టెస్ట్ క్రికెట్ పై రవిశాస్త్రి ఆందోళన…
టీంఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి టెస్ట్ క్రికెట్ మనుగడపై ఆందోళన వ్యక్తం చేశారు. వన్డే, టీ20 నేపథ్యంలో టెస్ట్ క్రికెట్ పై ఆసక్తి తగ్గిపోతుందని ఆయన అన్నారు. తాజాగా ఓస్పోర్ట్స్ చానల్ తో మాట్లాడుతూ..క్రికెట్ నాణ్యతకు కోలమానమైన టెస్ట్ క్రికెట్ పై ఆసక్తి తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు. టెస్ట్ క్రికెట్లో ఆడే జట్ల సంఖ్యను తగ్గించాలని సూచించాడు. పుట్ బాల్ మాదిరి క్రికెట్.. అనేక లీగులతో దూసుకుపోతుందని శాస్త్రి పేర్కొన్నాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు ఆదరణ పెరగాలంటే…