BCCI: జింబాబ్వే తో టీ20 సిరిస్.. టీమిండియా కెప్టెన్ గా గిల్..!

Teamindia : జూలై నెలలో జింబాబ్వే తో జరిగే ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించే ఉద్దేశంతో జట్టు ఎంపిక జరిగినట్లు తెలుస్తుంది. భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జైస్వాల్, గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ, శాంసన్, ధ్రువ్ జురేల్, నితీశ్ రెడ్డి, రియాన్ పరాగ్,…

Read More

రాయ్ పూర్ వన్డేలో భారత్ ఘననిజయం..

రాయ్ పుర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 108 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేయగా..గత మ్యాచ్ డబుల్ సెంచరీ హీరో శుభ్ మన్ గిల్ 40, ఇషాన్ కిషన్ 8 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. షమికి మ్యాన్ ఆఫ్ ది…

Read More
Optimized by Optimole