భారత జట్టుపై ప్రశంసల వర్షం

రెండోసారి బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుపై పలువురు ప్రముఖులు,క్రికెటర్లు మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు జట్టుకు 5 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. 32 ఏళ్ల తరవాత గబ్బాలో ఆసీస్ పై విక్టరీ సాధించిన జట్టుగా టీం ఇండియా చరిత్ర సృష్టించిన నేపథ్యంలో ప్రధాని మోడీ , కెప్టెన్ కోహ్లీ, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో అభినందించారు. సంతోషాన్ని కలిగించింది- ప్రధాని మోదీ భారత…

Read More
Optimized by Optimole