వెస్టిండీస్ జట్టుపై భారత మహిళల జట్టు ఘన విజయం..
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో భారత జట్టు అదరగొట్టింది. శనివారం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్లో155 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 318 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు 40.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో స్నేహ్ రానా 3, మేఘనా సింగ్ 2, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, జులన్ గోస్వామి తలో వికెట్ తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక అంతకుముందు…