literature: ఒక గానం… ఒక ధ్యానం… గుల్జార్

Literature: ఒక గానం… ఒక ధ్యానం… గుల్జార్ గుల్జార్ కవితాత్మ ….. సాబిర్ షా ..2 మీ ఖాళీ సమయంలో ఎప్పుడైనా కవిత్వం చదివి చూడండి. పదాలకూ బాధ ఉంటుందని మీరూ నమ్ముతారు. ఇంత అందమైన ఎక్స్ప్రెషన్ ఉందంటే, అది గుల్జార్ రాసిందేనని పాఠకుడు తేలిగ్గా గుర్తుపడతాడు. బషో లాంటి జపనీయ హైకూ మహాకవుల వారసత్వానికి పుట్టిన భారతీయ కవి గుల్జార్. మృదువైన ఆలోచన, పదునైన వ్యక్తీకరణ… విరబూసే భావుకత్వం ఈ కవి సొంత ఆస్తి. రాఖీ…

Read Full News

spiritual: మౌనం_ మనిషిని మనిషిగా నిలబెట్టే మహా సాధన..!!

Spiritual: BY anrwriting ✍🏽/ senior journalist  మౌనం ఒక మంచి అలవాటు మాత్రమే కాదు…అది ఒక జీవన శైలి, ఒక ఆత్మశుద్ధి మార్గం. రోజూ కేవలం అరగంట మౌనంగా ఉండటం అలవాటు చేసుకుంటే శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మాత్రమే కాదు,మన ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు సైతం నెరవేరుతాయంటే నమ్మగలమా?సాధారణంగా నమ్మలేం. కానీ ఇది అనుభవసిద్ధమైన సత్యం. ప్రయత్నిస్తే తప్పక తెలుస్తుంది. మౌనం ఎంత శక్తివంతమైందో. మన రోజువారీ జీవితాన్ని ఒకసారి గమనించండి.ఉదయం లేచిన…

Read Full News

ఆత్మ ప్రయాణం: మరణానంతరం 13 రోజుల ఆధ్యాత్మిక యాత్ర

Devotional: సనాతన ధర్మం ప్రకారం మరణం అంతం కాదు. అది ఒక దశ ముగింపు… మరో దశకు ఆరంభం.మనిషి శరీరం నశించినా, ఆత్మ నశించదు. తన కర్మల భారంతో, ఆశయాలతో ఆత్మ మరొక ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఆ ప్రయాణానికి మార్గదర్శకమే మరణానంతరం చేసే 13 రోజుల క్రియలు. మరణం అనంతరం: మరణం సంభవించిన వెంటనే మనిషి స్థూల శరీరాన్ని విడిచి ఆత్మ సూక్ష్మ శరీరంతో ప్రయాణం ప్రారంభిస్తుంది.ఈ సమయంలో ఆత్మకు శరీరంపై, కుటుంబంపై ఇంకా మమకారం మిగిలే…

Read Full News

literature: ఎవర్ గ్రీన్… తాజా రామ్మోహన్ రావ్

TAADI PRAKASH: అక్షరాలు కురిసీ, మాటలు ప్రవాహాలుగా మారీ, సాహిత్యం నైట్ క్వీన్ పువ్వులై విరిసిన ఒక మంచి బ్లాక్ అండ్ వైట్ కాలం లోంచి నడిచి వచ్చినవాడు – అటు హరికథా, బుర్రకథా, పద్యనాటకం – ఇటు స్వచ్ఛమైన ప్రేమ, విరహమూ, విషాదమూ పాటలై పిలిచిన అమాయక తెలుగు సినిమా, మోహనా, ముఖారీ, హంసధ్వనులు పలికిన సన్నజాజి సువాసనల శాస్త్రీయ సంగీతం, కృష్ణశాస్త్రీ, శ్రీశ్రీ, చలమూ, కొడవటిగంటి, బుచ్చిబాబు, శ్రీపాదలను తలుచుకుంటూ మలుపు తిరిగిన తెలుగు…

Read Full News

Assamelections2026: అస్సాంలో హ్యాట్రిక్ విజయం దిశగా బీజేపీ: పీపుల్స్ పల్స్

Assamelections2026: ఈ ఏడాది జరగబోయే అస్సాం శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వరుసగా మూడోసారి అధికారాన్ని సాధించే దిశగా దూసుకెళ్తోందని పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన తాజా ట్రాకర్‌ పోల్‌ వెల్లడిరచింది. 2025 నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 31 వరకు నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, మొత్తం 126 స్థానాలు ఉన్న శాసనసభలో బీజేపీ 69-74 సీట్లు గెలుచుకొని మెజారిటీ సాధించే అవకాశముంది. ఎన్‌డీఏ భాగస్వాములతో కలిపితే మొత్తం సీట్లు 90…

Read Full News
Optimized by Optimole