Friendshipday: ‘స్నేహితుల దినోత్స‌వం’ భార‌త్ లో మాత్ర‌మే ఎందుక‌లా..?

Friendshipday2024: ” స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా.. కడదాకా నీడ లాగ నిను వీడి పొదురా.. నీగుండెలో పూచేటిది.. నీశ్వాస‌గ నిలిచేటిది.. ఈ స్నేహమొకటేనురా…” అన్నాడో ఓసినిగేయ‌ ర‌చయిత. ప్ర‌తి వ్య‌క్తి జీవితంలో జ‌న్మ‌నిచ్చిన త‌ల్లిదండ్రులు త‌ర్వాత న‌మ్మ‌కంగా క‌డ‌దాక తోడుండేది స్నేహితుడు మాత్ర‌మే. అందుకే కాబోలు స్నేహం(Friendship) గొప్ప‌త‌నాన్ని తెలిపేందుకు ప్రతి సంవత్సరం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్నేహితుల‌ దినోత్సవాన్ని(Friendshipday) జరుపుకుంటారు. భారతదేశంలో మాత్రం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. రెండు సంఘటనలు ఒకేలా…

Read More

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ .. పెరుగుతున్న కేసులు..

covidcases: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృభిస్తోంది. తాజాగా కరోనా కొత్త వేరియంట్ JN-1 కేసులు 142 నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, కేరళ లో కేసులు సంఖ్య అధికంగా ఉన్నట్లు ప్రకటించింది . ఈ రెండు రాష్ట్రాల్లో  వైరస్తో ఐదుగురు..దేశవ్యాప్తంగా ఏడుగురు మృతి చెందినట్లు తెలిపింది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్నడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.మహమ్మారి కట్టడికి పకడ్బందీగా జాగ్రత్తలు చేపట్టాలని.. ఆర్టీపీసీఆర్‌ టెస్టులను పెంచాలని సూచించింది. వేరియంట్ లక్షణాలు: కరోనా కొత్త…

Read More

50 ఏళ్ళు ఏలిన పార్టీ ‘ఇండియా’ పేరుతో సత్తా సాధిస్తుందా?

Nancharaiah merugumala (political Analyst):‘దేశభక్తి’ పేరుతో 50 ఏళ్ళు ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ‘ఇండియా’ పేరుతో సత్తా సాధిస్తుందా? ========================== బహుసంఖ్యాకులు ‘అనుసరించే’ ‘మెజారిటీ’ హిందూ మతాన్ని ‘హిందుత్వ’ పేరుతో అడ్డం పెట్టుకుని పవిత్ర భారతంలో అధికారంలో కొనసాగుతోంది భారతీయ జనతా పార్టీ. భారత జాతీయ కాంగ్రెస్ అంతకు ముందు భారతమాత, దేశభక్తి అంటూ కమ్యూనిస్టులు, సోషలిస్టులు సహా ప్రతిపక్షాలన్నింటినీ దేశద్రోహులుగా చిత్రించి కొన్ని దశాబ్దాల రాజ్యమేలింది హస్తిన నుంచి. ఇప్పుడు ఆ పార్టీలనే ఒక…

Read More

ఇండియా vs ఎన్డీఏ లో గెలుపెవరిది?

అదానీ వ్యవహారంపై కొద్దికాలం క్రితం రాజ్యసభలో ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలపట్ల అసహనం వ్యక్తం చేస్తూ ‘‘మీ అందరినీ ఎదుర్కోవడానికి నేనొక్కడినే చాలు.. నాకు మరొక్కరు అవసరం లేదు’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ గంభీరంగా చెప్పారు. బెంగుళూరులో ప్రతిపక్షాలు రెండోసారి సమావేశం అవుతుండగా సోమవారం ఉదయం కూడా ‘‘కేవలం మోదీకి వ్యతిరేకంగా దేశంలో ప్రతిపక్షాలు అన్ని ఒక్కటవుతున్నాయి’’ అంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. ప్రజాదరణతో గాని, విశేషమైన వనరులను మోహరించడంలో గాని, వ్యవస్థలను తలవంచే విధంగా చేసుకోవడమో…

Read More

కేసీఆర్, చంద్రబాబు, జగన్‌ లేని ఇం.డి.యా బెంగళూరుకే పరిమితమా?

Nancharaiah merugumala :(political analyst) తెలంగాణ బీఆరెస్‌ ముఖ్యమంత్రి కల్వకుంట్ల  చంద్రశేఖర్‌ రావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, సంపూర్ణాంధ్ర ప్రదేశ్, అవశేషాంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల తెలుగుదేశం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్థానం లేని ఇండియాను (ఇండియన్‌ నేషనల్‌ డెవలప్మెంటల్‌ ఇంక్లూజివ్‌ అలయన్స్‌) ఊహించడం సాధ్యమేనా? ముగ్గురు తెలుగు ‘అగ్రనేతలు’ లేని ఇం.డి.యా వచ్చే ఏడాది 2024 వానాకాలం వరకైనా ఉనికిలో ఉంటుందా? చెప్పడం కష్టంకాదేమో! కాంగ్రెస్‌ పార్టీతోనే రాజకీయ జీవితాలు…

Read More

భయపెడుతున్న నిరుద్యోగిత..అయోమయంలో యువత..

పెరిగే నిరుద్యోగిత భారతదేశాన్ని భయపెడుతోంది. పేరున్న బడా ఐటీ, సాఫ్ట్‌వేర్‌ గ్లోబల్‌ కంపెనీలు వేలాది మంది ఉద్యోగుల్ని పీకేస్తుంటే ఉన్నపళంగా వారు రోడ్డున పడుతున్నారు. మరోవైపు ‘మేం పెద్ద ఎత్తున్న ఉద్యోగ నియామకాలు జరుపబోతున్నామ’ంటూ ప్రభుత్వాలు ఉత్తుత్తి ప్రకటనలతో ఊదరగొడుతున్నాయి. అదే నిజమైతే, నియామకాలు ఇన్నాళ్లెందుకు జరుపలేదు? అనే ప్రశ్న సహజం! ఇవి ఎన్నికల, ఎన్నికల ముందరి సంవత్సరాలు కావడంతో …క్షేత్ర పరిస్థితులకు, వాస్తవాలకు విరుద్దంగా పాలకులు మాయమాటలు చెప్పడం ఓ రాజకీయ తంతుగా మారింది! దేశంలో…

Read More

కరోనా కొత్త వేరియంట్.. చైనాలో గుట్టలుగా శవాలు…

ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిన కరోనారక్కసి మరోసారి విరుచుకుపడుతోంది. వైరస్ పుట్టినిల్లుగా భావిస్తున్న డ్రాగన్ కంట్రిలో మాయదారి మహమ్మారి ..ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోవడంతో అధికారులు చేతులెత్తేస్తారు. దీంతో అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.ఆఖరికి కరోనాతో చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి వెయిటింగ్ లిస్టు పెరుగుతున్న పరిస్థితి నెలకొనడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF_7తో చైనాలో వేగంగా కేసులు పెరుగుతున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం మార్చి నెలలోపు డ్రాగన్…

Read More

తైవాన్ దేశస్తులు భారతీయులను ఎందుకు ద్వేషిస్తారు?

తైవాన్ లో ఒక ఏడాది పాటు గడిపిన ఒక భారతీయునికి చాలా మంది తైవాన్ ప్రజలు స్నేహితులయ్యారు. కానీ వాళ్ళు అతనితో సన్నిహితంగా ఉండకపోవడం అతను గమనించాడు. అతని స్నేహితులెవరూ ఏ రోజూ అతనిని తమ ఇంటికి పిలిచి టీ ఇచ్చిన పాపాన పోలేదు. ఇదంతా అతనికి వింతగా అనిపించింది. తనతో ఎక్కువగా మాట్లాడే ఒక స్నేహితుడిని ఈ సంగతి అడిగాడు.తన భారతీయ మిత్రుని గోడు విన్న ఆ తైవాన్ స్నేహితుడు ముందుగా కొంచెం తటపటాయించి, చివరికి…

Read More

ఆసీస్ పై విరాటా’సూర్య’ ప్రతాపం ..టీ20 సిరీస్ భారత్ కైవసం..!!

indvsaus:ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠ మూడు వన్డేలో భారత జట్టు ఘనవిజయం సాధించింది. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అర్థ సెంచరీలతో చెలరేగి ఆడారు.దీంతో టీ20 సిరిస్ ను భారత్ 2-1 తో గెలుచుకుంది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్  నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. ఓపెనర్ గ్రీన్, టీమ్ డేవిడ్ అర్థసెంచరీలతో ఆకట్టుకున్నారు.ఇంగ్లిస్‌ (24), డేనియల్‌ సామ్స్‌(28) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అక్షర్ 3 వికెట్లు…

Read More

ప్రపంచంలో అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా భారత్..

ప్రపంచంలో  అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. తాజాగా ఇంటర్నేషనల్ మానీటరీ ఫండ్ IMF నివేదిక ప్రకారం.. బ్రిటన్ ను వెనక్కి నెట్టి భారత్  ఐదవ స్థానంలో నిలిచింది. కరోనా మహమ్మారితో  అమెరికా , బ్రిటన్, చైనా  దేశాల ఆర్ధిక వ్యవస్థలు క్షీణిస్తుంటే భారత్ మాత్రం దూసుకుపోతోందని  నివేదిక తెలిపింది. ఈఏడాది భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7%నికి మించి ఉంటుందని IMF అంచనావేస్తోంది.    కాగా  GDP పరంగా భారత ఆర్థిక వ్యవస్థ…

Read More
Optimized by Optimole