‘పురుషుల దినోత్సవం’ .. ‘మిర్చి’ వినూత్న కార్యక్రమం.. అనూహ్య స్పందన.. !!

మనిషి 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టినా… సమాజంలో ఇప్పటికీ లింగభేదం ఒక సమస్యగానే కొనసాగుతోంది. ఎక్కువశాతం మంది అనుకున్నట్టుగా ఇది స్త్రీలకు మాత్రమే పరిమితం కాదు, పురుషులు పట్ల కూడా సమాజంలో వివక్ష, ప్రతికూల అభిప్రాయాలు ఉన్నాయంటే కాలం మారిందే తప్ప మనుషుల ఆలోచన సరళి మారలేదన్నది నిజం. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే … నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. ఇదేంటి, పురుషుల దినోత్సవం అనేది కూడా ఒకటుందా అని ఆశ్చర్యపోతున్నారా? ఎస్… మీలాంటి వాళ్లకోసమే తరతరాలుగా…

Read More

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ వైఖరిపై సర్వత్రా విమర్శలు.. టిఆర్ఎస్ టికెట్ కోసమేనంటూ..?

తెలంగాణాలో కొందరి అధికారుల తీరు పై సర్వత్రా విమర్శల వెల్లువెత్తుతున్నాయి. స్వార్థ రాజకీయాల కోసం తమ హోదాలను మరిచి ప్రభుత్వ ఉన్నతాధికారులు  ప్రవర్తిస్తున్నారన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. తాజాగా  తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వైఖరే ఇందుకు కారణమన్న వాదన వినిపిస్తోంది.  ఇంతకు ఈ చర్చ ఎందుకు తెరమీదకు వచ్చింది. దీని వెనక దాగున్న కథ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  ఇక రాష్ట్రంలో 8 కొత్త మెడికల్ కాలేజీలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది….

Read More

మరికొద్ది గంటల్లో మునుగోడు ఫలితం.. మారుతున్న ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ ..

తెలంగాణా రాజకీయమంత మునుగోడు ఉప ఎన్నికపై కేంద్రీకృతమైంది. పోలింగ్ ముగియడంతో గెలుపుపై ప్రధాన పార్టీ నేతలు ‘ మేకపోతు గాంభీర్యం’ ప్రదర్శిస్తున్న లోలోపల మాత్రం మదనపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫలితానికి మరి కొద్దీ గంటల సమయం ఉండటంతో సోషల్ మీడియాలో ఎగ్జిట్ పోల్ సర్వే కోలాహలం నడుస్తోంది. పోలింగ్ ముగియకముందే అధికార టీఆర్ఎస్ భజన మీడియా సంస్థలు.. ప్రతినిధులు.. ఎగ్జిట్ పోల్స్.. కారు పార్టీకి అనుకూలంగా రిపోర్టులు ఇవ్వడం.. ఉదరగొట్టే ప్రసంగాలతో హోరెత్తించాయి. దీంతో బీజేపీ తో…

Read More

మునుగోడు ఫలితంపై జోరుగా బెట్టింగ్.. గెలుపుపై ధీమాగా కారు ,కమలం నేతలు…

తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. గెలుపు పై ఇటు టీఆర్ఎస్ ,అటు బీజేపీ నేతలు ధీమాతో కనిపిస్తున్నారు. పోటిలో కాంగ్రెస్ ఉన్నప్పటికి అది నామమాత్రంగానే పరిగణించవచ్చు.ఫలితాలకు మరో కొద్దిగంటల సమయం మాత్రమే ఉండటంతో పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఈనేపథ్యంలో బెట్టింగ్ వ్యవహారంపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది.ఓటుకు నోటు పోటెత్తిన ఈ ఉప ఎన్నికలో బీజేపి గెలుస్తుందని కొంతమంది పందెలా కాస్తుండగా .. మరికొంతమంది టీఆర్ఎస్ గెలుస్తుందని వేలల్లో పందెలా…

Read More

మునుగోడు ఎగ్జిట్ పోల్ సర్వే.. గెలిచేది ఆపార్టీనే..

దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నిక లో గెలుపు ఎవరని వరిస్తుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్న ఈ ఎన్నికలో గెలిచి మూడో సారి అధికారం చేజిక్కించుకోవాలని టిఆర్ఎస్ పట్టుదలతో ఉండగా.. మచ్చటగా మూడో ఉప ఎన్నికలో గెలిచి నల్గొండ తో పాటు తెలంగాణలో అధికారంలో కి రావాలని బీజేపీ భావిస్తోంది. అటు కాంగ్రెస్ సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు సత్తా చాటేందుకు ఎన్నికల బరిలో నిలిచింది. కాగా రణరంగాన్ని…

Read More

మునుగోడు ఉపఎన్నిక.. ముగిసిన పోలింగ్..

Sambashiva Rao : ========== Munugode Bypoll: తెలంగాణలో ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన‌ మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. కొన్నిచోట్ల చెదురుమదురు ఘ‌ట‌న‌లు మిన‌హా ప్ర‌శాంతంగా ముగిసింది. గురువారం ఉద‌యం 7 గంట‌ల‌కు ఓటింగ్ ప్రారంభ‌మైంది. సాయంత్రం 6గంటల వరకూ పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న ఓటర్లకు ఓటూ వేసే అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఇక సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు 90 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. 2లక్షల 40,855 మంది ఓటర్లకు ఉండ‌గా.. గ‌డువు…

Read More

Suryapeta: తెలంగాణ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల్లో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు..

సూర్యాపేట జిల్లా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల్లో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే శనివారం జరిగిన ఎన్నికల్లో  శిరీష నేతృత్వంలోని ప్యానల్ ఘన విజయం సాధించింది. డిగ్రీ థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థినులు రెండు ప్యానల్స్ గా ఎన్నికల్లో పోటీచేశారు. హోరాహోరిగా జరిగిన ఎన్నికల్లో విద్యార్థినులు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఓటింగ్ అనంతరం కళాశాల అధ్యాపక బృందం ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. కాగా స్టూడెంట్స్ కౌన్సిల్ ఫలితాల…

Read More

ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఎపిసోడ్ ..ఒక్కరు మున్నూరు కాపు ఉన్నా కథకు ‘విశ్వసనీయత’ ఉండేదేమో!

Nancharaiah merugumala:(Editor) =================== ముగ్గురు’ బేరగాళ్లలో ఇద్దరు బ్రామ్మలా? అన్యాయం! ————/————/———-/ తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు నలుగురికి ‘ప్రలోభ పెట్టడానికి’ ప్రయత్నించిన ముగ్గురిలో ఇద్దరు (సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి, సింహ యాజీ స్వామి) దైవ సన్నిధిలో గడిపే పూజారులుగా పనిచేసే సాద్బ్రాహ్మణులు అని వార్తలొచ్చాయి. హరియాణాలోని ఫరీదాబాద్ లో పూజారి సతీష్ శర్మ. కర్ణాటక రాయచూరులో టీచర్ వృత్తి మానుకుని తిరుపతిలో దేవుడి పూజలు చేయించే పసుపు బట్టల స్వామి సింహ యాజీ….

Read More

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఇష్యూపై బీజేపీ ఫైర్.. యాదాద్రి నర్సన్న సాక్షిగా ప్రమాణానికి సిద్ధమంటూ సవాల్..!!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలంటూ వస్తున్న ప్రచారంపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు.మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతామనే తెలిసే.. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. మొత్తం వ్యవహారానికి ఢిల్లీ కేంద్రంగా కథ , స్క్రీన్ ప్లే కేసీఆర్ రచించారని కాషాయం నేతలు ఆరోపించారు.ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని.. ఈవిచిత్ర డ్రామా వెనక నిజాలు ఎంటో తెలవాలంటే ప్రగతిభవన్ మూడు రోజుల సీసీ ఫుటేజీ చూస్తే మొత్తం బండారం బయటపడుతుందన్నారు. ఈవిషయంలో…

Read More

కేసీఆర్ హామీలపై బీజేపీ ‘ఝూఠా మాటల పోస్టర్ల’ అస్త్రం.. రెచ్చిపోతున్న నెటిజన్స్..!!

సీఎం కేసిఆర్ పై తెలంగాణ బీజేపీ మరో అస్రాన్ని సంధించింది. వివిధ సభల్లో సందర్భానుసారం కేసిఆర్ ఇచ్చిన హామీలు.. వాటిని అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ బిజెపి రాష్ట్రశాఖ ‘‘కేసీఆర్‌ ఝూఠా మాటలు’’ పోస్టర్లను రూపొందించింది. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఈ పోస్టర్లను మంగళవారం విడుదల చేశారు. కేసీఆర్‌ ఝూఠా మాటలు పోస్టర్లను సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని బిజెపి శ్రేణులను ఆయన కోరారు. ఇక ‘‘కేసీఆర్‌ ఝూఠా మాటలు’’ పోస్టర్లనూ పరిశీలించినట్లయితే.. ”…

Read More
Optimized by Optimole