ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ : ఎస్పీ అపూర్వ రావు
నల్లగొండ: మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన, జైలు తప్పదని హెచ్చరించారు ఎస్పీ అపూర్వ రావు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి నెలలో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ లలో ఇప్పటి వరకు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 1188 మంది పట్టుబడ్డారని తెలిపారు. 453 మందిని కోర్టు లో హాజరుపరిచి.. 21 మందికి ఒక రోజు, 08 మందికి రెండు రోజులు, ఒక వ్యక్తికి మూడు…