ఓరుగల్లు కాషాయమయం.. ప్రసంగాలతో హోరిత్తించిన కమలనాథులు!

ఓరుగల్లులో కాషాయ జెండా రెపరెపలాడింది. తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కమలం నేతలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేశారు. భారత్ మాతాకీ జై, జై తెలంగాణ నినాదాలతో కాషాయం నేతలు సభను హోరిత్తించారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను చీకట్లోకి నెట్టిసిందని.. వెలుగులోకి తెచ్చేందుకు సంజయ్ పాదయాత్ర చేపట్టారని బీజేపీ నేతలు ప్రసంగాలను దంచేశారు. హిందూ దేవుళ్లను తిట్టిన మునావర్ ఫారూఖి సభకు…

Read More

నిరుద్యోగుల అండ కోసమే యాత్ర : బండి సంజయ్

ప్రత్యేక వ్యాసం: (బండి సంజయ్, ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు) ప్రజాసంగ్రామ పాదయాత్ర నిర్వహిస్తున్నది ఓట్ల కోసమో, అధికారం కోసమో కాదు. తెలంగాణలోని సకలజనులకు విద్యా, ఉద్యోగ, ప్రత్యేక తెలంగాణ సాధన అభివృద్ధి ఫలాలు అందించేందుకు వారికి అండగా నిలబడడం కోసం, విద్యావంతులైన నిరుద్యోగ యువతీ యువకులకు అండగా నిలబడి  ఖాళీగా ఉన్న కొలవులు భర్తీ చేసే వరకు పోరాటం చేయడం కోసమే ఈ ప్రజాసంగ్రామ పాదయాత్ర. 2014, 2018, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ…

Read More

‘నడక మాత్రమే నాది … నడిపించింది తెలంగాణలోని సకల జనులు’’

(బండి సంజయ్‌ కుమార్‌, పార్లమెంటు సభ్యులు, కరీంనగర్‌, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు) _______________________ నడక మాత్రమే నాది … నడిపించింది తెలంగాణలోని సకల జనులు.. బంగారు పంటలు కావాలా? … మతం మంటలు కావాలా? తాను బతికుండగా తెలంగాణను ఆగం కానియనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. బిజెపి పార్టీ  మాత్రం అభివృద్ధి గురించి చర్చింస్తుంటే, దాన్ని నుండి దృష్టని మళ్లించడం కోసం నానాయాగి చేస్తున్నారు. అందులో భాగమే మతతత్వ పార్టీ ఎంఐఎంతో,   ఎర్రగులాబీలతో, కాంగ్రెస్‌పార్టీతో చేతులు కలిపి,  రాష్ట్రంలోని మతద్వేషాలు…

Read More

కొత్త భాష్యం చెబుతున్న ‘ఎర్రగులాబీలు’

ప్రత్యేక వ్యాసం: డా.గంగిడి మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు, బిజెపి తెలంగాణ శాఖ,ప్రముఖ్‌, ప్రజా సంగ్రామ పాదయాత్ర __________________ కొత్త భాష్యం చెబుతున్న ‘ఎర్రగులాబీలు’ మునుగోడు నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా నినదించిన పోరుగడ్డ. గతంలో ఐదుసార్లు ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత ఉప ఎన్నికలో పొంతనలేని సాకులు చెప్పి టీఆర్‌ఎస్‌ పంచన కమ్యూనిస్టులు చేరారు. ప్రగతిశీల శక్తులు కలిసి పనిచేయాలంటూ కొత్త భాష్యం చెబుతున్నారు.  టీఆర్‌ఎస్‌ ప్రగతిశీల పార్టీ ఎట్లా అవుతుందో కమ్యూనిస్టు మేధావులు చెప్పాలి. గడిచిన…

Read More

తెలంగాణ గడ్డపై దండు పుట్టిందిరో … తెలంగాణ వచ్చినా మా గోస తీరలేదురో ..

ప్ర‌త్యేక వ్యాసం : డా. గంగిడి మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు, బిజెపి తెలంగాణ శాఖ ప్రముఖ్‌, ప్రజా సంగ్రామ పాదయాత్ర ____________________________ మరో ఉద్యమం : ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాలపై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఆనాడు వస్తే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ చూపెడుతున్న వివక్షతకు నిరసనగా మరో ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో జరగబోతోంది. 2014 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన…

Read More

రాజాసింగ్ మద్దతుగా హ్యష్ ట్యాగ్ వైరల్.. కేవలం గంటలోనే మిలియన్స్ ట్వీట్స్

ఓ మతానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు  ఎమ్మెల్యే రాజాసింగ్ ని బీజేపీ కేంద్ర క్రమ శిక్షణ సంఘం తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఎందుకో సస్పెండ్ చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ 10 రోజులు గడువు విధించింది. ఈ క్రమంలో  రాజాసింగ్ మద్దతుగా సోషల్ మీడియాలో  #IsupportRajaSingh హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారింది. కేవలం గంటలోనే గోష్ మహల్ ఎమ్మెల్యే మద్దతుగా మిలియన్స్ పైగా ట్వీట్స్ చేశారు నెటిజన్స్. మరోవైపు  ధర్మం కోసం తాను చావడానికైనా సిద్ధమని…

Read More

తెలంగాణలో మున్నూరు కాపు ముఖ్యమంత్రి కాకూడదా?

Nancharaiah merugumala (senior journalist) __________________________ ఆంధ్రప్రదేశ్ లో రెడ్ల బూట్లు తుడవడం తనకు గర్వకారణం అన్న పేర్ని వెంకట్రామయ్య (నానీ) వంటి అగ్రకుల కాపులూ, గుజరాతీ వైశ్య రత్నం అమిత్ షా కు కేవలం చెప్పులు మాత్రమే మెరుపు వేగంతో అందించిన ఓబీసీ మున్నూరు కాపు సోదరుడు బండి సంజయ్ కుమార్ వంటి మున్నూరు కాపులూ రాజకీయంగా ఇంకా ఇంకా ఎదిగిపోవడం ఎందరికో ఇష్టం లేదు. అందుకే, రెండు తెలుగు రాష్టాల్లోని సాద్బ్రాహ్మణ మేధావుల నాయకత్వాన…

Read More

ఎల్బీ స్టేడియంలో వైభవోపేతంగా స్వతంత్ర భారత ముగింపు వేడుకలు(ఫోటోస్)

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అత్యంత వైభవోపేతంగా జరిగిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌లు. కార్యక్రామానికి ముఖ్య అతిధిగా హాజరైన సీఎం కేసీఆర్. మహాత్మగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన కేసీఆర్. ఈ ముగింపు వేడుకకు శాసన మండలి చైర్మన్, శాసన సభ స్పీకర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పలు రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. తెలంగాణలో 15 రోజుల పాటు నిర్వహించిన భారత…

Read More

కులమతాలకు అతీతంగా అందరీని కలుపుకుని ముందుకెళ్లాలి: కేసీఆర్

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ అట్టడుగు ప్రజలకు స్వతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందలేదన్నారు సీఎం కేసీఆర్. ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌కు ముఖ్య అతిధిగా హాజరైన కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.ఎంతోమంది అమరవీరుల త్యాగఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందన.. ఆమహానీయుల గురించి భవిష్యత్ తరాలకు తెలియాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కాగా  మౌనం వహించడం మేధావుల లక్షణం కాదని.. ధీరోదాత్తుల మారి సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించాలని కోరారు. ఇక అహింస ద్వారా…

Read More

పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయలేని దద్దమ్మ కేసీఆర్ ; బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు .మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓడితే కేసీఆర్ మోటార్లకు మీటర్ల పెట్టడం ఖాయమని ఆరోపించారు సంజయ్. దమ్ముంటే కేసీఆర్ భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేసి నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. అమ్మకు అన్నం పెట్టడుగానీ.. పిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాడట సామెత మాదిరి.. తెలంగాణలో ఉద్యోగాల్లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే పరిహారం ఇవ్వని కేసీఆర్… పంజాబ్ వెళ్లి అక్కడి రైతులకు పరిహారం ఇవ్వడం…

Read More
Optimized by Optimole