Ashadam: ఆషాఢం – ఆధ్యాత్మికతకు మూలం..!

Ashadamasam: చంద్రుడు పూర్ణిమ రోజున పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల మధ్య సంచరించటం వలన దీనికి ‘ఆషాఢం’ అనే పేరు వచ్చింది. అయితే దీనినే శూన్య మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో శుభకార్యాలు సాధారణంగా నిర్వహించరు. కానీ అదే సమయంలో, ఈ మాసం అనేక ఆధ్యాత్మిక వ్రతాలకు, అనుష్ఠానాలకు అత్యంత ముఖ్యమైనది. ఈ నెలలో పీఠాధిపతులు, సన్యాసులు చాతుర్మాస్య దీక్ష చేపడతారు. ఇది విశ్రాంతి, ధ్యానం, ఆత్మ పరిశుద్ధతకు చిహ్నం. ఆధ్యాత్మిక పరంగా చూస్తే, ఈ…

Read More

Hyderabad: ఆషాఢ బోనాల ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు : టీపిసిసి చీఫ్

హైదరాబాద్: రాష్ట్రంలో ఆషాఢ మాసంతో పాటు బోనాల ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.భక్తి, శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ బోనాల పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖంగా, శాంతిగా, ఆయురోగ్యంతో జీవించాలన్నారు. ఇక తల్లి దీవెనలతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు….

Read More

National: ఉప ఎన్నికల ఫలితాలు అన్ని పార్టీలకు పాఠమే..!!

National: రాజధాని ఢిల్లీ శాసనసభ ఎన్నికల అనంతరం వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గుజరాత్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లోని ఐదు నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఆప్ రెండు స్థానాల్లో, బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ చెరో స్థానంలో గెలిచి ఊరట చెందగా, కేరళలో అధికార సీపీఐ (ఎం) మాత్రం భంగపాటుకు గురయ్యింది. ఈ ఫలితాలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు కొంత ఆనందం, కొంత దు:ఖం…

Read More
tdp,janasena,bjp,

APpolitics: రైతుల గోడు పట్టని ఏపీ కూటమి సర్కార్..!

APpolitics: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా, రైతులకు ఇచ్చిన హామీలు ఇంకా కాగితాల్లోనే మిగిలిపోవడంతో ఆంధ్రప్రదేశ్లో రైతాంగం తీవ్ర నిరాశ, నిట్టూర్పులతో అలమటిస్తోంది! వ్యవసాయం నిర్లక్ష్యాన్ని బట్టి చంద్రబాబు మునుపటి వైఖరి మారలేదనే స్పష్టమౌతోంది. కూటమిలో తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీ లు చేరి ఇచ్చిన ఎన్నికల ఉమ్మడి హామీల అమలుకూ రైతాంగం నోచుకోవడం లేదు. హామీల మేరకైనా వ్యవసాయ సమస్యల్ని తీర్చి చరిత్ర గతిని మారుస్తారా? ఇదే నిర్లక్ష్యం కొనసాగించి చరిత్రహీనులుగా మిగులుతారా?…

Read More

Telangana: సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు తప్పనిసరి: హైకోర్టు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిబంధనల మేరకు ఈ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో, సెప్టెంబర్ 30లోపు సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత కొంతకాలంగా ఎన్నికలు జరిగకపోవడం వల్ల గ్రామీణ పాలనా వ్యవస్థల్లో ప్రజా ప్రతినిధులు లేకపోవడం,…

Read More

Telangana: నివురుగప్పిన నిప్పులా కాంగ్రెస్ లో కలహాలు..!

Telangana: కలతలు లేకుండా కాంగ్రెస్ కలకాలం ఉండలేదేమో? అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంటే, తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత కలహాలు ఒకటొకటిగా తెరకెక్కుతున్నాయి. పైన నివురుగప్పిన నిప్పులా ఉన్నా లోపలంతా గందరగోళం రగులుతూనే ఉంది. ఏ స్థాయిలో ఆ స్థాయి నాయకులందరూ ఎవరికివారే యమునాతీరే… అన్నట్టు వ్యవహరిస్తున్నారు. చిన్నవో పెద్దవో ప్రతి జిల్లాలో పంచాయితీలున్నాయి. పార్టీ లోగడ అధికారంలో ఉన్నపుడు రాజ్యం చేసిన అవలక్షణాలన్నీ క్రమంగా ఇప్పుడు పొడచూపుతున్నాయి. తేడా వొచ్చేసి, ఆనాడున్నట్టు పార్టీలో హేమాహేమీ నాయకులెవరూ ఇప్పుడు…

Read More

Telangana:Is Kavitha Following in KCR’s Footsteps?

Hyderabad: Is Kavitha strategizing to reshape the political landscape of Telangana? Political circles increasingly believe the answer is yes. Over the past few weeks, Kavitha, daughter of former Chief Minister K. Chandrashekar Rao (KCR), has returned to the spotlight. No longer content with being identified merely as “KCR’s daughter,” Kavitha is working diligently to carve…

Read More

Karimnagar:భారత్ అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్ ముఖర్జీ…

Karimnagar: భారతదేశ అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్ ముఖర్జీ అని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. ఒకే దేశం ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఉండాలని పరితపించడమే కాకుండా 370 ఆర్ధికల్ రద్దు కోసం బలిదానమయ్యారని తెలిపారు. తన జీవిత సర్వస్వం సిద్ధాంతానికే అంకితం చేయడమే కాకుండా ఆ సిద్ధాంతం కోసం అధికార పదవులను కూడా త్రుణప్రాయంగా త్యజించిన మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అని స్మరించుకున్నారు. ఈరోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్దంతి. ఈ…

Read More
Optimized by Optimole