యాంకర్ శ్రీముఖి సిజ్లింగ్(ఫోటోస్)

బుల్లితెరపై వరుస షోలతో సందండి చేస్తున్న భామ యాంకర్ శ్రీముఖి.వెండితెరపై ఆడపదడప ముఖ్యపాత్రలు పోషిస్తునే వ్యాఖ్యాతగా రాణిస్తోంది. తాజాగా ఈభామకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుల్లితెరపై వరుస షోలతో సందండి చేస్తున్న భామ యాంకర్ శ్రీముఖి.వెండితెరపై ఆడపదడప ముఖ్యపాత్రలు పోషిస్తునే వ్యాఖ్యాతగా రాణిస్తోంది. తాజాగా ఈభామకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుల్లితెరపై వరుస షోలతో సందండి చేస్తున్న భామ యాంకర్ శ్రీముఖి.వెండితెరపై ఆడపదడప ముఖ్యపాత్రలు పోషిస్తునే వ్యాఖ్యాతగా రాణిస్తోంది….

Read More

రావిషింగ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ స్టన్నింగ్(ఫోటోస్)

Rx 100 చిత్రంతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. ఈఅమ్మడు తాజాగా జిన్నా చిత్రంతో ప్రేక్షకులను అలరించింది.మూవీ ఆశించిన మేర విజయం సాధించకపోయినప్పటికి తన నటనతో ఆకట్టుకుంది.తాజాగా ఈభామ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు నెట్టింట్ట హాల్ చల్ చేస్తున్నాయి. Rx 100 చిత్రంతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. ఈఅమ్మడు తాజాగా జిన్నా చిత్రంతో ప్రేక్షకులను అలరించింది.మూవీ ఆశించిన మేర విజయం సాధించకపోయినప్పటికి తన నటనతో ఆకట్టుకుంది.తాజాగా…

Read More

బాల్యానికిద్దాం భరోసా..!

నవంబర్ 20 బాలల హక్కుల రక్షణ దినోత్సవం: ============================= రెండేళ్లు ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభించిన కారణంగా ఒక తరం పిల్లలు తమ అమూల్యమైన బాల్యాన్నికోల్పోయారు.విద్యతో పాటు ఆటలకు కూడా దూరమయ్యారు.కరోనా ప్రభావం పేదపిల్లలపై ఎక్కువగా పడింది.జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో మానవహక్కుల దృక్పధం అనేక కోణాల్లో సమాజంలోకి చొచ్చుకొనిపోయింది. కానీ పిల్లల హక్కుల గురించిన జ్ఞానంగానీ, చైతన్యంగానీ, ప్రయత్నంగానీ అంతగా జరుగలేదు. గనుక తల్లిదండ్రులకు పిల్లల మీద సర్వహక్కులూఉంటాయనుకునే ఆలోచనల నుంచి మనం ఇంకా బయటపడలేదు. అత్యంత…

Read More

శివలీలలు.. బ్రిటిష్ వారు కట్టించిన ఏకైక గుడి ఎక్కడ ఉందో తెలుసా…..

పరమశివుడి మహిమానిత్వం గురించి తెలిపే కథలు అనేకం వినడం ,చదవడం పరిపాటి. కానీ ఇప్పుడు చదివే  ఈకథ  మాత్రం చరిత్రలో నిలిచిపోయిన కథ అని చెప్పవచ్చు . భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో  సాక్ష్యాత్తు పరమశివుడు ..ఓ  బ్రిటిషర్ కి కనిపించాడని చెబుతున్న వాస్తవిక సంఘటన. అంతేకాక మనదేశంలో బ్రిటిష్ వారు కట్టించిన ఏకైక గుడి ఇదే కావడం గమన్హారం.  ఇంతకు ఆగుడి కథ ఏంటో తెలుసుకుందా..? అది 1879 లో బ్రిటిష్ వాళ్ళు భారత్…

Read More

అగ్ని రూపం నిశ్చల దీపం.. మహిమాన్విత అరుణాచలం..

శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు కొండమీద దీపం వెలిగిస్తారు. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం 3 వేల సంవత్సరాలకన్నా ముందునుంచే జరుగుతోందని భక్తుల నమ్మకం.కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ప్రారంభమై, భరణి నక్షత్రం రోజున ముగుస్తుంది. పదవ రోజు తెల్లవారుజామున గర్బగుడిలో భరణి దీపం వెలిగిస్తారు.అదే రోజు సాయంకాలం 6 గంటలకు అరుణాచలంపై మహాదీపం వెలిగించబడుతుంది.ఈ జ్యోతిని వెలిగించడానికి ఉపయోగించే ప్రమిద ఇలా రాగితో చేయబడుతుంది. ఇందులో వత్తిగా వెలిగించే వస్త్రం 600…

Read More

Morning Walk: మీకు ఉదయం నడిచే అలవాటు ఉందా .? అయితే ఇది మీకోసమే

sambashiva Rao : =========== ప్రతి రోజు ఉదయం నిద్రలేవగానే నడిస్తే మంచిదని వైద్యులు చెబుతారు. అయితే వైద్యులు చెప్పినప్పుడు మాత్రమే పాటించే వారు కొందరైతే.. మరి కొందరు తేదీలు చూసుకొని రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అనుకుంటారు. దాంతో బద్ధకం వారిని ఆలోచన నుంచి దూరం చేస్తుంది. ఇంకొందరైతే మార్నింగ్ వాక్ ఎదో కొన్ని రోజులు చేసి మానుకుంటారు. అయితే మార్నింగ్ వాక్ ద్వారా వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం మీరుకూడా నడక మొదలు…

Read More

కార్తీక పౌర్ణమి ఒక్క రోజు ఆచరిస్తే చాలు.. స్వామివారి అనుగ్రహం పొందవచ్చు..

  కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమను కార్తీక పౌర్ణమి అంటారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోను ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగిన మాసమని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. శివునికి, విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్త్యం కలిగినది అని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే. సోమవారాలు,…

Read More

విష్ణు సహస్రనామాల వెనక దాగున్న కథేటంటే?

హిందు పురాణాల ప్రకారం విష్ణు సహస్రనామాలకు ప్రత్యేకత ఉంది.మహ భారతంలో ఉన్నట్లు భీష్మపితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు కృష్ణుడు, ధర్మరాజుతో సహా అందరూ శ్రద్ధగా విన్నారే తప్ప ఎవరూ రాసుకోలేదు.అత్యంత పవిత్రమైన విష్ణు సహస్రనామం మరి మనకెలా చేరింది? దీని వెనకు దాగున్న కథేటంటే? శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి వారిని 1940 లో ఓవ్యక్తి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు.ఈక్రమంలోనే అక్కడున్న టేప్ రికార్డర్‌ చూపించి స్వామి వారు ఆ వ్యక్తిని…..

Read More

మరికొద్ది గంటల్లో మునుగోడు ఫలితం.. మారుతున్న ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ ..

తెలంగాణా రాజకీయమంత మునుగోడు ఉప ఎన్నికపై కేంద్రీకృతమైంది. పోలింగ్ ముగియడంతో గెలుపుపై ప్రధాన పార్టీ నేతలు ‘ మేకపోతు గాంభీర్యం’ ప్రదర్శిస్తున్న లోలోపల మాత్రం మదనపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫలితానికి మరి కొద్దీ గంటల సమయం ఉండటంతో సోషల్ మీడియాలో ఎగ్జిట్ పోల్ సర్వే కోలాహలం నడుస్తోంది. పోలింగ్ ముగియకముందే అధికార టీఆర్ఎస్ భజన మీడియా సంస్థలు.. ప్రతినిధులు.. ఎగ్జిట్ పోల్స్.. కారు పార్టీకి అనుకూలంగా రిపోర్టులు ఇవ్వడం.. ఉదరగొట్టే ప్రసంగాలతో హోరెత్తించాయి. దీంతో బీజేపీ తో…

Read More

మునుగోడు ఫలితంపై జోరుగా బెట్టింగ్.. గెలుపుపై ధీమాగా కారు ,కమలం నేతలు…

తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. గెలుపు పై ఇటు టీఆర్ఎస్ ,అటు బీజేపీ నేతలు ధీమాతో కనిపిస్తున్నారు. పోటిలో కాంగ్రెస్ ఉన్నప్పటికి అది నామమాత్రంగానే పరిగణించవచ్చు.ఫలితాలకు మరో కొద్దిగంటల సమయం మాత్రమే ఉండటంతో పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఈనేపథ్యంలో బెట్టింగ్ వ్యవహారంపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది.ఓటుకు నోటు పోటెత్తిన ఈ ఉప ఎన్నికలో బీజేపి గెలుస్తుందని కొంతమంది పందెలా కాస్తుండగా .. మరికొంతమంది టీఆర్ఎస్ గెలుస్తుందని వేలల్లో పందెలా…

Read More
Optimized by Optimole