Telangana: కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుల సంవిధాన్ శంఖారావం..!

IncTelangana:  దేశంలోని బడుగు బలహీన, మైనార్టీ వర్గాలకు రక్షణ కవచంగా ఉన్న పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ నిత్యం కృషి చేస్తోంది. దేశ రాజకీయాల్లో మార్పులు సంభవించినా, ఏవైనా ఆటుపోట్లు ఎదురైనా బలహీన వర్గాలకు అండగా నిలిచేలా డా.బీఆర్.అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. అనంతరం దానికి కొనసాగింపుగా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా దేశంలో రాజ్యాంగం మరింత పటిష్టంగా అమలయ్యేలా నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవడంతో భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. విశ్వ వ్యాప్తంగా ఆదరణ…

Read More

APnews: సినీ నటి వాసుకి (పాకీజా) జనసేనాని ఆర్థిక సాయం..!

Apnews: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా)కి ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఆపన్నహస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన జనసేనాని రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళగిరి మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్ , పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాకీజాకు అందజేశారు. పవన్ కళ్యాణ్  చేసిన సాయానికి పాకీజా…

Read More

BJPTELANGANA: సీతయ్యకి బిజేపి చీఫ్ పదవి ఎలా ఇస్తారు..?

BJPTELANGANA: కొన్ని నియమాలకు కట్టుబడేవారు, కొన్ని సిద్ధాంతాలను తాము కచ్చితంగా లోబడి ఉన్నామంటూ బయటకి కనిపించేవారు రాజకీయాల్లో ఇమడలేరు. ఒక వేళ ఉన్నా నాయకుడిగా మారాలి తప్ప మరొకరి పంచన ఉండటం కష్టం. ‘దేశసంపదను కాంగ్రెస్ ముస్లింలకు దోచిపెడుతోంది’ అని ఆరోపించిన అదే కమలదళం పార్టీ 2018 ఎన్నికల్లో నాగాలాండ్ రాష్ట్రంలో ముసలివాళ్లకు ఉచిత జెరూసలేం ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రచారం చేసింది. ‘ముస్లిం వ్యాపారులు తమ షాపు బోర్డుల మీద తమ పేరు రాయాలి’ అని…

Read More

BJPTELANGANA: తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపికపై పార్టీ శ్రేణులు గుస్సా..!

BJPTELANGANA: తెలంగాణ విషయంలో బీజేపీ హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ శ్రేణులకు, సానుభూతి పరులకు మింగుడు పడటం లేదు.తాజాగా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ విషయంలోనూ పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై బహిరంగంగానే అక్కసు వెళ్లగక్కుతున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కోసం కాకుండా.. ఇతర పార్టీలతో జతకట్టేందుకు అన్నట్లుగా హైకమాండ్ నిర్ణయాలు ఉండటమే అసలు సమస్యగా మారుతోందని ఆ పార్టీ సానుభూతిపరులు గుసగుసలాడుకుంటున్నారు.  గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండి సంజయ్ నేతృత్వంలో అధికారమే లక్ష్యంగా…

Read More

Hyderabad: మహా న్యూస్ ఛానల్ కార్యాలయం పై దాడి హేయం: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్

హైదరాబాద్: మహా న్యూస్ ఛానల్ కార్యాలయం పై జరిగిన దాడిని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. మహా న్యూస్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ దాడిని ఆయన “హేయమైన చర్య”గా అభివర్ణించారు. మీడియా స్వేచ్ఛపై దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. చానల్ కార్యాలయంపై కొందరు గుండాలు, రౌడీల మాదిరిగా దాడికి పాల్పడటం దుర్మార్గంగా అభివర్ణించారు. మీడియా సంస్థలపై భయభ్రాంతులు కలిగించే ప్రయత్నాలను ప్రజాస్వామ్యం సహించదన్నారు….

Read More

Nizamabad: తెలంగాణ ప్రజలారా బీజేపీకి అవకాశం ఇవ్వండి: బండి సంజయ్

Nizamabad: ‘‘తెలంగాణ ప్రజలారా…. మీరు అందరికీ ఇచ్చారు అవకాశం. ఈసారి బీజేపీకి ఇవ్వండి అధికారం’’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలను అభ్యర్థించారు. నిజామాబాద్ లో ఈరోజు పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగిన రైతు మహా సమ్మేళన సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అద్యక్షులు జి.కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ధర్మపురి అరవింద్,…

Read More
Rajendra ,etala, etala rajendra

BJPTELANGANA: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఈటల రాజేందర్..?

BJPTELANGANA: తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడెవరు అన్న ఉత్కంఠకు కొద్ది గంటల్లో తెరపడనుంది. ఈ పదవికి ప్రధానంగా నలుగురి పేర్లు తెరపైకి వచ్చాయి. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రామచందర్ రావు. అయితే పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈటల రాజేందర్ బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బలమైన బీసీ నేతగా ఈటల.. తెలంగాణలో ఈటల రాజేందర్‌కు బలమైన బీసీ నేతగా…

Read More

APNews:సన్న బియ్యం…. మధ్యాహ్న భోజన పథకంలో విప్లవం!

APpolitics: మన రాష్ట్రంలో పిల్లలకు మంచి ఆహారం, చదువు కలిపి ఇవ్వాలన్న సంకల్పంతో డొక్కా సీతమ్మ పథకం ఎప్పటి నుంచో నడుస్తోంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ పర్యవేక్షణలో… ఈ పథకంలో కొత్త ఒరవడి వచ్చింది. ఆ ఒరవడి పేరు సన్న బియ్యం! మధ్యాహ్నన భోజన పథకంలో పోషకాలు కలగలసిన సన్న బియ్యం ప్రవేశపెట్టడంతో విద్యార్థుల భవిష్యత్తుకు మంచి నిర్ణయం తీసుకున్నట్లయింది. దొడ్డు బియ్యం…

Read More

BJPTELANGANA:Factionalism Among BC Leaders in Telangana BJP..!

Telangana: The internal power struggle among Backward Class (BC) leaders in the Telangana BJP has become a serious challenge for the party. The long-standing differences between former state BJP president Bandi Sanjay and current MP Etela Rajender have escalated further with recent developments, sparking intense discussions within party circles. While leaders from both camps appear…

Read More

Telangana: తెలంగాణ బీజేపీలో బీసీ నేతల వర్గపోరు… కమలం పార్టీలో అంతర్యుద్ధం?

BJPTELANGANA:తెలంగాణ బీజేపీలో బీసీ నేతల మధ్య జరుగుతున్న వర్గపోరు ఆ పార్టీకి పెను సవాలుగా మారింది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్, ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ మధ్య గత కొంత కాలంగా కొనసాగుతున్న విభేదాలు తాజా పరిణామాలతో ముదిరి పాకనపడ్డాయని కమలం పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పైకి మాత్రం రెండు వర్గాల నేతలు శాంతంగా కనిపిస్తున్నా..లోలోపల మాత్రం ఒకరి గొయ్యి..మరొకరు తవ్వే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.ఇటీవల కాళేశ్వరం విచారణ…

Read More
Optimized by Optimole