Hyderabad: కేసీఆర్, పీజేఆర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాయాలి: సీఎం రేవంత్

షేక్‌పేట్ డివిజన్, పారా మౌంట్ కాలనీ: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సెంటిమెంటా లేక డెవలప్మెంటా అన్నది ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు.సెంటిమెంట్ పేరుతో ఓట్లు అడిగే హక్కు కేసీఆర్‌కి లేదని విమర్శించారు. “పీజేఆర్ చనిపోయినప్పుడు సెంటిమెంట్ లేదని కేసీఆర్ అన్నాడు. అదే కేసీఆర్ ఇప్పుడు పీజేఆర్ కుటుంబంపై సెంటిమెంట్ రేపడానికి ప్రయత్నిస్తున్నాడు. పీజేఆర్ కుటుంబ సభ్యులను అవమానించిన కేసీఆర్, పీజేఆర్ విగ్రహం ముందు ముక్కు…

Read More

Telangana: తెలంగాణ హిట్లర్ వ్యాఖ్యలపై రచ్చ..!!

Telangana: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వాడి వేడిగా సాగుతోంది.అధికార ,ప్రతిపక్ష నేతల మాటల తూటాలు పేలుతున్నాయి.తాజాగా కేటీఆర్ చేసిన తెలంగాణ హిట్లర్ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అటు కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ‘హిట్లర్ నియంత పాలన’ గురించి మాట్లాడితే ఎవరికైనా మొదట గుర్తు వచ్చేది కేసీఆర్ ఆయన పదేళ్ల విధ్వంస పాలన. అందువల్లే ఆయన కాలగర్భంలో కలిసిపోయారని సంగతి మర్చిపోయి కేటీఆర్ మాట్లాడుతున్నారని ఘాటుగా కౌంటర్ ఇవ్వడంతో…

Read More

Telangana: కేసిఆర్ ఫోటో లేకుండా కవిత ప్రయాణం..!

Hyderabad: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరో కీలక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాల్లో తన తండ్రి కెసిఆర్ ఫోటోకి బదులు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో వాడాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.దీనికి తోడు అక్టోబర్ నెలాఖరులో ఆమె కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో మమేకమవుతూ క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవడం లక్ష్యంగా కవిత భారీ పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో రెండు రోజులపాటు పర్యటిస్తూ, రెండు…

Read More

Telangana: బంతి మోదీ కోర్టులో? బీజేపీలో బీఆర్ఎస్‌ విలీనం?

Telangana: తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం అవినీతి కేసు హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ ప్రధాన నేత హరీష్‌ రావు పాలిట ఈ కేసు గుది బండలా మారుతుందని ఎవరూ ఊహించలేదు. మొదట్లో రేవంత్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమీషన్‌ విచారణను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నామని ప్రకటించగానే కేసీఆర్‌, హరీష్‌ రావు అలర్ట్‌ అయ్యారు. హైకోర్టులో పిటిషన్లు వేసి అడ్డుకోవాలనుకున్నారు. సీఐడీకి అప్పగించినా…

Read More

BRS: అవినీతి అనకొండలు హరీశ్–సంతోష్: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు, సంతోష్ రావు “అవినీతి అనకొండలు” అంటూ కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. “కేసీఆర్ కు తిండి, డబ్బుల మీద ధ్యాస ఉండదు. కానీ ఆయన పక్కన ఉన్న వారివల్లే అవినీతి మరక అంటింది. నేడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను విమర్శించే పరిస్థితి రావడానికి కారణం హరీశ్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు మెగా కృష్ణారెడ్డి” అని కవిత ఆరోపించారు. ప్రస్తుతం…

Read More

Telangana: డాడీ ఆశీర్వాదం కోసం..?

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కవిత తన కుమారుడి ఆశీర్వాదం కోసం మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌లో కలవబోతున్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కొడుకు పేరిట తెలంగాణ జాగృతి కమిటీల ఏర్పాటు ప్రకటించిన మరుసటి రోజే ఈ భేటీ జరగనుండటంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్‌ఎస్ వర్గాల చర్చల ప్రకారం, ఇటీవల కవిత తెలంగాణ జాగృతి పేరిట పలు కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ, అవి పెద్దగా సక్సెస్ కాలేదు. తండ్రి కేసీఆర్ ఆశీర్వాదం లేకుండా సక్సెస్…

Read More

Telangana: “బీఆర్‌ఎస్ పార్టీ నాది… నాదే బీఆర్‌ఎస్”కవిత సంచలన వ్యాఖ్యలు..!

MLCKavita: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది.తాజాగా ఆమె ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. “BRS పార్టీ నాది.. నాదే BRS” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారాయి. “ నా నాయకుడు కేసీఆర్ మాత్రమే…” “బీఆర్‌ఎస్ పార్టీ నాది, నాదే బిఆర్ఎస్.నేను ఈ పార్టీకి సర్వస్వం ఇచ్చాను. నా నేత ఒక్కరే – ఆయన మా…

Read More

Telangana: కేసీఆర్ బాటలో కవిత..!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధనే లక్ష్యంగా పెట్టుకున్న కేసిఆర్ “ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ యూ వరకు ఎవరినైనా కలుస్తాను… అవసరమైతే గొంగళిపురుగునైనా ముద్దాడతాను” అంటూ పదేపదే ప్రకటించి, ఆ దిశగా అన్ని వర్గాల మద్దతు కూడగట్టడంలో విజయవంతమయ్యారు. ఇప్పుడు జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అదే బాటలో నడుస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. లిక్కర్ స్కాంలో బెయిల్ పై విడుదలైన అనంతరం కొంతకాలం మౌనంగా ఉన్న ఆమె, తాజాగా బీసీలకు…

Read More

MLCkavita: కేటీఆర్ ఏసీబీ విచార‌ణ..భ‌య‌ప‌డేది లేదు: ఎమ్మెల్సీ క‌విత‌

జగిత్యాల: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచార‌ణ‌పై ఎమ్మెల్సీ క‌విత హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవలే మాపార్టీ అధినేత కేసీఆర్ ను కాళేశ్వ‌రం పేరిట విచారించింది.ఇప్పుడు కేటీఆర్ ను ఏసీబీ విచారిస్తోంది. మేము కేసుల‌కు భ‌యప‌డే వాళ్లం కాదు. విచార‌ణ పేరిట తెలంగాణ భ‌వ‌నన్ కు తాళం వేయ‌డం దుర్మార్గ చ‌ర్య. ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకు ఏసీబీ విచార‌ణ అంటూ హ‌డావుడి చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. మా పార్టీ నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా…

Read More
Optimized by Optimole