2021 ఐపీఎల్ భారత్లోనే!

2021 ఐపీఎల్ భారత్ లోనే నిర్వహించనున్నట్టు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధూమాల్ స్పష్టం చేశాడు. గత ఐపీఎల్ సీజన్ కరోనా నేపథ్యంలో దుబాయ్ నిర్వహిండం.. ప్రత్యామ్నాయ వేదిక గురించి వస్తున్న వార్తలకు ధూమాల్ చెక్ పెట్టాడు. లీగ్ ఇక్కడ జరగాలన్నదే మా ఆకాంక్ష , ప్రస్తుతం యూఏఈ కంటే భారత్ సురక్షితం అని తెలిపారు. ఐపీఎల్ జరిగే టైంకి అందులో పాల్గొనే ఆటగాళ్ల అందరికీ కోవిడ్ టీకాలు వేయించేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించాడు. కాగా కరోనా…

Read More
Optimized by Optimole