Karthikamasam: కార్తీకమాసంలో ఉసిరిచెట్టు కింద వనభోజనాలు ఎందుకు చేస్తారో తెలుసా..?

Karthikamasam:  కార్తీక మాసంలో వనభోజనాలు ప్రత్యేకం. హైందవ సంప్రదాయం ప్రకారం పవిత్రంగా పూజించే ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలని శాస్త్ర వచనం. అందుకే ఉసిరి చెట్టు లేదా దానికి కొమ్మనైన వెంట తీసుకొని వెళ్లి వనభోజనం చేస్తుంటారు.శివకేశవులకు ఇష్టమైన ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. అంతేకాక ఈ మాసంలో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి సతీసమేతంగా కొలువై ఉంటారని విష్ణుపురాణం చెబుతుంది. ఈ మాసంలో శ్రీమహావిష్ణువుని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత…

Read More

Tribute: ఆమె జ్యోతక్క.. అది కాంగ్రెస్..!

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ఆమె జ్యోతక్క.. అది కాంగ్రెస్.. ఇదే అసెంబ్లీ భవనం. రెండో నెంబర్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించగానే, కుడివైపు మూలన మెట్లు, ప్రత్యేక ద్వారంతో రెండు గదులు (ఓటి పెద్దది హాలు లాగా, మరోటి చిన్నది చాంబర్ లాగా) అప్పట్లో కాంగ్రెస్ శాసనసభా పక్షానికి (CLP) ఆఫీస్ గా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ సంఖ్య 26 మంది శాసనసభ్యులకు కాంగ్రెస్ పార్టీ పరిమితమైన…

Read More

Maharashtraelections: ‘మహా’సంగ్రామంలో గ్యారెంటీల గడబిడ..!

Maharashtraelection2024: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ‘మహా’సంగ్రామం రసవత్తరంగా సాగుతున్న వేళ ఆ రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలు కూడా ఎన్నికల్లో కీలకాంశంగా మారుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘మహా వికాస్ అఘాడీ’ కూటములు పోటాపోటీగా తలపడుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పక్క రాష్ట్రాల గ్యారెంటీలు, పథకాలు, హామీలతో ఇతర అంశాలు కూడా ప్రచార అస్త్రాలవుతున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్నాటక, గోవా సరిహద్దులుగా ఉన్న మహారాష్ట్రలో ఎన్నికలు తుది దశకు చేరుకుంటున్న సమయంలో ఏదో ఒక…

Read More

Bandisanjay: మహారాష్ట్రలో రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలే: బండి సంజయ్

Bandisanjay: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు పోయి పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీల అమలు, రుణమాఫీ, 6 గ్యారంటీలపై తెలంగాణలో ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. నక్సలైట్ల భావజాలమున్న వాళ్లకు విద్యా కమిషన్ లో చోటు కల్పించి సభ్య సమాజానికి ఏ సంకేతాలు పంపుతున్నారని నిలదీశారు. ఆనాడు నక్సలైట్లను కాంగ్రెస్ నాయకులను…

Read More

Nikhil Siddharth: మూవీ రివ్యూ.. నిఖిల్ హిట్ కొట్టినట్టేనా..?

Nikhil Siddharth: కార్తికేయ సిరీస్ తో నిఖిల్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత భారీ హైప్ తో వచ్చిన  స్పై డిజాస్టర్ టాక్ తో సరిగ్గా ఆడలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకున్న నిఖిల్  అప్పుడు ఇప్పుడో ఎప్పుడో  అంటూ శుక్రవారం ప్రేక్షకులు ముందుకొచ్చారు. దివ్యాంశ కౌశిక్, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సుధీర్ వర్మ తెరకెక్కించాడు. ఇంతకు ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..! కథ: కథలోకి వస్తే…..

Read More
Optimized by Optimole