మదనపల్లె కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి!

చిత్తూరు జిల్లా మదనపల్లె కూతుళ్ళ హత్య కేసుకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను తాను కాళికా మాతగా భావించి భార్య పద్మజ కూతురి నాలుకను తినేసినట్లు భర్త పురుషోత్తం నాయుడు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఈ విషయంపై పోస్టు మార్టం నివేదిక తర్వాత స్పష్టత వచ్చే అవకాశముంది. అంతేకాక కూతురు ఆలేఖ్య ‘ తాను పూర్వజన్మలో అర్జుడని .. కళాశాలలో పాఠాలు చెప్పడం నీ వృత్తి కాదని పాండవులు తరుపున అర్జునుడిలా పోరాటాన్ని ముందుండి…

Read More

కోవిడ్ మరణాలు సంఖ్య తగ్గింది: నీతి అయోగ్

కోవిడ్ మరణాలు సంఖ్య దాదాపు ఎనిమిది నెలల తరువాత 140% కన్నా తక్కువగా పడిపోయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఈ విషయమై నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ మాట్లాడుతూ ‘కోవిడ్-19 వ్యాక్సిన్ దుష్ప్రభావాల గురించి వచ్చిన నివేదికలు చాలా తక్కువని.. ఇప్పటివరకు 4,54,049 మందికి టీకాలు వేశారని.. ఏడు నెలల తరువాత కేసుల సంఖ్య 2 లక్షలకు తగ్గిందని అన్నారు. కోవిడ్ టీకా విషయంలో మొదటి మూడు రోజులు రోగ…

Read More
Optimized by Optimole