2024 ఏపీ కింగ్‌ మేకర్‌ ఎవరు..? జ‌న‌సేన రోల్ ఏంటి?

ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి రాష్ట్ర శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో మూడింటికి  మూడూ తెలుగుదేశం గెలుచుకోవడంతో, ఇక రాబోయే శాసనసభా ఎన్నికల్లో నాలుగు దిక్కులూ తమవేనని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒంటరిగా పోటీ చేసినా టీడీపీ గెలిచేస్తుందని ఆ పార్టీలోని సీనియర్‌ నాయకులు, ఆ పార్టీకి మద్దతిచ్చే మేధావులు ప్రచారం కూడా మొదలుపెట్టారు. కానీ, పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపును చూసి గెలుపనుకంటే అది వాపేగానీ, బలుపు కాదు….

Read More

యాజమాన్యాల గుప్పిట్లో… కీలుబోమ్మలు, బలిపశువులు “జర్నలిస్టులు”

తొలి వెలుగు అంటే టక్కున గుర్తొచ్చే పేరు జర్నలిస్ట్ రఘు.  తెలంగాణా ప్రభుత్వంపై ఎనలేని పోరాటం చేసిన రఘు.. ప్రజా గొంతుకగా మారి ప్రజల పక్షాన నిలిచాడు. రఘు అంటే తొలి వెలుగు.. తొలి వెలుగు అంటే రఘు అనేంతలా పరిస్థితి తయారైంది.ఇప్పుడు ఆ సంస్థను అధికార పార్టీ నేత టేక్ ఓవర్ చేయడంతో.. రఘు సంస్థ నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో అతనికి సంస్థకు మధ్య యుద్ధం మొదలైంది. నిన్నటివరకు రఘుతో పనిచేసిన జర్నలిస్టులు..అతనిపై నిందలు…

Read More

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మార్గదర్శకులు పట్టభద్రులు : పవన్ కళ్యాణ్

APpolitics:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తేటతెల్లం చేశాయన్నారు జన సేన అధినేత పవన్ కల్యాణ్. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ  పట్టభద్రుల నియోజక వర్గాల ఎం.ఎల్.సి. స్థానాలకు జరిగిన ఈ ఎన్నికలలో ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలుగా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదని తేల్చి చెప్పారు. అధికారం తలకెక్కిన వైసీపీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారని భావిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. సందిగ్ధంలో ఉన్నవారికి…

Read More

లక్షలాది మంది భవిష్యత్ పైనా చిల్లర రాజకీయాలేనా? భరోసా నింపే ప్రయత్నం ఎక్కడ?

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం కలిగిస్తోంది. తమ వీక్ నెస్ తో బోర్డులో ఉన్న కొంతమంది వ్యక్తులు చేసిన పనికి, ఉద్యోగాల కోసం అహోరాత్రులు కష్టపడి చదువుకున్న లక్షలాది మంది అభ్యర్థులు రోడ్డునపడ్డారు. ఇన్నాళ్లు కష్టపడి చదివాం, ఉద్యోగాలు కొట్టేందుకు అడుగు దూరంలో ఉన్నాం అనుకున్నారు. కానీ, నోటికాడికి వచ్చిన ముద్ద మట్టిపాలైంది. *పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకుంటూ, తిండి లేక, నిద్ర లేక అవస్థలు పడుతూ పరీక్షలు రాశారు.*  చాలా కాలం తర్వాత…

Read More

ఖలిస్తాన్ వేర్పాటు వాది అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ ..

పార్థ సారథి పోట్లూరి: పత్రికలు ‘సెల్ఫ్ స్టైల్డ్ ‘[Self Styled ] సిక్కు మత ఉద్ధారకుడు అనే తోక అమృత్ పాల్ సింగ్ కి తగిలించినా అసలు నిజం ఒక సామాన్య ట్రక్కు డ్రైవర్ కి పాకిస్థాన్ ISI శిక్షణ ఇచ్చి మరీ దుబాయి నుండి భారత్ కి తెచ్చి మారణకాండ జరిపించాలని చూసింది అని చెప్పవు.  తనకి కేంద్ర ప్రభుత్వం తో బేరాలు ఆడడానికి పనికి వస్తాడని కేజ్రీ కూడా ఒక చేయి వేశాడు !…

Read More

TSPSC పేపర్ లీకేజ్.. త‌ప్పు ఏవ‌రిది?ప్ర‌భుత్వానికి సంబంధం లేదా?

నేను పెయింట‌ర్ గా ప‌నిచేస్తున్నా.. నాకు ఇద్ద‌రు అమ్మాయిలు.. నెల సంపాద‌న రూ .25 వేలు. నా పెద్ద కూతురు పీజీ చ‌దివింది. కాంపిటేటివ్ ప‌రీక్షల కోసం గ‌త‌ రెండేళ్లుగా ప్రిపేర్ అవుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆమె చ‌దువు కోసం మూడు ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశా. గ్రూప్ -1 ప్రిలిమ్స్ క్వాలిఫై కావ‌డంతో మెయిన్స్ ప్రిపేర్ అవుతోంది. ఇప్పుడు ఉన్న‌ట్టుండి పేప‌ర్ లీకేజ్ కార‌ణంగా ప‌రీక్ష ర‌ద్దు చేయ‌డంతో ఏంచేయాలో పాలుపోవ‌డం లేదు. – ఓకూతురి తండ్రి ఆవేద‌న…

Read More

మద్యపానం అనే మాట నాకు తెలిసి మొదట వాడిన జర్నలిస్ట్..

Nancharaiah merugumala : (senior journalist) బాధ్యతాయుతమైన మద్యపానం అనే మాట నాకు తెలిసి మొదట వాడిన జర్నలిస్ట్, స్త్రీల హక్కుల ఉద్యమకారిణి మధు పూర్ణిమా కిష్వర్‌ ‘రిస్పాన్సిబుల్‌ డ్రింకింగ్’బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ‘ఒరిజినల్‌ ఐడియా’ కాదు.. నాకు తెలిసి ‘రిస్పాన్సిబుల్‌ డ్రింకింగ్’ అనే మాట మొదట వాడినది మహిళా హక్కుల పత్రిక ‘మానుషి’ ఎడిటర్, జర్నలిస్ట్‌ మధు పూర్ణిమా కిష్వర్‌. పంజాబీ ఖత్రీ కుటుంబంలో పుట్టిన ఈ దిల్లీ ఉద్యమకారిణి దాదాపు పదేళ్ల క్రితం ఓ పత్రికలో…

Read More

అమెరికాలో మరో పెద్ద బాంక్ దివాళా ?

పార్థ సారథి పొట్లూరి:వరసగా నాలుగో అమెరికన్ బాంక్ మూత పడడానికి సిద్ధంగా ఉందా ? అవును. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కూడా సిలికాన్ వాలీ బాంక్ తరహా లోనె మూత పడడానికి సిద్ధంగా ఉంది ! మొదట  బ్యాంక్లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్స్ నమ్మకాన్ని,తరువాత బాంక్ కస్టమర్స్ నమ్మకాన్ని కోల్పోయింది ఫస్ట్ రిపబ్లిక్ బాంక్! SVB లాగే మొదట షేర్ ధరలు పడిపోవడం ఆ తరువాత లిక్విడ్ కాష్ కొరత ని ఎదుర్కోవడం జరిగింది ! అయితే…

Read More

ఏ సినిమాని పడితే ఆ సినిమాని ఆస్కార్ కు పంపిస్తున్నారు: A.R. రెహమాన్

పార్థ సారథి పొట్లూరి: AR రెహమాన్ ఆస్కార్ అవార్డ్ గురించి చేసిన వ్యాఖ్యని వక్రీకరించి ఎవరికి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు! గత జనవరి నెలలో రెహమాన్ ఆస్కార్ అవార్డ్ కోసం మన దేశం నుండి అధికారికంగా ఎంపిక చేసిన సినిమాల గురుంచి మాట్లాడుతూ ఏ సినిమాని పడితే ఆ సినిమాని ఆస్కార్ అవార్డ్ కోసం పంపిస్తున్నారు అన్నాడు! రెహమాన్ ఉద్దేశ్యం మన దేశం నుండి అధికారిక ఎంట్రీ గా RRR ఉండాల్సింది అని అర్ధం…

Read More
Optimized by Optimole