భీష్ముడి రాజనీతి కథ !

  భీష్ముడు ధర్మరాజుకు రాజనీతి సూత్రాల గురించి వివరిస్తూ భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన నీతికథ ! పూర్వం ఓ ధనిక వర్తకుడు ఉండేవాడు. అతడికి ముగ్గురు పిల్లలు. ఆ ముగ్గురు పిల్లలూ ముచ్చటగా ఓ కాకిని పెంచుతూ ముద్దు చేయసాగారు. ప్రతిరోజూ వారు తినగా మిగిలిన ఎంగిలి ఆహారాన్ని విదిలిస్తే తిని ఆ కాకి గుండ్రంగా తయారైంది. రోజూ మృష్టాన్నం దొరకడంతో దాని అతిశయానికి గర్వానికి అంతులేకుండా పోయింది. అసలు తనలాంటి పక్షి ఈ భూమ్మీదే లేదన్నంతగా…

Read More

కథ!

ఓ ధనికుడు గొప్ప దాత. ‘నేను సంపాదించిన దాన్ని నేను దానం చేస్తున్నాను’ అనే భావన లేకుండా, ‘అంత దేవుడి సొమ్ము’ అనే నమ్మకంతో దానం చేసేవాడు. అతని ఈ సాత్విక దాన గుణానికి సంతోషించిన దేవుడు ఓ రాత్రి అతనికి కలలో కనపడి చెప్పాడు. “నీ దాన గుణానికి మెచ్చాను. నీ నీడకి కూడా దానం చేసే గుణాన్ని ప్రసాదిస్తున్నాను.” వెంటనే అతను దేవుడి పాదాలకి మ్రొక్కి చెప్పాడు. ” మీ మాటకి అడ్డొస్తున్నాననుకోక పొతే….

Read More

తిరుచందూర్ “సుబ్రహ్మణ్యస్వామి “..!

సుబ్రహ్మణ్యస్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి నుండి 100 కిలో మీటర్ల దూరంలో, తిరునల్వేలికి తూర్పుగా 62 కిలో మీటర్ల. దూరంలో, తిరుచెందూర్లోని సముద్రపు అంచునే శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. స్థలపురాణం: తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను హింసించి, బాధిస్తూ ఉండేవాడు. ఆ బాధలు భరించలేక దేవతలందరూ వెళ్లి పరమేశ్వరుని ప్రార్థించగా, తారకాసురుని సంహరించే బాధ్యత కుమారస్వామికి అప్పగించాడు. అప్పుడు కుమారస్వామి గొప్పతపస్సు చేయగా అతని తల్లి పార్వతీదేవి…

Read More
Optimized by Optimole