Telangana: స్వడబ్బా..పరనింద.. బీఆర్ఎస్ సభ..!!
Telangana: టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ============= బీఆర్ఎస్(భారాస )సిల్వర్ జూబ్లీ వేడుకలు ఊరించి ఉసూరుమనిపించినట్టు సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా జనసమీకరణ చేసిన ఫలితం లేకుండా పోయింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగం ఆ పార్టీ కార్యకర్తలకే నిరాశ, నిస్పృహలకు గురి చేసింది. ప్రసంగం ఆద్యంతం పాత చింతకాయ పచ్చడిలా రొటీన్గా, జీర్ణించుకోలేని విధంగా సాగిందని బీఆర్ఎస్ శ్రేణులే చెప్పడాన్ని బట్టి, ఈ సభ ఎలా సాగిందో అర్థం…