న టిక్కెట్ ధరని రూ. 10 చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు, ఇప్పుడు హిట్స్ ఫ్లాప్స్ సంబంధం లేకుండా అభిమానులే తనకు అండగా నిలిచారని…

Read More
Optimized by Optimole