దేశంలో స్వల్పంగా పెరిగిన ఇంధన ధరలు..
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఇంధనం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజా పెట్రోల్ ధరల్ని పరిశీలిస్తే, రాజథాని ఢిల్లీలో పెట్రోల్ 107 రూపాయల 94 పైసలుగా ఉంటే, డీజిల్ 96 రూపాయల 67 పైసలుంది. హైదరాబాద్లో పెట్రోల్ 111 రూపాయల 91 పైసలు, డీజిల్ ధర 105 రూపాయల 08 పైసలుగా ఉన్నాయి. ఇక వరంగల్లో పెట్రోల్ 15 పైసలు పెరిగి, 111 రూపాయల 45 పైసలకు చేరుకుంది. అలాగే డీజిల్…