రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యం: జనసేన పవన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నదే జనసేన ధ్యేయమని తేల్చిచెప్పారు. వారాహి కి ప్రత్యేక పూజలో భాగంగా .. ఇంద్రకీలాద్రికి వెళ్లిన పవన్ కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అంతరాలయం గుండా అమ్మవారిని దర్శించుకున్న పవన్ .. పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో పవన్ తో…
మాఘ్ గణేష్ జయంతి విశిష్టత..
మాఘమాసంలో శుక్ల చతుర్థి రోజున మాఘ్ గణేష్ జయంతిని జరుపుకుంటారు. మాఘ వినాయక చతుర్థి.. మాఘ శుక్లా చతుర్థి.. తిల్కుండ్ చతుర్థి.. వరద చతుర్థి .. పేరు ఏదైనా ఈపండుగ రోజున గణనాథుడికి ప్రత్యేక అభిషేకాలు..హోమాలు.. పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర ,గోవాలో ఈ పండుగను ఎంతో ఉత్సాహాంగా,ఆనందంగా జరుపుకుంటారు.ఈరోజు గణపతికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు గల మందార,కలువ పూలతో అలకరింస్తారు. జిల్లేడు పూలు,గరిక ,తుమ్మి.. బిల్వ పత్రాలతో పూజ చేస్తే అవరోధాలు…
త్రిపుర తీర్పు..లెఫ్టా..? రైటా…?
దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్సభ సార్వత్రిక ఎన్నికల ముందు జరిగే ఈ రాష్ట్రాల ఎన్నికలు ఎంతో కీలకమైనవి. రెండు సార్లు వరుసగా అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వానికి సెమీఫైనల్సే అని చెప్పవచ్చు. అందుకే బిజెపికి ఈ ఎన్నికలు పెను సవాలు విసురుతున్నాయి. తొలుతగా ఫిబ్రవరిలో ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్లో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ 2014లో ఢల్లీి పీఠం…
భయపెడుతున్న నిరుద్యోగిత..అయోమయంలో యువత..
పెరిగే నిరుద్యోగిత భారతదేశాన్ని భయపెడుతోంది. పేరున్న బడా ఐటీ, సాఫ్ట్వేర్ గ్లోబల్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగుల్ని పీకేస్తుంటే ఉన్నపళంగా వారు రోడ్డున పడుతున్నారు. మరోవైపు ‘మేం పెద్ద ఎత్తున్న ఉద్యోగ నియామకాలు జరుపబోతున్నామ’ంటూ ప్రభుత్వాలు ఉత్తుత్తి ప్రకటనలతో ఊదరగొడుతున్నాయి. అదే నిజమైతే, నియామకాలు ఇన్నాళ్లెందుకు జరుపలేదు? అనే ప్రశ్న సహజం! ఇవి ఎన్నికల, ఎన్నికల ముందరి సంవత్సరాలు కావడంతో …క్షేత్ర పరిస్థితులకు, వాస్తవాలకు విరుద్దంగా పాలకులు మాయమాటలు చెప్పడం ఓ రాజకీయ తంతుగా మారింది! దేశంలో…
సిఐడి మాజీ చీఫ్ అక్రమ వసూళ్లపై విచారణ జరిపించాలి: ఎంపీ రఘురామ
సిఐడి మాజీ చీఫ్ బలవంతపు అక్రమ వసూళ్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ జరిపించి… దోషులను శిక్షిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగంలో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించిన తులసి, డాక్టర్ ఆనంద్, నాగరాజులు ఎవరని ఆయన ప్రశ్నించారు. వ్యాపార సంస్థలపై సిఐడి అధికారులు కేసులు నమోదు చేయగానే.. ఆ సంస్థల యాజమాన్యాలను ఎందుకు కలిశారని నిలదీశారు. అగ్రిగోల్డ్, అభయ గోల్డ్, ఇతర ఆర్థిక నేరాల…
కొండగట్టులో పవన్.. తరలివచ్చిన అభిమానులు ,కార్యకర్తలు..
జగిత్యాల: తెలంగాణ ప్రముఖ పుణ్యంక్షేత్రం కొండగట్టు ఆలయాన్నిజనసేన అధినేత పవన్ కళ్యాణ్ దర్శించారు. ఆలయ అధికారులు పవన్ కి ఘనంగా స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామి దర్శన అనంతరం పార్టీ ప్రచార రథం వారాహికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేయించారు.ప్రత్యేకంగా స్వామివారి యంత్రాన్ని వారాహికి కట్టి.. సింధూరంతో శ్రీరామదూత్ అని పవన్ రాశాడు. ప్రారంభసూచకంగా వాహనాన్ని నడిపాడు. ఇక పవన్ పర్యటన సందర్భంగా ..జనసేన కార్యకర్తలు, అభిమానులు ,నేతలు.. కొండగట్టుకు భారీగా…
తెనాలి నుంచి బరిలో నాదెండ్ల.. ఆలపాటి పరిస్థితి ఏంటి?
తెనాలి రాజకీయ రసకందకాయంగా మారింది. అధికార , ప్రతిపక్ష నేతలు నువ్వానేనా తరహాలో తలపడుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే బత్తిని శివకుమార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో..ఓ ముఖ్యనేత ఇక్కడి నుంచి పోటిచేస్తారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన ఈనియెజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్లు ప్రజలు చెబుతున్నారు.ఇంతకు ఆనేత ఎవరూ? ఇప్పుడు ఆయన ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు? తెనాలి నియెజకవర్గంలో 40 వేల కాపు..20 వేల కమ్మ సామాజిక ఓట్లర్లు…
