కెసిఆర్ సర్కార్ పై యుద్ధం ప్రకటించిన బిజెపి నేతలు
తెలంగాణలో బండి సంజయ్ అరెస్ట్ను మైలేజ్గా తీసుకున్న కమలనాధులు… కేసీఆర్ సర్కార్పై యుద్ధం ప్రకటించారు. ప్రస్తుతం కరీంనగర్ జైల్లో ఉన్న బండి సంజయ్ను… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు ములాఖత్ త్వారా పరామర్శించారు. జాగరణ దీక్ష సందర్భంగా జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి నేరుగా బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్కు వెళ్లారు. ఘటన వివరాలను స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు. అటు ఎంపీగా తన హక్కులకు భంగం…