దేశంలో స్వల్పంగా పెరిగిన ఇంధన ధరలు..

దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెంపు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఇంధ‌నం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజా పెట్రోల్ ధ‌ర‌ల్ని ప‌రిశీలిస్తే, రాజ‌థాని ఢిల్లీలో పెట్రోల్ 107 రూపాయ‌ల 94 పైస‌లుగా ఉంటే, డీజిల్ 96 రూపాయ‌ల 67 పైస‌లుంది. హైద‌రాబాద్‌లో పెట్రోల్ 111 రూపాయ‌ల 91 పైస‌లు, డీజిల్ ధ‌ర 105 రూపాయ‌ల 08 పైస‌లుగా ఉన్నాయి. ఇక వరంగ‌ల్‌లో పెట్రోల్ 15 పైస‌లు పెరిగి, 111 రూపాయ‌ల 45 పైస‌ల‌కు చేరుకుంది. అలాగే డీజిల్…

Read More

ఎన్నికల హామీలు విస్మరించిన కేసిఆర్ గద్దె దిగాలి: షర్మిల

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మాట తప్పిన సీఎం కేసీఆర్ వెంటనే గద్దె దిగాలని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్షర్మిల డిమాండ్చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని పేదలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. కాగా 3ఎకరాల భూమి ఇస్తామని దళితులను, కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తానని విద్యార్థులను, 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మైనార్టీలను సీఎం మోసం చేశారని అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా…

Read More

కేసీఆర్ వాఖ్యలు హాస్యాస్పదం_ కిషన్ రెడ్డి

ఎన్నికల ప్రచారంలో విమర్శలు.. ప్రతి విమర్శలు ఉండొచ్చు.. అవి చాలా సహజం.. కానీ వాటిని అధికార టీఆర్ఎస్ పార్టీ దిగజార్చేలా చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇక ఎలక్షన్ కమిషన్ పై కేసీఆర్ వాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యే లు.. ఎవరి ప్రచారాలను కూడా అడ్డుకోవడం లేదన్నారు. నిబంధనలు అందరికీ సమానమే అన్నారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నించినా హుజురాబాద్ ప్రజల డిసైడ్…

Read More

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు…

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 41వేల 388 కరోనా పరీక్షలు నిర్వహించగా 190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 మందికి పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 111 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. అటు ఏపీలో కొత్తగా 415 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో…

Read More

ఎన్టీఆర్, చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్..!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ . ఎన్టీఆర్ – చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, అందరిలో ఆసక్తిని పెంచుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు, కీరవాణి సంగీతాన్ని అందించారు. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన హీరోల లుక్స్ మూవీపై అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓవిషయం బయటికొచ్చింది. మూవీ టీజర్ ను అన్ని భాషల్లోనూ ఒకే రోజున ఒకే…

Read More

త్వరలో చిన్న పిల్లలకు కోవిడ్ టీకా: అపోలో ఛైర్మెన్ ప్రతాప్ రెడ్డి

కరోనా టీకా విషయంలో అపోల్ గ్రూప్ చైర్మన్ కీలక విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే చిన్నారులకు కూడా టీకాలు వేయనున్నట్టు ఆయన తెలిపారు. అయితే, తొలి ప్రాధాన్యం మాత్రం కోమార్బిడిటీస్ తో బాధపడుతున్న వారికేనని తెలిపారు. వీరికి ఉచితంగా టీకాలు వేస్తామని పేర్కొన్న ఆయన.. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందన్నారు. 2 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కొవాగ్జిన్ టీకా ఇప్పటికే సిద్ధమైందని, ఈ టీకాను రెండు డోసుల్లో 28 రోజుల వ్యవధిలో…

Read More

ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద దోషిగా గుర్తించిన వ్యక్తిపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేస్తూ సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైనా కేసు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదైనప్పటికీ.. ఆ కేసుకు ప్రైవేటు/సివిల్‌ స్వభావం ఉంటే, బాధితుల కులం ఆధారంగా చేయని నేరమైతే.. దానిపై చేపట్టిన క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేయొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా కులం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే బాధితులకు ఉపశమనం, పునరావాసం కల్పించేందుకు.. వారికి రెండింతల రక్షణనందించేందుకు…

Read More

మధ్యప్రదేశ్ లో కొత్త వేరియంట్ కలకలం…

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కొత్త వేరియంట్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఇండోర్‌కు చెందిన ఆరుగురు వ్య‌క్తులు దీని బారిన ప‌డ్డార‌ని న‌మూనా ప‌రీక్ష‌లు వెల్ల‌డించాయి. ఎవై.4 గా చెబుత‌న్న క‌రోనా వైర‌స్‌లోని కొత్త వేరియంట్ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప‌లువురికి సోకిన విష‌యాన్ని దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జాతీయ వ్యాధి నివార‌ణా కేంద్రం నిర్థారించింది. అయితే, ఈ కొత్త వేరియంట్ బారిన‌ప‌డ్డ‌వారంతా వ్యాక్సినేష‌న్ తీసుకున్నావారేన‌ని తెలిసింది. ఈ వేరియంట్ జ‌న్యు క్ర‌మాన్ని ప‌రిశీలించేందుకు వ్యాధి సోకిన‌వారి న‌మూనాల‌ను ప్ర‌యోగ‌శాల‌కు పంపించారు. కొత్త వేరింట్…

Read More

దేశంలో తగ్గిన కరోనా కేసులు..

దేశంలో రోజువారి కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12వేల 428 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​​ ధాటికి మరో 356మంది ప్రాణాలు కోల్పోగా.. 15,951 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో లక్ష 63వేల 816 కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

Read More

సమాచార హక్కు చట్టంపై హైకోర్టులో పిల్ దాఖలు..

సమాచార హక్కు చట్టంపై రాష్ట్ర సిఎస్ ఇచ్చిన ఆదేశాల రద్దు కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా సమాచార హక్కు చట్టం కింద ఏ శాఖకు సంబంధించిన సమాచారమైనా తెలుసుకునే వీలు లేకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని పిల్ లో పిటిషనర్ పేర్కొన్నారు. డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నాకే సమాచారం ఇవ్వాలని రాష్ట్ర సిఎస్ జీవో ఇవ్వడం సహచట్టాన్ని నిర్వీర్యం చేయడమే…

Read More
Optimized by Optimole