Religion:మనుషులు మత గ్రంథాలను ప్రశ్నించకూడదట ..!
సాయి వంశీ ( విశీ) : (బ్రో! మనుషులు మత గ్రంథాలను ప్రశ్నించకూడదట ) పవిత్ర గ్రంథం: ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. …. దేవుడు ఆ…