టీ 20 వరల్డ్ కప్ 2021 విజేత ఆస్ట్రేలియా!

టీ 20 వరల్డ్ కప్ 2021 విజేత ఆస్ట్రేలియా!

టీ20 ప్రపంచకప్‌ 2021 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నీని ఆరంభించిన ఆసీస్.. తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో ఆజట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత…
ఫైనల్లో ఆస్ట్రేలియా.. కంగుతిన్న పాక్..!!

ఫైనల్లో ఆస్ట్రేలియా.. కంగుతిన్న పాక్..!!

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్ కి దూసుకెళ్లింది. గురువారం పాకిస్థాన్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆసీస్ 177 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి పాకిస్థాన్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ వేసింది. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లో డేవిడ్ వార్నర్ (49), మార్కస్…
టీ 20 వరల్డ్ కప్: నామ మాత్రపు మ్యాచ్లో నమీబియా పై భారత్ ఘన విజయం!

టీ 20 వరల్డ్ కప్: నామ మాత్రపు మ్యాచ్లో నమీబియా పై భారత్ ఘన విజయం!

టి20 వరల్డ్ కప్ నుంచి అధికారికంగా నిష్క్రమించిన భారత జట్టు సోమవారం నమీబియా తో జరిగిన నామ మాత్రపు మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(56), కేఎల్ రాహుల్(50) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. కాగా…
ధోని మెంటర్ గా ఉండడం టీమ్ ఇండియాకు ఎంతో మేలు..

ధోని మెంటర్ గా ఉండడం టీమ్ ఇండియాకు ఎంతో మేలు..

టీమిండియాకు మెంటర్ గా ధోని ఉండటం యువ ఆటగాళ్లకు ఎంతో మేలు చేస్తుందని వారు భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా. ప్రస్తుతం భారత జట్టు లో నాటకాలు అందరూ ఇటీవల జరిగిన ఐపీఎల్లో ఆడారు. ధోనీ సైతం టోర్నీలో పాల్గొన్నాడు.…