Mlckavitha: 7 లక్షల రేషన్ కార్డుల రద్దుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర: ఎమ్మెల్సీ కవిత

Mlckavitha: ఎమ్మెల్సీ కవిత ట్వీటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు. రేషన్ కార్డుల రద్దుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర పన్నుతోందని ట్వీట్ లో ఆమె ప్రస్తావించారు. వర్షాకాలం నేపథ్యంలో జూన్ లో మూడు నెలల రేషన్ పంపిణీ జరిగిందని.. అనివార్య కారణాలతో 7.24 లక్షల కుటుంబాలు రేషన్ తీసుకోలేదని పేర్కొన్నారు. రేషన్ తీసుకోకపోవడాన్ని సాకుగా చూపుతూ ఏడు లక్షలకు పైగా కుటుంబాల రేషన్ కార్డులను తొలగించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందన్నారు. అర్హులైన వారందరికీ…

Read More

Crime: పూణే అత్యాచార ఆరోపణ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి…!

పుణె: మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకున్న అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐటీ కంపెనీలో పనిచేస్తున్న 22ఏళ్ల యువతి తనపై కొరియర్ డెలివరీ ఏజెంట్ అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. అయితే దర్యాప్తులో అసలు కథ వెలుగులోకి వచ్చింది. యువతి చేసిన ఆరోపణల్లో అసలు డెలివరీ బాయ్ అనే ఎలిమెంట్ లేదని, ఆమెకు బాగా పరిచయమైన ఓ స్నేహితుడినే ఇంటికి…

Read More

schemes: మొక్కు”బడి” పథకాలతో మొదటికే మోసం..!

విశ్వ జంపాల: భారత రాజ్యాంగం ప్రకారం కుల, మత, వర్గ, లింగ, ప్రాంత వ్యత్యాసాలు చూపకుండా, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక బేధాలు పాటించకుండా, రాజు, పేద తేడా లేకుండా అందరికి ఒకే రకమైన, నాణ్యమైన విద్యా-వైద్యాన్ని అందించాల్సిన భాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజల కష్టార్జితం. ప్రజలు తమ ప్రతినిధిగా ప్రభుత్వాన్ని ఓట్ల ద్వారా ఎన్నుకుంటున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. “నేటి బాలలే…

Read More

Telangana: వినాశనానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా ఆ సంక్షేమ పథకాలు..!

కిరణ్ రెడ్డి వరకాంతం: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రైతు బంధు పథక ప్రయోగం బీఆర్ఎస్ పార్టీకి ఫుల్ సక్సెస్ నిచ్చింది.ఆ పథకం ప్రభావం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాదు…వ్యతిరేకతను పక్కకు నెట్టి 88 సీట్లతో ఘన విజయాన్ని అందించి పెట్టింది.ఇక రైతు బంధు పథకం ఎంత సక్సెస్ అయ్యిందో….దళిత బంధు అంత అట్టర్ ప్లాప్ అయ్యింది.సొంత పార్టీ నేతలే ఒప్పుకున్న వాస్తవమిది.దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అప్పటి అధికార పార్టీ నేతల చేతివాటాలు గులాభి పార్టీ కొంప…

Read More

Telangana: ముగ్గురికీ ‘స్థానికం’ మీటా-కట్టా..!

Telangana: వచ్చే రెండు, మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమౌతోంది. సెప్టెంబరు లోపు పంచాయితీ ఎన్నికలు జరపాలని హైకోర్టు నిర్దేశించింది. కొనసాగుతున్న వేర్వేరు కోర్టు కేసుల్ని బట్టి… ఇదే దిశలో జడ్పీటీసీ-ఎమ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలూ జరుగుతాయి. అధికార కాంగ్రెస్లోనే కాక విపక్షాలు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ల్లోనూ అప్పుడే వేడి మొదలైంది. తాజా పరిస్థితుల్లో ఆయా పార్టీలకు… సానుకూల అంశాలు ఆశ పుట్టిస్తుంటే ప్రతికూల…

Read More

Telangana: BJP-BRS Merger in the Making?

Hyderabad:Amidst growing political speculation in Telangana, the recent appointment of Ramchander Rao as the new BJP State President has triggered intense debate, particularly with opposition parties alleging a covert understanding between the BJP and BRS. Telangana Congress leaders have claimed that this leadership change marks the “first step” towards a potential BJP-BRS alliance — a…

Read More

Telangana: కవిత లేఖ విచిత్రం – బీసీలపై మాట్లాడే అర్హత కవితకు లేదు: టిపీసీసీ చీఫ్

హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గేకు లేఖ రాయండపై టిపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. బీసీల గురించి ఆమె లేఖ రాయడం నవ్వి పొదురు గాక నాకేమి సిగ్గు మాదిరి ఉందన్న ఆయన..ఆమె జాగృతి తరపున రాశారా? లేక బీఆర్‌ఎస్ తరపునా? స్పష్టత లేకపోవడం విచిత్రంగా ఉందన్నారు.”పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీల కోసం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల…

Read More

Delhi: COVID Vaccine Not Linked to Sudden Deaths: Union Health Ministry

Delhi: Amid growing concerns over a spate of sudden deaths in Karnataka’s Hassan district, the Union Ministry of Health and Family Welfare has issued a clear statement, refuting allegations that the COVID-19 vaccine is responsible for the fatalities. Responding to Karnataka Chief Minister Siddaramaiah’s recent remarks—where he raised questions about a possible link between the…

Read More
Optimized by Optimole