సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం..!

  హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో । శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 1 ॥ దేవాదిదేవనుత దేవగణాధినాథ, దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద । దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 2 ॥ నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్, తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ । శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 3 ॥ క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల, పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే । శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్…

Read More

శివలీలలు.. బ్రిటిష్ వారు కట్టించిన ఏకైక గుడి ఎక్కడ ఉందో తెలుసా…..

పరమశివుడి మహిమానిత్వం గురించి తెలిపే కథలు అనేకం వినడం ,చదవడం పరిపాటి. కానీ ఇప్పుడు చదివే  ఈకథ  మాత్రం చరిత్రలో నిలిచిపోయిన కథ అని చెప్పవచ్చు . భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో  సాక్ష్యాత్తు పరమశివుడు ..ఓ  బ్రిటిషర్ కి కనిపించాడని చెబుతున్న వాస్తవిక సంఘటన. అంతేకాక మనదేశంలో బ్రిటిష్ వారు కట్టించిన ఏకైక గుడి ఇదే కావడం గమన్హారం.  ఇంతకు ఆగుడి కథ ఏంటో తెలుసుకుందా..? అది 1879 లో బ్రిటిష్ వాళ్ళు భారత్…

Read More

అగ్ని రూపం నిశ్చల దీపం.. మహిమాన్విత అరుణాచలం..

శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు కొండమీద దీపం వెలిగిస్తారు. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం 3 వేల సంవత్సరాలకన్నా ముందునుంచే జరుగుతోందని భక్తుల నమ్మకం.కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ప్రారంభమై, భరణి నక్షత్రం రోజున ముగుస్తుంది. పదవ రోజు తెల్లవారుజామున గర్బగుడిలో భరణి దీపం వెలిగిస్తారు.అదే రోజు సాయంకాలం 6 గంటలకు అరుణాచలంపై మహాదీపం వెలిగించబడుతుంది.ఈ జ్యోతిని వెలిగించడానికి ఉపయోగించే ప్రమిద ఇలా రాగితో చేయబడుతుంది. ఇందులో వత్తిగా వెలిగించే వస్త్రం 600…

Read More

కార్తీక పౌర్ణమి ఒక్క రోజు ఆచరిస్తే చాలు.. స్వామివారి అనుగ్రహం పొందవచ్చు..

  కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమను కార్తీక పౌర్ణమి అంటారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోను ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగిన మాసమని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. శివునికి, విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్త్యం కలిగినది అని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే. సోమవారాలు,…

Read More

విష్ణు సహస్రనామాల వెనక దాగున్న కథేటంటే?

హిందు పురాణాల ప్రకారం విష్ణు సహస్రనామాలకు ప్రత్యేకత ఉంది.మహ భారతంలో ఉన్నట్లు భీష్మపితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు కృష్ణుడు, ధర్మరాజుతో సహా అందరూ శ్రద్ధగా విన్నారే తప్ప ఎవరూ రాసుకోలేదు.అత్యంత పవిత్రమైన విష్ణు సహస్రనామం మరి మనకెలా చేరింది? దీని వెనకు దాగున్న కథేటంటే? శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి వారిని 1940 లో ఓవ్యక్తి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు.ఈక్రమంలోనే అక్కడున్న టేప్ రికార్డర్‌ చూపించి స్వామి వారు ఆ వ్యక్తిని…..

Read More

కార్తీక మాసమహాత్మ్యం .. నాగుల చవితి విశిష్టీత..!!

ప్రకృతి మానవు మనుగడకు జీవధారమైనది.దీంతో ప్రకృతిలో నిక్షిప్తమై ఉన్న చెట్టు,పుట్ట,రాయి, కొండ ,కోన,నది, పర్వతాన్ని చెప్పుకుంటూ పోతే సమస్త ప్రాణకోటిని దైవస్పరూపంగా భావించి పూజించడం అనవాయితీగా వస్తోంది.ఇది భారతీయ పండగలోని విశిష్టతకు నిదర్శనదమని పురాణాలు చెబుతున్నాయి .ఇందులో భాగంగానే “నాగుపాము”ను దేవుడిగా భావించి పూజించడం సంప్రదాయం. ముఖ్యంగా కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ , నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడని శాస్త్రవచనం. కార్తీక శుద్ధ చవితినాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుందన్నది భక్తుల నమ్మకం. నాగుల…

Read More

పురాతన భాష ఏది..?

నేను పరమాచార్య స్వామివారి దర్శనానికి మొదటిసారి శ్రీమఠానికి వెళ్ళినప్పుడు అక్కడ నలుగురు విదేశీయులు ఉన్నారు. ఒక ఇజ్రాయిలి, ఒక ఇటలీయుడు, ఒక జర్మనీయుడు, ఒక ఆంగ్లేయుడు. వారు ‘పాశ్చాత్య మరియు తూర్పు ఆసియాలో అత్యంత ప్రాచీన భాషలు’ అనే అంశంపై పి.హెచ్.డి చేయడానికి వచ్చారు. పాశ్చాత్య విభాగంలో లాటిన్, హీబ్రూ మరియు గ్రీకు భాషలు; తూర్పు ఆసియా విభాగంలో సంస్కృతము మరియు తమిళము అధ్యయనం చేస్తున్నారు.  మహాస్వామి వారు అనుష్టానం కొరకు లోపలికి వెళ్ళారు. వారు స్వామివారి…

Read More

దీపావళి ఎప్పుడు..? పండుగ జరుపుకోవడంపై అయోమయం..!

Sambasiva Rao:  దీపావళి పండుగ  విషయంలో మరోసారి గందరగోళం నెలకొంది. హిందువులు అందరు దీవాలిని ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారు, ఈ పండగ రోజు సాయంత్రం  ప్రజలు తమ ఇంటిముందు దీపాలు వెలిగించి బాణాసంచ కలుస్తారు.  హిందూ పురాణాల్లో దీపావళి వెనక 2కథలు పాచుర్యంలో ఉన్నాయి. ద్వాపర యుగములో  శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుని అనే రాక్షసుడి  సంహారం చేసిన మరుసటి రోజు దీపావళి పండుగ చేసుకున్నారని చెబుతుంటారు.  అదే విధంగా త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత శ్రీరాముడు…

Read More

ఆయుధ పూజ ప్రాముఖ్యత?

దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఆయుధపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అసలు ఈపూజ నిర్వహించడానికి గలకారణం ఏంటి? దుర్గాష్టమి రోజునే ఈ పూజను ఎందుకు నిర్వహిస్తారు?  పూజ విధానం ఏంటి? దసరా(విజయదశమి) పండగకు ఒకరోజు ముందు దుర్గాష్టమిగా జరుపుకుంటాం. ఈరోజున భక్తులు అమ్మవారిని శరణువేడుతూ ఆయుధ పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తరతరాలుగా వస్తున్న ఈఆచారాన్ని హిందువులు భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. ఆయుధ పూజనే అస్త్ర పూజగా పిలుస్తారు.కేరళ వంటి ప్రాంతాలలో ఆయుధ పూజ సందర్భంగా ప్రత్యేక పోటిలు…

Read More

వినాయక వ్రత పూజ విధానం:

సిరి సంపదలు.. జ్ఞానం.. దీర్ఘాయువు..ఆరోగ్యం .. విఘ్నాలు తొలగించే వినాయక చతుర్థి హిందువుల పవిత్ర పండగ. హిందు పంచాగ ప్రకారం భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఈ చతుర్థి తిథిని కళంక చతుర్థి అని కూడా అంటారు. ఈపండుగను సాంప్రదాయాల ప్రకారం ఒక రోజు.. మూడు రోజులు.. ఏడు రోజులు.. పది రోజులు.. పదమూడు రోజులు.. నెల రోజులు జరుపుకుంటారు. హిందువులు ఏ కార్యక్రమాన్ని మొదలెట్టిన తొలి పూజ గణనాధునికే చేస్తారు. ఇలా చేస్తే విఘ్నాలు…

Read More
Optimized by Optimole