భారత తొలి ఆదివాసీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజకీయ ప్రస్థానం..

భారత రాష్ట్రపతి అయిన తొలి ఆదివాసీగా ద్రౌపదీ ముర్ము చరిత్ర సృష్టించారు. ఆ పదవి చేపట్టిన రెండో మహిళగా ఆమె నిలిచారు.వివాదారహితురాలిగా పేరున్న ఆమె..తొలుత టీచర్ గా పనిచేశారు. ఆతర్వాత కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్‌గా విశేష సేవలందించారు. నాలుగేళ్ల వ్యవధిలో భర్తను, ఇద్దరు కుమారులను కోల్పోవడం ఆమె జీవితంలో పెనువిషాదాం. ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బైడపోసిలో గ్రామంలో 1958 జూన్‌ 20న సంతాలి గిరిజన కుటుంబంలో ద్రౌపదీ ముర్ము జన్మించారు. తండ్రి…

Read More

రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిది..?

దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. దేశ అత్యున్నత పీఠంపై.. చరిత్రలో తొలిసారిగా ఆదివాసి మహిళను కూర్చోబెట్టాలని అధికార ఎన్డీఏ భావిస్తుండగా.. విపక్ష ఇంద్రధనస్సు కూటమి తమ అభ్యర్థిగా.. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపి అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్లు ప్రక్రియ పూర్తవడంతో ఇరు పక్షాలు ప్రచార పర్వానికి తెరలేపారు. రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి ఎంపిక విషయంలో ఎన్డీఏ వ్యూహాత్మంగా వ్యవహరించింది. తొలుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును అభ్యర్థిగా…

Read More
Optimized by Optimole