Telangana: నోరు జారితే చెంచా కౌశిక్ ఇరిచేస్తా: కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయి

హైదరాబాద్‌: బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఫిషరీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.చెంచా కౌశిక్ కథలు ఎక్కువయ్యాయని.. నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.ఆదివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కౌశిక్ రెడ్డికి ఇదే చివరి హెచ్చరికకని..సీఎం రేవంత్ పై మరోసారి నోరు పారేసుకుంటే చెంచా మాదిరి ఇరిచేస్తానని..ఇది స్వీట్ వార్నింగ్ కాదు డెడ్లి వార్నింగ్ అంటూ రెచ్చిపోయారు. బిఆర్ఎస్ పార్టీలో ఎన్నో చెంచాలు ఉన్నప్పటికీ…..

Read More

Telangana: కేటీఆర్ పై గజ్జెల కాంతం సంచలన వ్యాఖ్యలు…!

హైదరాబాద్, గాంధీ భవన్: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం, బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ..”కేటీఆర్ బీజేపీలో విలీనానికి ప్రయత్నించాడు, కేసులు మాఫీ చేస్తే చాలని బ్రతిమిలాడాడు” అన్న వాస్తవాలను గుర్తు చేశారు.”సీఎం రమేష్‌ ఇంటికెళ్లి తన చెల్లిని విడిపించండి, కేసులు లేకుండా చూడండి, బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తాం అని కేటీఆర్ చెప్పాడని సీఎం రమేష్ స్వయంగా…

Read More

Telangana: తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం: కవిత

హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ తెలంగాణలో చురుకైన నాయకత్వాన్ని తీర్చిదిద్దుతుందని, తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నామని ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం నాడు హైదరాబాద్ లో “లీడర్” పేరిట నిర్వహించిన రాజకీయ శిక్షణ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… కాలానుగుణంగా తెలంగాణ జాగృతి తన పంథాను మార్చుకుందని, ఎప్పుడు కూడా…

Read More

“RARE Bond: Rahul–Revanth Camaraderie Silences Speculation, Boosts Congress Morale”

Telangana: A new wave of political discussion is sweeping through Telangana’s power corridors, centering around the growing bonhomie between Congress leader Rahul Gandhi and Telangana Chief Minister Revanth Reddy. For months, rival parties such as the BJP and BRS have been fueling speculation of a rift between the two leaders. From alleging lack of coordination…

Read More

Telangana: తెలంగాణ బీజేపీలో ఎంపీల వర్గపోరు..?

BJPTELANGANA: (రిపోర్ట్: సీనియర్ జర్నలిస్ట్ మురళీకృష్ణ✍) తెలంగాణ బీజేపీలో వర్గ రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. కేంద్ర మంత్రులు ఓ వర్గంగా,మిగతా ఎంపీలు మరో వర్గంగా విడిపోయారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. తాజాగా ఢిల్లీలో బీజేపీ ఎంపీ కే. విశ్వేశ్వర రెడ్డి తన కొత్త నివాసంలో ఏర్పాటు చేసిన విందు భేటీ ఇందుకు తాజా ఉదాహరణగా నిలిచింది. ఈ విందులో బీజేపీకి చెందిన ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్, ధర్మపురి అర్వింద్, గోడం నాగేశ్ హాజరవగా,…

Read More

Telangana: త్వరలో తీహార్ జైలుకు కేసీఆర్ కుటుంబం: గజ్జలకాంతం

కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటోందని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర పీసీసీ నూతన ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం అన్నారు. శనివారం నగరంలోని డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తుచేశారు. దళితుల వర్గీకరణను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు….

Read More

పటేల్ రమేష్ రెడ్డి:”అమెరికాలో చదివిన నీవు నేర్చుకున్న సంస్కారం ఇదేనా కేటీఆర్?

హైదరాబాద్‌, జూలై 19: కేటీఆర్‌పై కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. “నీవు అమెరికాలో చదివావని చెప్పుకుంటూ తిరుగుతున్నావు. కానీ నీ భాష చూస్తే అసహ్యంగా ఉంది. అదేనా నీవు నేర్చుకున్న సంస్కారం?” అంటూ రమేష్ రెడ్డి నిలదీశారు.శనివారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. “లుచ్చా… లంగా… ఫాల్తూ నా కొడుకువి నీవు. నీ ముసలాయన చరిత్రే మీ కుటుంబానికి పాస్‌పోర్ట్ బ్రోకర్ స్థాయి తీసుకొచ్చింది. డ్రగ్ అడిక్ట్‌గా పేరున్న…

Read More

BJP: బండికి ఈటల వార్నింగ్? నువ్వేవడివి అసలు?

కరీంనగర్: హుజురాబాద్ రాజకీయం వేదికగా బీజేపీ ఎంపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇటీవల బండి సంజయ్ చేసిన పరోక్ష వ్యాఖ్యలకు ఈటల ఘాటుగా బదులిచ్చారు. “నువ్వేవడివి అసలు? నా చరిత్ర నీకు తక్కువ తెలుసు. నేను ఎప్పుడూ స్ట్రెయిట్ ఫైట్ చేస్తాను. నీలాగా కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవడం నాకు రాదు. శత్రువుతో కూడ నేరుగా ఎదురెదురు పోరాడతాను. నీలాంటి వారితో పోరాడితే నా పతారేంటి?” అంటూ ఈటల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక…

Read More

BRS: రాఖీపండుగ ముహూర్తం.. కవితతో కేటీఆర్‌ రాజీ…?

Telangana: కేసిఆర్ కుటుంబంలో గత కొంత కాలంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగనుందా అంటే ? అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొంత కాలంగా కేసీఆర్‌ తనయ కవిత, కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ పై ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు బిఆర్ఎస్ పెద్దలు రంగలోకి దిగినట్లు తెలుస్తోంది. కవితకు పార్టీలో తగిన ప్రాధన్యతిచ్చి ఆమె సేవలను పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతానికి…

Read More

ఎమ్మెల్సీ కవిత సంచలనం: బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబే..!!

హైదరాబాద్‌: తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు.తాజాగా బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను కవిత సమర్థించడం కొత్త చర్చకు దారి తీసింది. ఈ మేరకు ఆమె బుధవారం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పూర్తిగా చట్టబద్ధమైనదే. 2018లో చేసిన చట్టసవరణ ఆధారంగా ఇది తీసుకొచ్చారు. న్యాయపరంగా అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే నేను ఆర్డినెన్స్‌కు మద్దతు ప్రకటించాను” అని కవిత తెలిపారు….

Read More
Optimized by Optimole