దేశంలో ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చు తగ్గులు..

సామాన్యుడికి ఒక్క‌రోజైనా ఊర‌ట‌నిస్తూ గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ ఉన్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు కొన్ని ప్రాంతాల్లో శనివారం స్థిరంగా ఉన్నాయి. అయితే, దేశ‌వ్యాప్తంగా కొన్ని చోట్ల‌ ఇంధ‌నం ధ‌ర‌లు పెరిగినట్లు తెలుస్తొంది. ఇక దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే… ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ 108 రూపాయ‌ల 64 పైస‌లు, అలాగే డీజిల్ 97 రూపాయ‌ల 37 పైస‌లుగా ఉంది. హైద‌రాబాద్‌లో నిన్న పెరిగి 113 రూపాయ‌లకు చేరుకున్న పెట్రోల్ ఈ రోజు అదే…

Read More

దేశంలో స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..

దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం కాస్త త‌గ్గినా బంగారం ధర నేడు మార్కెట్ ధరల్లో స్వ‌ల్ప వ్యత్యాసం కనిపిస్తోంది . అయితే దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బంగారం ధ‌ర‌ల్లో మార్పులు క‌నిపిస్తున్నాయి. శనివారం గోల్డ్ ప్రైజ్‌ను గ‌మ‌నిస్తే, దేశంలో 22 క్యార‌ట్‌ బంగారం ధ‌ర పది గ్రాములకు గాను 47 వేల 40 రూపాయ‌లు కాగా, 24 క్యారెట్ బంగారం 48 వేల 40 రూపాయ‌లుగా ఉంది. ఇక దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో బంగారం…

Read More

దేశంలో స్థిరంగా ఇంధన ధరలు..

దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.నిన్న‌టి వ‌ర‌కూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఈ రోజు కూడా కొన‌సాగుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను ప‌రిశీలిస్తే… ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ 108 రూపాయ‌ల 64 పైస‌లు, అలాగే డీజిల్ 97 రూపాయ‌ల 37 పైస‌లుగా ఉంది. హైద‌రాబాద్‌లో ఈ రోజు పెట్రోల్ 113 రూపాయ‌లకు చేరుకుంది. డీజిల్ 106 రూపాయ‌ల 22 పైస‌లు. ఇక రాష్ట్ర…

Read More

ప్రధాని మోదీ మరో అరుదైన ఘనత!

ప్రధాని మోదీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ప్రపచవ్యాప్తంగా ట్విట్టర్లో ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్న నేతల జాబితాలో మోదీ (7 కోట్ల ఫాల్లోవర్స్) 11 వ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించాడు. మొదటి స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (12.9 కోట్ల ఫాలోవర్లు) ఉన్నారు. ఇండియా విషయానికి వస్తే మోదీ తర్వాతి స్థానంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఆయన ఫాలోవర్ల సంఖ్య 4.5 కోట్లు. ఇక మూడో స్థానంలో పీఎంవో…

Read More

పరుగుల రేడు గుండె ఆగింది!

భారత అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్ కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాసవిడిచారు.ఆక్సిజన్ స్థాయిలు ఆందోళనకర స్థాయిలో పడిపోవడం వల్ల మిల్కాను జూన్ 3న చంఢీగఢ్లోని పీజీఐఎంఈఆర్ ఆస్పత్రిలో చేర్చారు. కొద్ది రోజుల ముందే మిల్కా సతీమణి నిర్మల్‌ కౌర్‌ కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా మిల్కా మరణం గురించి ఆయన కుటుంబ సభ్యులు ప్రకటన విడుదల చేశారు. “ఆయన ఎంతో పోరాడారు. కానీ దేవుడు తన…

Read More

తెలంగాణ చిన్నమ్మ జయంతి నేడు!

సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షతను చేరిపేస్తూ..మహిళ అబల కాదు సబల అని నిరూపించి..రాజకీయాలకు అతీతంగా అందరి అభిమానాన్ని చూరగొన్న మహిళ నేతల్లో ఒకరైన బిజిప్ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ జయంతి సందర్భంగా ఆ మహానీయురాలి స్మృతిలో.. హర్యానా రాష్ర్టంలోని కంబోలా స్వస్థలం.. 1953 ఫిబ్రవరి14 న సుష్మాస్వరాజ్ జన్మించారు.తల్లిదండ్రులు హరిదేవ్ శర్మ లక్ష్మీదేవి.వీరి కుటుంబం దేశ విభజనకు ముందు లాహోర్ లో ఉండేవారు.తండ్రి హరిదేవ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త..వారసత్వంమే సుష్మ జి పాటించారు.విద్యాబ్యాసం అంత అక్కడే గడిచింది..పాఠశాల…

Read More

రాజ్యసభలో మోదీ భావోద్వేగం!

రాజ్యసభలో మంగళవారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ విపక్ష సభ్యులు గులాం నబీ ఆజాద్ పదవి సందర్భంగా ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. అధికారం, పదవులు వస్తుంటాయ్, పోతుంటాయ్, వ్యక్తిగా ఎలా ఉండాలో ఆజాద్ ని చూసి నేర్చుకోవాలని ఆయన అన్నారు. నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఆజాద్ తెలుసని, కాశ్మీర్ లో గుజరాత్ యాత్రికులపై దాడి జరిగినపుడు ఫోన్ చేసి కన్నీటి పర్యంతంమయ్యారని మోదీ గుర్తుచేశారు. ఆజాద్ గొప్ప స్నేహితుడు,…

Read More

వాట్సప్ బయోమెట్రిక్ ఫీచర్ !

వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వాట్సాప్ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. డెస్క్టాప్, లాప్టాప్ వాట్సాప్ వినియోగానికి సంబంధించి బయోమెట్రిక్ అతెంటికేషన్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని వాట్సాప్ తన బ్లాగ్ ద్వారా వెల్లడించింది. బయోమెట్రిక్ విధానం వలన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే సమయంలో డేటా దుర్వినియోగం కాకుండా అరికట్టవచ్చు. బయోమెట్రిక్ విధానం కోసం వేలి గుర్తులేదా ఫేస్ చేయాల్సి ఉంటుందని వాట్సాప్ పేర్కొంది. కాగా వాట్సప్ నూతనంగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ అమలైతే…

Read More

లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు!

లైంగిక వేధింపులకి సంబంధించి బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2016లో ఓ వ్యక్తిపై నమోదైన కేసులో జస్టిస్ పుష్ప తీర్పును వెలువరిస్తూ..  ‘పోక్సో’చట్ట ప్రకారం శరీర భాగాలను దుస్తుల పై నుంచి తాకితే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కాదని వ్యాఖ్యానించింది. కేసుకి సంబంధించిన వివరాల ప్రకారం ..  ఓ పన్నెండేళ్ల బాలికను 39 ఏళ్ల వ్యక్తి మాయమాటలు చెప్పి దుస్తులు తొలగించే ప్రయత్నం చేశాడు. వెంటనే బాలిక కేకలు వేయడంతో తల్లి రావడం.. కేసు నమోదు కావడం జరిగింది….

Read More
Optimized by Optimole