యూపీలో మళ్ళీ కమల వికాసం: ఎగ్జిట్ పోల్స్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు బీజేపీ హవా కొనసాగనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి . దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ప్రదేశ్తో పాటు మణిపుర్, ఉత్తరాఖండ్ లో కాషాయం పార్టీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోనున్నట్లు అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో అంచనా వేశాయి. గోవాలో భాజపా, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరుతో హంగ్ తలెత్తే అవకాశామున్నట్లు తెలిపాయి. పంజాబ్లో కాంగ్రెస్కు షాకిస్తూ.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారాన్ని కైవసం…