ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్..
బాలీవుడ్ను కుదిపేస్తున్న ముంబై క్రూజ్ డ్రగ్స్ వ్యవహారం ఊహించని మలుపు తీసుకుంటోంది. తాజాగా ముడుపుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ డ్రగ్స్ కేసును విచారిస్తున్న దర్యాప్తు సంస్థ అధికారులపైనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్యన్ ఖాన్ విడుదలకు ఎన్సీబీ అధికారి 25 కోట్లు షారూఖ్ను డిమాండ్ చేశారని ప్రత్యక్ష సాక్షి ప్రభాకర్ సెయిన్ చేసిన సంచలన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీనికి బలం చేకూర్చేలా శివసేన ఎంపీ సంజయ్ రౌత్, మహారాష్ట్ర మంత్రులు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు…