పటేల్ రమేష్ రెడ్డి:”అమెరికాలో చదివిన నీవు నేర్చుకున్న సంస్కారం ఇదేనా కేటీఆర్?

హైదరాబాద్‌, జూలై 19: కేటీఆర్‌పై కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. “నీవు అమెరికాలో చదివావని చెప్పుకుంటూ తిరుగుతున్నావు. కానీ నీ భాష చూస్తే అసహ్యంగా ఉంది. అదేనా నీవు నేర్చుకున్న సంస్కారం?” అంటూ రమేష్ రెడ్డి నిలదీశారు.శనివారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. “లుచ్చా… లంగా… ఫాల్తూ నా కొడుకువి నీవు. నీ ముసలాయన చరిత్రే మీ కుటుంబానికి పాస్‌పోర్ట్ బ్రోకర్ స్థాయి తీసుకొచ్చింది. డ్రగ్ అడిక్ట్‌గా పేరున్న…

Read More

BJP: బండికి ఈటల వార్నింగ్? నువ్వేవడివి అసలు?

కరీంనగర్: హుజురాబాద్ రాజకీయం వేదికగా బీజేపీ ఎంపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇటీవల బండి సంజయ్ చేసిన పరోక్ష వ్యాఖ్యలకు ఈటల ఘాటుగా బదులిచ్చారు. “నువ్వేవడివి అసలు? నా చరిత్ర నీకు తక్కువ తెలుసు. నేను ఎప్పుడూ స్ట్రెయిట్ ఫైట్ చేస్తాను. నీలాగా కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవడం నాకు రాదు. శత్రువుతో కూడ నేరుగా ఎదురెదురు పోరాడతాను. నీలాంటి వారితో పోరాడితే నా పతారేంటి?” అంటూ ఈటల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక…

Read More

BRS: రాఖీపండుగ ముహూర్తం.. కవితతో కేటీఆర్‌ రాజీ…?

Telangana: కేసిఆర్ కుటుంబంలో గత కొంత కాలంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగనుందా అంటే ? అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొంత కాలంగా కేసీఆర్‌ తనయ కవిత, కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ పై ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు బిఆర్ఎస్ పెద్దలు రంగలోకి దిగినట్లు తెలుస్తోంది. కవితకు పార్టీలో తగిన ప్రాధన్యతిచ్చి ఆమె సేవలను పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతానికి…

Read More

ఎమ్మెల్సీ కవిత సంచలనం: బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబే..!!

హైదరాబాద్‌: తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు.తాజాగా బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను కవిత సమర్థించడం కొత్త చర్చకు దారి తీసింది. ఈ మేరకు ఆమె బుధవారం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పూర్తిగా చట్టబద్ధమైనదే. 2018లో చేసిన చట్టసవరణ ఆధారంగా ఇది తీసుకొచ్చారు. న్యాయపరంగా అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే నేను ఆర్డినెన్స్‌కు మద్దతు ప్రకటించాను” అని కవిత తెలిపారు….

Read More

“Eco Warrior”: Young Woman from Manuguru Builds Electric Vehicle Amid Hardship…!!

Manuguru, Bhadradri Kothagudem District: In a remarkable tale of determination and innovation, a young woman from the coal town of Manuguru has turned adversity into achievement. Spurthi, hailing from a modest background, has successfully designed and developed an electric vehicle (EV) named “Eco Warrior”, defying financial constraints and technical odds. With her father working tirelessly…

Read More

Telangana: టీపీసీసీ చీఫ్ వ్యూహాలు ఫలిస్తున్న వేళ..!!

Hyderabad: తెలంగాణలో గాంధీ భవన్ ప్రజాసమస్యల పరిష్కారానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టాక గాంధీ భవన్ నిత్యం నేతల రాకపోకలతో, కార్యకర్తల హడావుడి ప్రజల రాకతో సందడిగా మారింది. ఆయన వ్యూహాత్మక ఆలోచనలు పార్టీని క్రమంగా ప్రజలకు చేరువ చేయడంతో పాటు పార్టీ బలోపేతం దిశగా నడిపిస్తున్నాయి. *ముఖాముఖి ప్రోగ్రామ్‌ గ్రాండ్ సక్సెస్* టీపీసీసీ చీఫ్ ఆదేశాల మేరకు ప్రజలకు ప్రభుత్వాన్ని దగ్గర చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన…

Read More

kavita: మల్లన్నపై నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ మండిపాటు..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ తీన్మార్ మల్లన్నపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ‘‘గౌరవ జాగృతి అధ్యక్షురాలు అయిన కవితక్కని టార్గెట్ చేస్తూ తీన్మార్ మల్లన్న చేసిన అసభ్య వ్యాఖ్యలు తగినవి కావు. ఆయన వెంటనే తన మాటలను వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేదంటే నాలుక కోస్తా ఖబర్దార్…

Read More

Telangana: నేతలు మారకుంటే… కాంగ్రెస్ కు కష్టాలే..!!

IncTelangana: తెలంగాణలో కాంగ్రెస్ ఇవాళ నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి ఉంది. పయనం ఎటు? మెరుగైన స్థితికా? పతనానికా? అన్నది పార్టీ రాష్ట్ర నాయకత్వం చేతిలో ఉంది. అధికారంలో ఉన్నపుడు సంస్థాగతంగా-రాజకీయంగా పార్టీని ప్రజాక్షేత్రంలో పటిష్టంగా ఉంచాల్సిన బాధ్యత అటు ముఖ్యమంత్రి, ఇటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు ఇరువురిపైనా ఉంటుంది. జోడు గుర్రాల్లా సమన్వయంతో రాష్ట్ర కాంగ్రెస్ రథాన్ని ముందుకు నడపాల్సిన ఈ ఇద్దరి వ్యవహారశైలీ… అటు అధిష్టానానికి ఇటు కార్యకర్తల శ్రేణికి ఎవరికీ…

Read More

Telangana: బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ కి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంఘాలు…!!

హైదరాబాద్, జూలై 13: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక ఆర్డినెన్స్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు బీసీ సంఘాల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర బీసీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు…

Read More
Optimized by Optimole