Hyderabad: మహా న్యూస్ ఛానల్ కార్యాలయం పై దాడి హేయం: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్

హైదరాబాద్: మహా న్యూస్ ఛానల్ కార్యాలయం పై జరిగిన దాడిని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. మహా న్యూస్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ దాడిని ఆయన “హేయమైన చర్య”గా అభివర్ణించారు. మీడియా స్వేచ్ఛపై దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. చానల్ కార్యాలయంపై కొందరు గుండాలు, రౌడీల మాదిరిగా దాడికి పాల్పడటం దుర్మార్గంగా అభివర్ణించారు. మీడియా సంస్థలపై భయభ్రాంతులు కలిగించే ప్రయత్నాలను ప్రజాస్వామ్యం సహించదన్నారు….

Read More

Telangana: రైతులకు భరోసా కల్పిస్తున్న వ్యవ‘సాయం’..

Telangana: దేశానికి వెన్నెముక అయిన అన్నదాతకు మనం అండగా ఉంటూ, వారందరూ సుఖంగా ఉండేలా చర్యలు తీసుకుంటే మన సమాజం, దేశం సుభిక్షంగా అభివృద్ధి పథంలో పయనిస్తుంది. రైతులకు తోడుగా ఉంటూ మనం చేయిచేయి కలుపుతూ, వారికి సహాయ సహకారాలు అందిస్తే వ్యవసాయం పండుగలా మారుతుంది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో భాగంగా రికార్డు స్థాయిలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడంతో రాష్ట్రంలో అన్నదాతలు ఆనందంగా ఉండడమే కాకుండా వ్యవసాయం దండుగ కాదు, ఒక…

Read More

Telangana: నివురుగప్పిన నిప్పులా కాంగ్రెస్ లో కలహాలు..!

Telangana: కలతలు లేకుండా కాంగ్రెస్ కలకాలం ఉండలేదేమో? అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంటే, తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత కలహాలు ఒకటొకటిగా తెరకెక్కుతున్నాయి. పైన నివురుగప్పిన నిప్పులా ఉన్నా లోపలంతా గందరగోళం రగులుతూనే ఉంది. ఏ స్థాయిలో ఆ స్థాయి నాయకులందరూ ఎవరికివారే యమునాతీరే… అన్నట్టు వ్యవహరిస్తున్నారు. చిన్నవో పెద్దవో ప్రతి జిల్లాలో పంచాయితీలున్నాయి. పార్టీ లోగడ అధికారంలో ఉన్నపుడు రాజ్యం చేసిన అవలక్షణాలన్నీ క్రమంగా ఇప్పుడు పొడచూపుతున్నాయి. తేడా వొచ్చేసి, ఆనాడున్నట్టు పార్టీలో హేమాహేమీ నాయకులెవరూ ఇప్పుడు…

Read More

Telangana: “విధ్వంసం నుంచి వికాసం వైపు” పుస్తకావిష్కరణకు రంగం సిద్ధం..!!

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర ప్రజాపాలనలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాల విశేషాలను.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి తలెత్తిన విధ్వంసాన్ని విశ్లేషిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వివిధ పత్రికలకు రాసిన వ్యాసాల సంకలనం “విధ్వంసం నుంచి వికాసం వైపు” పుస్తక రూపంలో వెలువడుతోంది.  ఇక ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరగనున్న టీపీసీసీ తొలి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి…

Read More

Hyderabad: అర్చకుల జీవితాల్లో ఆశలు నింపిన మంత్రి కొండా సురేఖ..

హైద‌రాబాద్‌: దేవాదాయ శాఖలో కొన్ని సంవత్సరాల తరబడి పని చేస్తున్న అర్చకులు, ఉద్యోగుల జీవితాల్లో రాష్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆశలు నింపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న దేవాయాల‌యాల్లో ప‌ని చేస్తున్న అర్చ‌కుల దీర్ఘకాలిక కోరిక‌ను నెరవేర్చారు. అన్ని ఆల‌యాల్లో సుదీర్ఘ కాలంగా సేవ‌లు అందిస్తున్న అర్చ‌క‌, ఉద్యోగ సంక్షేమ నిమిత్తం ప్ర‌త్యేకంగా నిధిని ఏర్పాటు చేశారు. అయితే, గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌, ఎండోమెంటు డైరెక్ట‌ర్ వెంక‌ట‌రావు తదిత‌ర అధికారుల‌తో…

Read More

Hyderabad: ఆర్టీసీ తొలి ఉమెన్ డ్రైవ‌ర్ స‌రిత ఎంతోమందికి ఆద‌ర్శం: మంత్రి సురేఖ

హైద‌రాబాద్ః తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్‌ డ్రైవర్‌గా చేరిన సరిత, ఈ దేశంలోని ఎంతోమంది మ‌హిళ‌ల‌కు ఆదర్శమ‌ని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గురువారం డ్రైవ‌ర్ స‌రిత‌, మంత్రి సురేఖ‌ను వారి జూబ్లీహిల్స్‌ నివాసంలో క‌లుసుకున్నారు. ఈ సందర్భంగా సరితను శాలువాతో మంత్రి ఘ‌నంగా సత్కరించారు. రానున్న రోజుల్లో మ‌రింత రాణించాల‌ని మంత్రి అభిలాషించారు. ఈ నేప‌థ్యంలో స‌రిత త‌న కుటుంబ స‌మ‌స్య‌లు మంత్రి సురేఖ‌కు నివేదించ‌గా, ఎటువంటి…

Read More

Hyderabad: హీరోయిన్ ను కేటీఆర్ పార్క్ హయాత్ తీసుకెళ్ళారు: గజ్జెల కాంతం

హైదరాబాద్: టీపీసీసీ కార్యదర్శి గజ్జెల కాంతం కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. “కేటీఆర్ లుచ్చా! జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మతి స్థిమితం కోల్పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. ఆయన వ్యవహారం చూస్తుంటే ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపించాల్సిన అవసరం ఉంది అని మండిపడ్డారు. రాజకీయ వ్యభిచారానికి పాల్పడిన కేసీఆర్ కుటుంబాన్ని తక్షణమే శిక్షించాలన్న ఆయన “కేటీఆర్ లాంటి వాళ్లను తీహార్ జైలుకు కాదు.. రాష్ట్ర నడిబొడ్డున ఉరితీయాలి….

Read More

IncTelangana: “కేటీఆర్ బట్టేబాజ్.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి” : మెట్టుసాయి

హైదరాబాద్: గాంధీభవన్‌లో కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంలో కూర్చుని నీతి పాఠాలు చెప్పే అర్హత కేటీఆర్ కి లేదని ధ్వజమెత్తారు. ‘‘భార్య భర్తల మధ్య ఉన్న వ్యక్తిగత సంభాషణలను ఎలా వినగలుగుతాడు? 65 ఏళ్ల వృద్ధులే కేటీఆర్ పనితీరును చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,’’ అని మెట్టుసాయి విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రజల పరువు బజారున పడేసినందుకు కల్వకుంట్ల కుటుంబానికి నోటీసులు ఇవ్వాలని…

Read More

IncTelangana: పొంగులేటి పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అసహనం..!

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పొంగులేటి ప్రకటన అనవసరమైన గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమైన అంశాలపై ముందుగా పార్టీతో చర్చించి, క్యాబినెట్ స్థాయిలో నిర్ణయం తీసుకున్న తర్వాతే ప్రకటనలు చేయాలని సూచించారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపై వేరొకరిని స్పందించకుండదని.. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు…

Read More

Inc: బాల కార్మిక నిర్మూలన మనందరి బాధ్యత: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యతగా భావించాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బాల కార్మిక సమస్యపై ప్రజలందరిలో చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రభుత్వంతో పాటు సామాజిక సంస్థలు, ప్రజా ప్రతినిధులు, మానవ హక్కుల కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. “బాల కార్మిక వ్యవస్థను శాశ్వతంగా అంతం చేయాలంటే కేవలం చట్టాలు సరిపోవని.. వాటి అమలు పాటించడమే కాక, సామాజికంగా చైతన్యం…

Read More
Optimized by Optimole