రైతు నష్టపోతే- పాలకుల్లో కదలిక లేదు… యంత్రాంగంలో స్పందన లేదు: నాదెండ్ల మనోహర్

Janasena: అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోతే పాలకుల్లో కదలిక లేదు.. ప్రభుత్వ యంత్రాంగంలో స్పందన లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి గాఢ నిద్ర నుంచి మేల్కొని స్వయంగా పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి రైతాంగానికి భరోసా కల్పించాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు విత్తు నుంచి కొనుగోలు వరకు పెద్దన్నలా అండగా ఉంటానని చెప్పిన  జగన్ రెడ్డి రైతుని నమ్మించి మోసం చేశారని మండిప‌డ్డారు. ప్రతి…

Read More

జనసేన పార్టీకి క్షేత్రస్థాయి బలగమే బలం : నాదెండ్ల మనోహర్

Janasena :బలమైన రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఎదిగింది అంటే దానికి మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షులే కారణమన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.  పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో జెండా పట్టుకొని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేసిన మీరందరికి అభినందనలన్నారు. రాష్ట్రానికి  పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం… ఆ దిశగా మనందరం కలసికట్టుగా పని చేయాలన్నారు. జనసేన పార్టీ మండల, పట్టణ,…

Read More

వైసీపీ విముక్త రాష్ట్రo జనసేన లక్ష్యం : పవన్ కళ్యాణ్

Janasena: కష్టపడి పని చేస్తే ముఖ్యమంత్రి పదవి వేతుకుంటు వస్తుందన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి పదవి వస్తేనే పొత్తులు పెట్టుకోవాలని కొందరు అంటున్నారు.. గత ఎన్నికల్లో 30 నుంచి 40 స్థానాలు గెలిచి ఉంటే  ఆ వాదనకు బలం చేకూరేదని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి పదవి వరించాలి తప్ప వెంపర్లాడనని తేల్చిచెప్పారు. మా గౌరవానికి భంగం కలగకుండా ఉంటే కలసి ముందుకు వెళ్తామని, వైసీపీ దాష్టికాలను బలంగా ఎదుర్కొంటామని తెలిపారు. ముఖ్యమంత్రి రేసులో నేను లేను…

Read More

విపక్షాలు వస్తే గానీ ధాన్యం కొనరా?: పవన్ కళ్యాణ్

Janasena: ‘అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు జనసేన పార్టీ అండగా నిలబడుతుందన్నారు పవన్ కళ్యాణ్. వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి గింజకు ప్రభుత్వం పరిహారం ఇచ్చే వరకు కచ్చితంగా పోరాడుతామ’ని ఆయన తేల్చిచెప్పారు. అకాల వర్షాల వల్ల దెబ్బ తిన్న రైతాంగాన్ని పరామర్శించేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు మంగళవారం ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. పర్యటనలో కొత్తపేట నియోజకవర్గం, అవిడి గ్రామంలో రైతులను పరామర్శించారు. వర్షాల వల్ల తడిచిన ధాన్యం పరిశీలించారు. రైతులతో…

Read More

జగనన్నకు చెబుదాం కార్యక్రమం పై జనసేన సెటైరికల్ కార్టూన్..

Janasenavsysrcp: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌వేశ‌పెట్టిన జ‌గ‌న‌న్న‌కు చెబుదాం కార్య‌క్ర‌మంపై ప్ర‌తిప‌క్ష పార్టీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా సెటైర్లు పేల్చుతున్నాయి.ఈ నేప‌థ్యంలోనే  జ‌న‌సేన రూపొందించిన సెటైరిక‌ల్ కార్టూన్ నెట్టింట్లో హాల్ చ‌ల్ చేస్తోంది. ఈయ‌నే మ‌న జ‌గ‌న‌న్నకు చెబుదాం ఆప‌రేట‌ర్.. కార్య‌క్ర‌మానికి పిచ్చ‌పాటిగా రెస్పాన్స్ వ‌చ్చింద‌ట క్యాప్ష‌న్తో రూపొందించిన  కార్టూన్ పై జ‌నసైనికులు త‌మ‌దైన శైలిలో కామెంట్ల‌తో రెచ్చిపోతున్నారు. అటు టీడీపీ నేత‌లు సైతం దొరికిందే చాన్సుగా నిత్యావ‌స‌రా ధ‌ర‌లు పెంపు, చెత్త‌ప‌న్ను, ఇసుక దందా,…

Read More

పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్న జనసేనాని..

Janasena: అకాల వర్షాలతో పంటలు కోల్పోయి నష్టాల పాలైన రైతాంగాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  పరామర్శించనున్నారు. బుధవారం ఉదయం రాజమండ్రి చేరుకొని.. అక్కడి నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో దెబ్బ తిన్న పంటలను పరిశీలించి, రైతులకు భరోసా కల్పించనున్నారు.   పలు నియోజక వర్గాల మీదుగా జనసేనాని పర్యటన సాగుతుంది. ఈ పర్యటనలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారు.  

Read More

‘జ‌గ‌న‌న్న‌కు చెబుదాం కౌంట‌ర్ ‘గా టీడీపీ నేత‌ గిరిధ‌ర్ రెడ్డి వినూత్న కార్యక్రమం..

NelloreRural:  వైసీపీ ప్ర‌భుత్వం నేడు ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన జ‌గ‌న‌న్న‌కు చెబుదాం కౌంట‌ర్ గా టీడీపీ నేత‌ కోటంరెడ్డి గిరిధ‌ర్ రెడ్డి వినూత్న  కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు రూర‌ల్ ప్ర‌జా స‌మ‌స్య‌లను ఏక‌రువు పెడుతూ..” ప్ర‌జ‌ల‌గోడు చెపుతున్నాం.. వినండి.. మా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించండి స్లోగ‌న్ తో ఎంఎల్ఏ కార్యాల‌యంలో కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌నున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో కుంటుప‌డిన అభివృద్ధి ప‌నుల్ని ఏక‌రువు పెడ‌దాం.. విన‌ప‌డేలా ..విజృంబిద్ధాం .. సాధించుకుందాం ” అంటూ మీడియా వేదిక‌గా పిలుపు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే…

Read More

క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధనకోసం కోటం రెడ్డి పోరుబాట కార్యక్రమం…

NelloreRural: నెల్లూరు రూరల్:   ఎమ్.ఎల్.ఎ. కార్యాలయంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం నెల్లూరు రూరల్ ఎమ్.ఎల్.ఎ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పోరుబాట కార్యక్రమం ఏ పార్టీకి అనుకూలంకాని, వ్యతిరేకంకాని కాదని కేవలం క్రిస్టియన్ సమాజానికి మేలు చేసే విధంగా, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమమని  కోటంరెడ్డి అన్నారు. గత నాలుగు సంవత్సరాలలో స్థానిక ఎమ్.ఎల్.ఎ.గా ముఖ్యమంత్రిని కలసి, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి…

Read More

చైతన్య స్ఫూర్తి ఆగిపోదు.. విప్లవ జ్యోతి ఆరిపోదు: పవన్ కల్యాణ్

Janasena:వీరులకు పుట్టుకేగాని గిట్టుక ఉండదని.. వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వారు రగిల్చిన విప్లవాగ్ని సర్వదా జ్వలిస్తూనే ఉంటుందన్నారు. అటువంటి ధీరుడే మన మన్నెం వీరుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు అని కొనియాడారు. ఆ మహా యోధుడు వీర మరణం పొంది నేటికీ వందేళ్లు.. ఈ పుణ్య తిధినాడు ఆ విప్లవ జ్యోతికి భక్తిపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తున్నట్లు జన సేనాని పేర్కొన్నారు. కారణజన్ములు తాము చేయవలసిన కార్యాన్ని పూర్తి…

Read More

పని చేయని బటన్లు ఎన్ని నొక్కితే ఏం ప్రయోజనం?: నాదెండ్ల మనోహర్

Janasena: • వసతి దీవెన, విద్యా దీవెన బటన్లు నొక్కినా నిధులు ఇవ్వలేదు • విద్యార్థుల సరిఫికెట్లు నిలిపివేస్తున్నా పట్టని వైసీపీ సర్కార్ • వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం సంక్షేమ పథకాలు అందిస్తున్నాం… బటన్లు నొక్కి డబ్బులు వేస్తున్నాం అని ప్రజలను మోసం చేయడంలో వైసీపీ పాలకులు సిద్ధహస్తులని ఎద్దేవా చేశారు జనసేన నాదెండ్ల మనోహర్. వైసీపీ తప్పుడు ప్రకటనలు, విధానాల వల్ల ప్రజలు..  ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటున్నారని అన్నారు….

Read More
Optimized by Optimole