గ్రూపు- 4 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం సన్నాహం..
తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్1 తో పాటు ఆయా శాఖల్లో భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనేపథ్యంలోనే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 9 వేల 618 గ్రూపు-4 పోస్టులను ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనల దస్త్రాన్ని అధికారులు సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపినట్లు సమాచారం. గ్రూపు-4 కింద భర్తీ చేయనున్న వాటిలో జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనోలు, టైపిస్టులు, అకౌంటెంట్లు…
ఆన్ లైన్ గేమ్ ఆడాడు .. 39 లక్షలు గోవిందా!
నేటి సమాజంలో పిల్లలు చేతికి మొబైల్ ఇవ్వకపోతే నోట్లో ముద్ద కూడా పెట్టుకోనంతగా మారారు. ఫోన్లో గేమ్ ఆడటం పరిపాటిగా మారింది. అలాంటి ఓ పిల్లాడు తండ్రి మొబైల్ లో గేమ్ ఆడూతూ ఏకంగా రూ.39 లక్షలు పొగొట్టాడు. ఈఘటన ఉత్తర్ ప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది. ఆగ్రాలోని తాజ్నాగ్రికు చెందిన ఓ విశ్రాంత సైనికుడి కుమారుడు.. తన తండ్రి ఫోన్లో తరుచూ గేమ్స్ ఆడూతుండేవాడు. ఆడిన ప్రతిసారీ ఆటోమోడ్లో డబ్బులు చెల్లింపు అయ్యేవి. ఈక్రమంలో తండ్రి ఓ…
‘లేడి పవర్ స్టార్ ‘సాయిపల్లవి..
అందం అభినయం చిలిపితనం కలగలిపిన హీరోయిన్ ఎవరూ అంటే టక్కున గుర్తొంచే పేరు సాయిపల్లవి. తన నటనతో కాక యాటిడ్యుత్తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఫిదా బ్యూటీ తాజాగా నటించిన చిత్రం విరాటపర్వం. ఇప్పటికే విడుదలైన మూవీట్రైలర్ కి విశేష స్పందన లభించింది. ఈమూవీ విడుదల నేపథ్యంలో ఫ్రీరీలీజ్ ఈవెంట్ అభిమానుల కోలాహలం మధ్య నిర్వహించారు. ఈవెంటెలో భాగంగా సాయిపల్లవిని ఏవీని లేడి పవర్ స్టార్ అంటూ ప్లే చేయడం ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. ఇక సాయి…
ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్!
ఐపీఎల్ 2022 విజేతగా గుజరాత్ టైటాన్స్ జట్టు నిలిచింది. ఎటువంటి అంచనాలు లేకుండా లీగ్లో అడుగుపెట్టిన గుజరాత్ జట్టు ఫైనల్ చేరి .. అదే ఊపులో కప్పుకొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఇక ఐపీఎల్ ఆరంభ సీజన్లో టైటిల్ కొట్టిన రాజస్థాన్.. ఇంత కాలానికి ఫైనల్లో అడుగుపెట్టిన నిరాశే ఎదురైంది. ఈ సీజన్లో రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ (863) పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవగా.. ఆ జట్టు బౌలర్ యుజువేంద్ర చాహల్ (27)…
ప్లే ఆఫ్ నుంచి లఖ్ నవూ ఔట్..!
ఐపీఎల్ 2022 ఫ్లేఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయ్యింది లఖ్నవూ సూపర్జెయింట్స్ నిష్క్రమించింది. భారీ స్కోర్స్ నమోదైన ఈ మ్యాచ్లో బెంగళూరు నిర్దేశించిన 208 పరుగులు లక్ష్యాన్ని చేదించలేక లఖ్ నవూ జట్టు ఓటమిపాలైంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు భారీ స్కోరు సాధించింది. రజత్ పాటిదార్ (112*; 54 బంతుల్లో ) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో బెంగళూరు 207 పరుగులు చేసింది. ఆ జట్టులో మిగతా బ్యాటర్లలో దినేశ్ కార్తీక్ (37*) రాణించాడు. లఖ్నవూ…
