కాళేశ్వ‌రంపై త‌గ్గేదే లే అంటున్న బీజేపీ నేతలు..

కాళేశ్వ‌రంపై త‌గ్గేదే లే అంటున్న బీజేపీ నేతలు..

కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి, అక్ర‌మాలు జ‌రిగాయ‌ని బిజెపి జాతీయ‌ నాయ‌క‌త్వంతో పాటు.. రాష్ట్ర నాయ‌క‌త్వం  గ‌త కొన్ని రోజులుగా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది. సీఎం కేసిఆర్ కి కాళేశ్వ‌రం ఎటిఎం గా  మారిందని బీజేపీ నేతలు వివిధసభల్లో బహిరంగంగా విమర్శనాస్త్రాలు సంధించారు.…
కొత్త భాష్యం చెబుతున్న ‘ఎర్రగులాబీలు’

కొత్త భాష్యం చెబుతున్న ‘ఎర్రగులాబీలు’

ప్రత్యేక వ్యాసం: డా.గంగిడి మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు, బిజెపి తెలంగాణ శాఖ,ప్రముఖ్‌, ప్రజా సంగ్రామ పాదయాత్ర __________________ కొత్త భాష్యం చెబుతున్న 'ఎర్రగులాబీలు' మునుగోడు నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా నినదించిన పోరుగడ్డ. గతంలో ఐదుసార్లు ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత…
కేసీఆర్‌ సారూ … ఆకు పచ్చ మునుగోడు ఏమాయే :గంగిడి మనోహర్‌రెడ్డి

కేసీఆర్‌ సారూ … ఆకు పచ్చ మునుగోడు ఏమాయే :గంగిడి మనోహర్‌రెడ్డి

(డా.గంగిడి మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు, బిజెపి తెలంగాణ శాఖ ప్రముఖ్‌, ప్రజా సంగ్రామ పాదయాత్ర) ప్రత్యేక వ్యాసం : =========================== ఉద్యమ సమాజాన్ని పక్కకు పెట్టి ‘తెలంగాణ నేనే తెచ్చిన-నేనే తెచ్చిన’ అనుకుంటూ కేసీఆర్‌ తనను తానే కీర్తించుకుంటూ తిరుగుతున్నరు. వాస్తవానికి తెలంగాణ…