newsminute24
Venuswamy:తెలంగాణ బ్రాహ్మణ ‘జ్యోతిష్యుల్లో’ ఒకరు మాత్రమే దుర్బుద్ధిజీవా?
Nancharaiah merugumala senior journalist: మెదక్ జిల్లా మూలాలున్న ఈ ఇద్దరు తెలంగాణ బ్రాహ్మణ ‘జ్యోతిష్యుల్లో’ ఒకరు మాత్రమే దుర్బుద్ధిజీవా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజధాని హైదరాబాద్ కొన్ని దశాబ్దాలపాటు ఆంధ్రోళ్ల పెత్తనానికి వేదిక అయిందనేది తెలంగాణవాదుల ఆరోపణే కాదు. వాస్తవం కూడా. తెలుగు సినిమా రంగం హైదరాబాద్కు పూర్తిగా వచ్చాక రాష్ట్ర ‘సాంస్కృతిక, సినిమా’ రంగాల్లో కోస్తా జిల్లాలకు చెందిన ఉస్తాదులు లేదా వస్తాదుల ఆధిపత్యం సాగిన మాట కూడా నిజం. రవీంద్ర భారతి, శ్రీ త్యాగరాయ…
Moviereview: బాల్యం తాలూకు జ్ఞాపకాల కలయిక ‘ కమిటీ కుర్రాళ్లు ‘…!
committee kurrollu review: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన తొలిచిత్రం కమిటీ కుర్రోళ్లు. యదువంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంలో ఒకరిద్దరూ మినహా ప్రధాన తారాగణమంతా నూతన నటీనటుల కావడం విశేషం. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈమూవీ సినీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం..! కథ; గోదావరి జిల్లాలోని మారుముల ప్రాంతం పురుషోత్తంపల్లి. అక్కడ 12 ఏళ్లకు ఒకసారి జరిగే బరింకాలమ్మ తల్లి జాతరను ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుతారు. జాతరలో భాగంగా…
EEnadu: తెలుగు పత్రిక ఎలా ఉండాలో ‘ఈనాడు’ ఆచరణలో చేసి చూపించింది!
Nancharaiah merugumala senior journalist: 1982లో తెలుగోళ్లకు రాజకీయ ప్రత్యామ్నాయం టీడీపీ అందించినట్టే వారికి సమగ్ర తెలుగు పత్రిక ఎలా ఉండాలో ‘ఈనాడు’ ఆచరణలో చేసి చూపించింది!సిబ్బందికి చెప్పిన రోజే జీతాలిచ్చే పత్రిక ‘హిందూ’లా వందేళ్లు దాటి బతుకుతుంది… 1974 చివర్లో కృష్ణా జిల్లా ఉప్పలూరుకు చెందిన మా అమ్మ సంపూర్ణం (ఆమెది పక్కనున్న పునాదిపాడు) చిన్నాన్న (చిన్నాయనమ్మ పెద్ద కొడుకు) కామ్రేడ్ లోయ కనక బసవారావు గారు గుడివాడ నాగవరప్పాడు రోడ్డులోని మా ఇంటికి వచ్చాడు….
EENADU: ‘ఈనాడు’ అక్షరం, రేపటికి గవాక్షం..!
ఆర్. దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: యాభయ్యేళ్లు, అంటే… అర్థశతాబ్ది చరిత్ర ఈ మూడక్షరాలు! ఈనాడు తెలుగు సమాజంతో అయిదు దశాబ్దాలు నిండుగా మమేకమైన దినపత్రిక. సమాచారం, సందేశం, జ్ఞానం, వినోదం, వికాసం, చేతన, ప్రేరణ, సంస్కృతి, సహాయం, సాహిత్యం, భాష, బంధం…. ఒకటేమిటి? ఇలా లెక్కలేనన్ని విధాలుగా తోడ్పడుతూ తెలుగు వారి జీవితాలతో పెనవేసుకున్న అక్షరాల అనుబంధం ఈనాడు. దీర్ఘకాలిక వ్యూహం, పక్కా ప్రణాళికతో… యాబై యేళ్ల కింద, సరిగ్గా ఇదే తేదీ (ఆగస్టు 9)న,…
Pandian: న్యాయం కోసం చేతిని నరికేసుకున్న రాజు కథ తెలుసా…??
విశీ(వి.సాయివంశీ): క్రీస్తు పూర్వం 100-120 మధ్య పాండియన్ అనే రాజు పాండ్య రాజ్యాన్ని పాలించారు. ఆయనది చాలా నీతివంతమైన పాలన అని పేరు. నీతి, న్యాయం కోసం ఎంత సాహసానికైనా సిద్ధపడే తత్వం ఆయన సొంతం. ఆయన రాత్రుళ్ళు మారువేషంలో నగరంలో సంచరిస్తూ ఉండేవారు. ఒకసారి ఆయన మారువేషంలో నగరంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక ఇంటి నుంచి ఆడ, మగ గొంతులు వినిపించాయి. వాళ్లిద్దరూ భార్యాభర్తలు. ఆ భర్త ఏదో దూర దేశానికి ఆ రాత్రే ప్రయాణమై…
Bhattacharya: అధికారంలోకి వస్తే అమరవీరుల స్తూపానికి ఎర్ర రంగేస్తారా..ఛీ..!
Nancharaiah merugumala senior journalist: ‘కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే అమరవీరుల స్తూపానికి ఎర్ర రంగు వేస్తారా,’ అని సీపీఎం చివరి సీఎం బుద్ధదేవ్ను ఎత్తిపొడిచిన సత్యజిత్ రే! పశ్చిమ బెంగాల్ రెండో మార్క్సిస్టు ముఖ్యమంత్రి, రాష్ట్ర రెండో బ్రాహ్మణ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య 80 ఏళ్ల వయసులో గురువారం కన్నుమూయడం దేశంలో కమ్యూనిస్టు సానుభూతిపరులకు పెద్ద విషాదం. నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరైన కామ్రేడ్ బుద్ధదేవ్ బెంగాల్లో కమ్యూనిస్టు పాలనకు తన అనాలోచిత పాలనా విధానాలతో పాతరేశాడనే చెడ్డ…
VineshPhogat: 140 కోట్ల హృదయాలు గెలిచిన విజేతవు.. నీవు ‘ జగద్విజేతవు’..!
ఆర్. దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…? ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వీధి మలుపు జంతర్-మంతర్ లో కూడా ఏకరీతిన పోరాడే మొక్కవోని మనోదైర్యాన్నీ, జరిగిన అవమానాలన్నింటికీ జవాబుగా పతకం గెలిచి తీరాలన్న సడలని పట్టుదలని ఒక భుజాన ఒలంపిక్ గ్రామానికి మోసుకొచ్చిందామె! మరి, బరువు పెరగదా? మరొ భుజానేమో…. అధికారం, మందపు పొరై కళ్లను కప్పేసిన అంధకారంలో కనిపించకుండా పోయిన…