బండి సంజయ్ రెండో విడ‌త‌ పాద‌యాత్ర‌కు రంగం సిద్ధం..!

తెలంగాణా బిజెపి అధ్య‌క్షుడు బండి సంజ‌య్ రెండో విడ‌త‌ పాద‌యాత్ర‌కు రంగం సిద్ద‌మ‌య్యింది. త్వ‌ర‌లోనే ఆయ‌న గ‌ద్వాల్‌లోని జోగులాంబ ఆల‌యం నుంచి త‌న సెంకండ్ ఫేజ్ ప్ర‌జా సంగ్రామాన్ని కొన‌సాగించ‌నున్నారు. కాగా మ‌రో రెండు సంవ‌త్స‌రాల్లో తెలంగాణా ఎన్నిక‌లు ఉండ‌గా… దానికి ముందు రాష్ట్ర‌వ్యాప్తంగా బండి సంజ‌య్ పాద‌యాత్ర చేయాల‌ని సంక‌ల్పించారు. ఐదు విడ‌త‌లుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలూ తిర‌గాల‌ని ప్ర‌ణాళిక‌లు వేసుకున్నారు. అయితే, ఆయ‌న మొద‌టి విడ‌త పాద‌యాత్ర చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మీ ఆల‌యం నుంచి మొద‌ల‌వ‌గా,…

Read More

తెలంగాణ చిన్నమ్మ జయంతి నేడు!

సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షతను చేరిపేస్తూ..మహిళ అబల కాదు సబల అని నిరూపించి..రాజకీయాలకు అతీతంగా అందరి అభిమానాన్ని చూరగొన్న మహిళ నేతల్లో ఒకరైన బిజిప్ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ జయంతి సందర్భంగా ఆ మహానీయురాలి స్మృతిలో.. హర్యానా రాష్ర్టంలోని కంబోలా స్వస్థలం.. 1953 ఫిబ్రవరి14 న సుష్మాస్వరాజ్ జన్మించారు.తల్లిదండ్రులు హరిదేవ్ శర్మ లక్ష్మీదేవి.వీరి కుటుంబం దేశ విభజనకు ముందు లాహోర్ లో ఉండేవారు.తండ్రి హరిదేవ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త..వారసత్వంమే సుష్మ జి పాటించారు.విద్యాబ్యాసం అంత అక్కడే గడిచింది..పాఠశాల…

Read More
Optimized by Optimole