indvszm: జింబాబ్వే పై భారత్ విక్టరీ..టీ20ల్లో తొలి జట్టుగా రికార్డు..!
Teamindia: టీంఇండియా యువ జట్టు అదరగొట్టింది. జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి182 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో అతిధ్య జింబాబ్వే జట్టు 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. టీం ఇండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్ అర్థ సెంచరీతో మెరిశాడు.ఈవిజయంతో భారత్ సిరిస్ లో 2-1 అధిక్యంలో…