crime: భర్త గొంతుపై కాలు మోపి హత్య చేసిన భార్య..!

కర్ణాటక: తమకూరు జిల్లా తిపటూరు మండలంలోని కడశెట్టిహళ్లి గ్రామ శివారులో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. భర్త తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య సుమంగళి అతన్ని నిద్రలోనే అత్యంత దారుణంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళితే.. సుమంగళి, శంకరమూర్తి అనే దంపతులు గ్రామ శివారులోని ఒక ఫామ్ హౌస్‌లో నివసిస్తున్నారు. అదే గ్రామంలోని బాలికల హాస్టల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్న సుమంగళి, నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో…

Read More

వరంగల్‌: వివాహేతర సంబంధం పేరుతో మహిళను హింసించిన వైనం..

వరంగల్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న నెపంతో ఓ మహిళను ఆమె భర్త కుటుంబసభ్యులు హింసించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామానికి చెందిన గంగా అనే మహిళకు ములుగు మండలం బోలోనిపల్లికి చెందిన రాజుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. తాజాగా రాజు తన బంధువైన ఓ వివాహితతో సంబంధం పెట్టుకొని, పది రోజుల క్రితం ఆమెతో కలిసి ఊరు వదిలి…

Read More

Hyderabad: టీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మృతిపై అనుమానాలు..?

హైదరాబాద్: ప్రముఖ టీ న్యూస్ ఛానల్ లో న్యూస్ ప్రజెంటర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. రామ్ నగర్లో తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్న ఆమె శుక్రవారం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని సమగ్రంగా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఓ మహిళా జర్నలిస్టు—స్వేచ్ఛ పనిచేస్తున్న ఛానెల్ లో…

Read More

HonourKilling:కులం ఉంటుంది.. ప్రేమికుల్ని విషం తాగమంటుంది..!

Tamilnadu : ‘పరువు హత్య’ అంటాం కానీ, ప్రేమికుల అంతానికి కారణమయ్యేది ‘కులం’. కాబట్టి వారిది ‘కులోన్మాద హత్య’. ఈ దేశంలో పరువుకు కులం ఉంటుంది. అది అత్యంత దారుణాలకు పాల్పడుతుంది. ఘోరాలు చేయిస్తుంది. అసలైన ఘోరమేమిటంటే, కులం కోసం సొంత మనుషుల్ని చంపినవారికి సైతం మద్దతు పలికే వారిని కూడగడుతుంది. ఉగ్రవాదానికి సాయం అందించినవారూ ఉగ్రవాదులైతే, కులోన్మాదానికి మద్దతు పలికేవారు కూడా కులోన్మాదులే. అలాంటి కులోన్మాదులు 2003లో చేసిన ఓ దారుణం ఇది. తమిళనాడు రాష్ట్రం…

Read More

Tamilnadu: నలుగురు తమిళనాడు పోలీసులు – లైంగిక దాడి ..!

విశీ:  పోలీసుల మీద జనానికి మిగిలి ఉన్న కాస్తో కూస్తో నమ్మకాన్ని చెరిపేసే ఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అందులో చాలా వరకు బయటికి రాకుండా లోలోపలే సమాధి అవుతుంటాయి. కొన్ని మాత్రం ఇలా బయటకు వచ్చి సంచలనం సృష్టిస్తాయి. గతేడాది అక్టోబర్ 5న తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆ జిల్లాలో ప్రఖ్యాతి పొందిన ముక్కోంబు డ్యామ్‌ను చూసేందుకు ఒక 17 ఏళ్ల అమ్మాయి, ఆమె స్నేహితుడు కలిసి వచ్చారు. సాయంత్రం…

Read More

Telangana: జర్నలిస్ట్ వుప్పల నరసింహం మృతి..!

VuppalaNarasimha: సాహిత్య ప్రేమికులు జీర్ణించుకోలేని వార్త.  ప్రముఖరచయిత,సీనియర్ జర్నలిస్ట్ వుప్పల నరసింహం గురువారం  అనారోగ్యంతో మృతి చెందారు. ఆంధ్రప్రభ దినపత్రికలో సంపాదకులుగా పనిచేశారు. అంతేకాక సాహిత్య రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన మృతితో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు,శ్రేయోభిషలు శోక సంద్రంలో మునిగిపోయారు. వుప్పల నరసింహం సబండవర్ణాల వారసత్వం,వాదం, మట్టి మనిషి ఉప్పల నరసింహం కథలు,నిజం, మావోయిస్టుల రక్త చరిత్ర, అద్దంలో బౌద్ధం, హళ్ళికి హళ్ళి,రాగం, భావం, క్లేశవుడు,ఊసరవెల్లి,జంగల్ నామాపై జనం ప్రజా ప్రశ్న,ఈ…

Read More

Cybercrime: సైబర్ మోసగాళ్లకు మోసగాడు..!

BIG ALERT: పూర్తిగా చదవండి. మీకు ఆసక్తికరంగా ఉంటుంది. సైబర్ మోసగాళ్లకు మోసగాడు ..! మొన్నొక రోజు వాట్సాప్‌కి మెసేజ్.. ‘మీరు పార్ట్ టైం జాబ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారా?’ అని. ఇలాంటి మెసేజ్లు నాకు అలవాటే కాబట్టి ‘అవును’ అని రిప్లై ఇచ్చాను. వెంటనే అటునుంచి ఓ సందేశం. అందులో ఏముంటుందో నాకు తెలుసు. ‘మా కంపెనీ మీకు కొన్ని టాస్క్‌లు ఇస్తుంది. వాటిని పూర్తి చేస్తే వెంటనే మీకు డబ్బు పంపిస్తుంది’ అని చెప్పారు….

Read More
Optimized by Optimole