ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ మెగాస్టార్..?
మెగాస్టార్ మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఉప్పెన. ప్రముఖ దర్శకుడు సుకుమారుడు శిష్యుడు బుచ్చిబాబు చిత్రానికి దర్శకుడు. కాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కీ మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ , టీజర్కికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో వైష్ణవ్ తేజ్ తొలి చిత్రంతోనే భారీ విజయం సాధిస్తారని మెగా అభిమానులు ధీమా…