వారాహి యాత్రను విజయవంతం చేయండి : నాదెండ్ల మనోహర్

Janasena: జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ త్వరలో చేపట్టనున్న వారాహి యాత్రను పార్టీ శ్రేణులంతా కలసి విజయవంతం చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  పిలుపునిచ్చారు. వారాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్  ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం, వేమూరు నియోజకవర్గం, కొల్లూరు మండల నాయకులతో కాసేపు ముచ్చటించారు. స్ధానిక సమస్యలపై చర్చించారు. మండల పరిధిలో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల…

Read More

బీజేపీతో పొత్తుపెట్టుకుంటే తెలుగు రాష్ట్రాల జనం మధ్య మరింత దూరం పెంచినట్టే అవుతుంది చంద్రబాబు…

Nancharaiah merugumala senior journalist: (తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుంటే తెలుగు రాష్ట్రాల జనం మధ్య మరింత దూరం పెంచినట్టే అవుతుంది, ఆలోచించండి–చంద్రబాబు !) రేపొచ్చే డిసెంబర్‌ నెలలో జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఒకవేళ గనక జాతీయపక్షం బీజేపీతో ప్రాంతీయపక్షం తెలుగుదేశం పొత్తుపెట్టుకుంటే కనక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకూ టీడీపీ ఎంతో కీడు చేసినట్టవుతుంది. 2014 ఆంధ్రప్రదేశ్‌ విభజనతో ఆంధ్రోళ్లపై తెలంగాణ జనానికి కోపం కొంతైనా తగ్గింది. కాని నాలుగున్నరేళ్ల తర్వాత 2018…

Read More

చిచ్చులు పెట్టే ముఖ్యమంత్రి మనకెలా మేలు చేస్తారు: నాదెండ్ల మనోహర్

Janasena: సమాజం ను కులాల వారీగా చీల్చితే, తనకు ఓట్లు పడతాయి అని భావించి పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టించిన ముఖ్యమంత్రి పాలన రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్  నాదెండ్ల మనోహర్. ప్రజల్లో చిచ్చు పెట్టడం కోసం క్యాబినెట్ లోని సహచర మంత్రి, తన పార్టీ శాసనసభ్యుడు ఇళ్లను తగులబెట్టించిన పెద్ద మనిషి మనకు ఎలా మంచి చేస్తాడనేది ప్రజలంతా ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వనరులు మింగేసే కుటుంబాలు.. ఏ పని అయినా చేస్తే…

Read More

ఏపీ రాజకీయాల్లో మార్పు కోసం పవన్ యాత్ర: నాదెండ్ల మనోహర్

Janasenavarahi: ఏపీ రాజకీయాల్లో మార్పు కోసం… ఓ నూతన అధ్యాయం నిర్మాణం కోసం… ప్రజా సమస్యలపై బలమైన పోరాటం చేసేందుకు వారాహి యాత్రను జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  జూన్ 14వ తేదీన నుంచి ప్రారంభించబోతున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా  మనోహర్ మాట్లాడుతూ ‘‘సకల శుభాలనిచ్చే అన్నవరం సత్యదేవుడి దర్శనం…

Read More

ఉచితాలు’తాత్కాలిక ఉపశమనమే కాదు..దేశ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టు..!

రాజకీయాలు రోజు రోజుకు పూర్తిగా రూపు మార్చుకుంటున్నాయి. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే తీవ్రమైక కోరికతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలపై ఉచితాల వర్షం కురిపిస్తున్నాయి. ప్రజలు సైతం ఉచితాలకు అలవాటు పడి, ఏ పార్టీ ఎక్కువ ఉచితాలను ప్రకటిస్తే ఆ పార్టీకే పట్టం కట్టే పరిస్థితి దాపురించింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అమలును నిలదీసే ధైర్యం ప్రజలు లేకపోవడంతో అధికారంలోకి వచ్చిన పార్టీలు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారిపోతోంది. వాస్తవానికి ప్రభుత్వాలు సంక్షేమం, అభివృద్ధి పథకాలను…

Read More

కాపుల ‘కాంక్ష’ తీరాలంటే బోసురాజు వంటి నేత ఒక్కరైనా పుట్టక తప్పదేమో!

Nancharaiah merugumala senior journalist: “శానాళ్లకు బెంగళూరులో మెరిసిన ‘గోదావరి రాజు’ నడింపల్లి ఎస్‌ బోస్‌ రాజు ప.గోదావరి మోగల్లు నుంచి కన్నడ రాయచూరు జిల్లాలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ప్రస్థానం, చివరికి 74 ఏళ్ల వయసులో మంత్రి పదవి!కాపుల ‘కాంక్ష’ తీరాలంటే వారిలో బోసురాజు వంటి నేత ఒక్కరైనా పుట్టక తప్పదేమో” నడింపల్లి ఎస్‌. బోస్‌ రాజు. ఆయన మొన్ననే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కేబినెట్లో మైనర్‌ ఇరిగేషన్, సైన్స్‌–టెక్నాలజీ మంత్రిగా చేరారు. ఈ తెలుగు రాజు…

Read More

మర్రి చెన్నారెడ్డి ‘మంత్రదండం’ ఐదేళ్లు సీఎం గా ఉండడానికి పనికి రాలేదు!

Nancharaiah merugumala senior journalist: (మర్రి చెన్నారెడ్డి చేతిలోని ‘మంత్రదండం’ వరుసగా ఐదేళ్లు సీఎం గా ఉండడానికి పనికి రాలేదు) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు (1978-80, 1989-90) పనిచేసిన మర్రి చెన్నారెడ్డికి కూడా అనేక నమ్మకాలుండేవి. ముఖ్యమంత్రిగా ఉండగా ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు  ఆయన చేతిలో ఓ మంత్రదండం వంటి చేతికర్ర కనిపించేది. ఆ అప్రకటిత ‘రాజదండం’పై మీడియాలో, బయటా అనేక కతలు చెప్పేవారు. అయితే సీఎం అయిన…

Read More

కేసీఆర్, జగన్మోహన్రెడ్డి జమానా… అవినీతి ఖజానా : గోనె ప్రకాశరావు

” తెలుగు రాష్ట్రాల్లో పాలన తీరు తెన్నులు, ముఖ్యమంత్రుల పనితీరుపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఇరు రాష్ట్రాల సీఎంలకు బహిరంగ లేఖ రాశారు. లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు ఉన్నది ఉన్నట్టుగా “ నిజాయితి పాలన అందిస్తామని, అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా పరిపాలిస్తామని ముఖ్యమంత్రులుగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత మీరు నమ్మబలికారు. మీ పాలన చూసిన తరువాత మీ మాటలు నీటి మీద ” రాతలుగానే మిగిలిపోయాయన్నది స్పష్టమౌతోంది. తెలంగాణలో ఏడున్నర సంవత్సరాల పరిపాలనలో,…

Read More

జగన్ ప్రభుత్వం పై జనసేన కార్టూన్ల దాడి..

Janasena : జగన్ ప్రభుత్వం పై జనసేన కార్టూన్ల దాడి పరంపర కొనసాగుతుంది. తాజాగా జనసేన రూపొందించిన కార్టూన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అటు జనసైనికులు, ఇటు టిడిపి అభిమానులు కార్టూన్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఏపీ వ్యాప్తంగా జనసేన కార్టూన్ పై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇక జనసేన పార్టీ రూపొందించడం కార్టూన్ పరిశీలించినట్లయితే.. జగన్ సూట్ కేసులు మోస్తున్నట్లు.. పాపం పసివాడి టైటిల్.. నోట్లో వేలు…

Read More

జనసేన క్రియాశీలక సభ్యుడి కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు అందజేసిన నాదెండ్ల..

Janasena: మంగళగిరి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు  అన్నపరెడ్డి నాగశివయ్య ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో నాగశివయ్య కుటుంబాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. మృతికి గల కారణాలపై ఆరా తీశారు. అతని భార్య పావనికి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున పవన్ కళ్యాణ్  పంపిన రూ. 5 లక్షల బీమా చెక్కును ఆమెకు అందచేశారు….

Read More
Optimized by Optimole